అహ్మద్ పటేల్ ఆదేశాలతో మోదీ సర్కారును కూల్చేకుట్ర పన్నారు – కుట్రలో తీస్తా ప్రధాన భాగస్వామి – అందుకు కాంగ్రెస్ నుంచి బహుళప్రయోజనాలు
నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పెద్దఎత్తున జరిగిందని పోలీసులు నిర్థారించారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆదేశాలమేరకే సామాజిక కార్యకర్త తీస్తాసెదల్... Read more
ఉచితాల సంస్కృతి సరికాదు-అలాంటి తాయిలాలు ఇచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మోదీ
ఓట్లకోసం, అధికారం కోసం ప్రజలకు ఉచితాలిచ్చే పద్ధతి సరికాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అది దేశాభివృద్ధికి చాలా ప్రమాదమనీ ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేర... Read more
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులైన మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స తో పాటు… మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశ... Read more
జమీర్ మృతదేహం లభ్యం – వరద వార్తల కవరేజ్ కి వెళ్లి కారుతోపాటు కొట్టుకుపోయిన రిపోర్టర్
జగిత్యాల జిల్లాలో వరద వార్తలు కవర్ చేసేందుకు వెళ్లి గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యమైంది. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం నాలుగు రోజుల తరువాత గుర్తించింది. చెట్లకొమ్మల్లో అత... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన రాతలు,చర్యలు,ట్వీట్లు ఉండడమే కారణం.ఈమేరకు ఆయనపై పలుచోట్ల కేసులు నమ... Read more
ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి – చెప్పులదండ వేసేందుకు యత్నం – దాడిని ఖండించిన బీజేపీ
గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ద్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి వెళ్త... Read more
ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ..ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్థానీ జర్నలిస్టును తాను భారత్కు ఆహ్వానించానన్న ఆరోపణల్ని ఖండించారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. అన్సారీ ఆహ్వ... Read more
గత నెల జరిగిన నుపూర్ శర్మ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అంత వైరల్ కావడానికి ఆల్ట్ న్యూస్ వెబ్ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు జుబైర్ అన్నవాడు కారణం అని సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది. కారణం? ఆమె చెప్ప... Read more
అమెరికాలో రట్జర్స్ రీసెర్చ్ గ్రూప్ సోషల్ మీడియా మరియు ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో హిందూఫోబియా పెరుగుదల నిజమే అని గుర్తించారు. రట్జర్స్ యూనివర్శిటీ-న్యూ బ్రున్స్విక్ (NC ల్యాబ్)లోని నెట్... Read more
ప్రధాని హత్యకు కుట్రపన్నిన ఇద్దరిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని వాళ్లు కుట్ర పన్నుతూ ఆ కార్యకలాపాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్... Read more
అన్పార్లమెంటరీ పదాలంటూ కొన్నింటిపై నిషేధం విధిస్తూ విడుదల చేసిన జాబితాపై విమర్శలు రావడంతో లోక్ సభ సెక్రటేరియట్ వెనక్కి తగ్గింది. ఉభయ సభల్లో తాము ఏ పదాన్నీ నిషేధించ లేదని లోక్సభ స్పీకర్ ఓం... Read more
ఎడ్లబండికి చక్రం – మూగజీవాలపై భారాన్ని తగ్గిస్తూ సరికొత్త ఇన్నోవేషన్ – ఇస్లాంపూర్ విద్యార్థుల ఘనత
ఇస్లాంపూర్లోని ఆటోమొబైల్ ఇంజినీరింగ్ బ్రాంచ్కు చెందిన విద్యార్థులు సౌరభ్ భోంస్లే, ఆకాష్ కదమ్, నిఖిల్ టిపాయ్లే, ఆకాశ్ గైక్వాడ్, ఓంకార్ మీర్జాకర్ ఓ అద్భుతం ఆవిష్కరించారు. ఎడ్లబండిని లాగే ఎడ్... Read more
మూడు నెలలపాటు జూకు వెళ్లి సింహాన్ని పరిశీలించారట – జాతీయ చిహ్నానికి రూపకల్పన చేసిన దీనానాథ్ బార్గవ
నూతన పార్లమెంట్ భవనంపై ప్రధాని మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై వివాదం రేగుతున్న వేళ….అప్పట్లో రాజ్యాంగ ప్రతిపై దానికి రూపకల్పన చేసిన శిల్పుల బృందంలో ఒకరైన దీనానాథ్ భార్గవ కుటుంబం స్పం... Read more
హిందువులను అన్నివిధాలా లొంగదీసుకోవడమే లక్ష్యం – బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో విస్తుగొలిపే నిజాలు
పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో అనేక విషయాలు బయటపడ్డాయి. అందులో భాగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దర్ని... Read more
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అమర్నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకం అవుతోంది. మూడు రోజుల విరామంతో మొదలైన యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. పహెల్గాం,బల్తాల్ మార్గాల్లో వెళ్లేందుకు అక్కడి సిబ్బంది... Read more
బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నాడు భారతీయ సంతతికి చెందిన రిషీ సునాక్. తొలిరౌండ్ లో రిషికి 88 ఓట్లు వచ్చాయి. పెన్నీ మోర్డాంట్(67 ఓట్లు), ట్రస్ లిజ్(50 ఓట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు... Read more
తాత్కాలిక ప్రయోజనాల కోసం కక్కుర్తి పడితే ఇబ్బందిపడేది ప్రజలే – మోదీ మీద ద్వేషంతో ఉదారవాదులు ట్రంప్ ఓటమిని కోరుకున్నారు
ఏవో వీసాలు సులువుగా వచ్చేస్తాయి అనే ఆశతో … కొందరు ఇండియన్ అమెరికన్స్, అన్ని చవగ్గా వచ్చేస్తాయి అనే కక్కుర్తితో కొందరు నేటివ్ అమెరికన్స్ … ఉన్నంతలో బాగా పాలిస్తున్న, తన 4 సం. ల.పా... Read more
అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో ఐదోస్థానంలో కేసీఆర్ – ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక
అత్యధిక క్రిమినల్ కేసులున్న మొదటి ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాట... Read more
ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరులో భాగంగా 75 రోజులపాటు దేశప్రజలందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. 18ఏల్లు నిండిన వాళ్లంతా జూలై 15న... Read more
పేదల పేరుతో 13 కోట్లు వసూలు – జాతివ్యతిరేక పనులకు వినియోగం – మేథాపాట్కర్ పై 420 కేసు
“గవర్నమెంట్ ఉస్కీ హై, పర్ సిస్టమ్ తో హమారా హై’ (ప్రభుత్వం వారిదే కానీ సిష్టం మనదే) కి మరో ఉదాహరణ. ప్రముఖ సంఘ సేవికురాలు మరియు పర్యావరణ ప్రేమికురాలు వగైరా..వగైరా అయిన మేధా పాట్కర్... Read more
శ్రీలంకలో పరిస్థితి మరింత అదుపు తప్పింది. నిరసనకారులు ఇంకా అధ్యక్షభవనంలోనే ఉండి హడావుడి చేస్తున్నారు. ఇక ప్రధాని కార్యాలయ ప్రాంగణంలోకి గుంపులుగా వెళ్లి, భవనంపైకెక్కి శ్రీలంక జాతీయపతాకాన్ని ఎ... Read more
మహ్మద్ జుబైర్ పై నమోదైన కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసిన యూపీ సర్కారు – జుబైర్ పై అరడజనుకు పైగా కేసులు
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ కు సుబంధించిన కేసుల దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ ప్రీతీందర్ సింగ్ నేతృత్వంలో డీజీఐ అమిత్ కుమార్ వర్మతో సిట్ వ... Read more
ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్యపేరునే బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దక్షిణాదిలో విస్తరణపై దృష్టిపెట్టిన నేపథ్యంలో ఇక్కడివారికే మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యం... Read more
ఆకట్టుకుంటున్నఆనంద్ మహీంద్రా ట్వీట్ – బ్రిటన్ ప్రధాని భవనం భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పే మీమ్ షేర్ చేసిన మహీంద్రాచైర్మన్
బ్రిటన్ ప్రధాని పదవి పోటీలో భారత సంతతికి చెందిన రుషి సునక్ ముందున్న సంగతి తెలిసిందే. కన్సర్వేటివ్ పార్టీనుంచి మొత్తం 8మంది పోటీలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద... Read more
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గాలోని మరో మత ప్రబోధకుడు..
హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్... Read more