సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చము... Read more
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. ఎంపీ ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ... Read more
ఇంటిముందు దీపాలు వెలిగిస్తున్న రిషి సునాక్ ఫొటో, వీడియోలు వైరల్ – ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్
బ్రిటన్ ప్రధాని రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన లాస్ట్ రౌండ్ రహస్య బ్యాలట్ లో 137 మంది ఎంపీల ఓట్లు దక్కాయి రిషికి. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కు... Read more
ఇంతకాలం అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత రెండో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది సహజమరణం కాదని, ఆయనకు హత్యకు గురయ్యారని పలు ఆధారాలు లభిస్తున్నాయి. అంతేకాదు దాదాపు అదే సమయం... Read more
హర్యానాలో డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్ను హత్య చేసిన ట్రక్ డ్రైవర్ షబ్బీర్ అరెస్ట్..
హర్యానా పోలీసులు డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్ను హత్య చేసిన వారిలో ప్రాథమిక నిందితుడైన ట్రక్ డ్రైవర్ను పట్టుకున్నారు. భరత్పూర్ జిల్లాలోని పహారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగోరా గ్రామంలో... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం సోనియాను విచారిస్తోంది… ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆ... Read more
ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్ ఆదానీ – బిల్ గేట్స్ ను పక్కకునెట్టి నాలుగోస్థానానికి
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 115.5 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ కు సంబందించిన రియల్ టైమ్... Read more
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కడుపునొప్పితో బుధవారం అర్థరాత్రి ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ సరితావిహార్ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కడుపులో కడుపులో ఇన్ఫెక్షన్ సోకిన... Read more
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఎదురుచూస్తుండగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామంలో సందడి మొదలైంది. రాజధాని భువనేశ్వర్కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశాలోని ఉపెర్బెడా... Read more
ఉత్తర్ ప్రదేశ్ లోని మొరాదాబాద్కు చెందిన అరవింద్ కుమార్ గోయల్ అనే వైద్యుడు పేదలకు సహాయం చేయడానికి తన ఆస్తి మొత్తాన్ని యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాడు. మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.600 కో... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలో భారీ నిరసనకు ద... Read more
శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసిన కోర్టు… ఎమ్మెల్యేల అనర్హతపై అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్ ను ఆద... Read more
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన క్రీడాకారులతో మోదీ వర్చువల్ ఇంటరాక్షన్ – స్ఫూర్తినింపే ప్రయత్నం
కామన్వెల్త్ గేమ్స్ కు ఎంపికైన భారత క్రీడాకారులతో ప్రధాని మోదీ వర్చువల్గా ఇంటరాక్ట్ అయ్యారు. వారిలో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్, బర్మింగ్ హామ్ లో జరిగ... Read more
గుజరాత్ లో ఘోరం జరిగింది. బోర్సాద్ లో రోడ్డుమీద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ట్రక్కును ఎక్కించారు దుండగులు. ట్రక్ నడుపుతున్న వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దాని ఎదురుగా... Read more
అవినీతి విషయంలో యోగీ కఠిన వైఖరి – పీడబ్ల్యూడీ మంత్రి ఓఎస్డీ సస్పెన్షన్ – యోగీ తీరుపై మంత్రి కినుక
అవినీతి అధికారుల విషయంలో కఠినంగా ఉంటున్నారు యూపీ సీఎం యోగీ. తమ సిబ్బందిని గుడ్డిగా నమ్మవద్దని మంత్రులకు సూచించారు. పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద ఓఎస్డీ అనిల్ కుమార్ పాండేతో పాటు… మర... Read more
తెలంగాణలో ఆర్టీసి మళ్ళీ బాదుడుకు సిద్ధమైంది. ఇదివరకే సెస్ల రూపంలో భారీగా టికెట్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీల రూపంలో ధరలు పెంచనుంది. ఒక్కో ప్రయాణికుడు తమ వెంట 50 కిలోల... Read more
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఆయనపై ప్రజాగ్రహం ఉన్నా…దేశాధ్యక్షుడిగా ఎంపీలు ఆయనవైపే మొగ్గుచూపారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 225 ఓట్లకు గాను విక్రమస... Read more
పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య కేసులో హంతకులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. అమృత్సర్లోని అత్తారి సమీపంలో పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చిచా భక్నా గ్రామంలో నిందితులకు, పం... Read more
ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ పై దాఖలైన మొత్తం ఆరు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బయటకు వదలకుండా నిర్బంధంలో ఉంచడానికి సరైన కారణాలు కనిపించడం లేదని..అందుకే బెయిల్ మంజూర... Read more
ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన... Read more
హర్యానాలో డీఎస్పీ హత్య తరహాలోనే ఝార్ఖండ్ లో మరో ఘటన – పశువుల స్మగ్లర్ల చేతిలో సబ్ఇన్స్పెక్టర్ సంధ్య టోప్నో హత్య
జార్ఖండ్లోని రాంచీ జిల్లాలో ఒక మహిళా పోలీసు అధికారి డ్యూటీలో ఉండగానే హత్యకు గురయ్యారు. పశువులను స్మగ్లింగ్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. మరణించిన అధికారిని తూపుదాన... Read more
తమిళనాడులో తిరుచ్చి(తిరుచిరాపల్లి)లోని హై-సెక్యూరిటీ స్పెషల్ క్యాంపులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది, ఇక్కడ క్రిమినల్ కేసులకు సంబంధించి విదేశీ పౌరులు, మరీ... Read more
గత 10 రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. నీటి ఉదృత అధికమవడంతో అనేక చోట్ల వరదల వల్ల ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సేవాభారతి... Read more
సూర్యకుమార్ సేన్ పళ్ళు విరగగొట్టి గోళ్ళూడదీసినన్ మరువ లేదు ఇతడు మాత స్వేచ్చ సూర్య సేను నిలచె సూర్యునోలె నిచట వినుర భారతీయ వీర చరిత దంతములను విరిచి తన నఖాల్బెరికినన్ సేను వీడ లేదు స్వేచ్చ పోర... Read more