శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల 25 ఏళ్ళ కుమార్తె తానియా కక్డే... Read more
డిల్లీ సర్కారు కొత్త పాలసీ తీసుకురావడంతో తీవ్ర మద్యం కొరత ఏర్పడింది. జులై 31వ తేదీతో ఎక్సైజ్ లైసెన్సుల గడవు తీరడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర... Read more
జ్ఞానవాపి కేసులో ముస్లింల తరపున వాదిస్తున్న లాయర్ మృతి – గుండెపోటుతో కుప్పకూలిన అభయ్ నాథ్ యాదవ్
జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరుపున వాదించిన న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో చనిపోయారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో నడుస్తున్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున... Read more
అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి మిలియన్ పౌండ్ల విరాళాలు స్వీకరించారు ప్రిన్స్ చార్లెస్. ఆ విషయం ఆలస్యంగా ఇప్పుడు బయటపడింది. సండే టైమ్స్ నివేదిక ప్రకారం 2013లో అంటే ఒసామా హత... Read more
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు సమాచారం – ఆరు రాష్ట్రాల్లో పలుచోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్నాటక, బిహార్, మధ్యప్రదేశ్ లో సోదాలు సాగాయి. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు సమాచా... Read more
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన టెర్రర్ ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీకి చెందిన ‘ఆక్సెల్’ అనే శునకం మరణించింది. బిల్డింగ్ క్లియరెన్స్ ఆపరేషన్ సందర్భంగా శనివారం కాశ్మీర్ లోయలో జరిపిన ఉగ్రవాద... Read more
గత యెనిమిది ఏళ్ల మోదీ పాలనలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయ్యింది అంటున్నారు. ఈ కింది చార్ట్ చూస్తే ఆగస్ట్, 2013 నుండి జూలై, 2022 వరకు డాలరుతో రూపాయి మారకం విలువ 15% క్షీణ... Read more
పంజాబ్ లో ఓ యూనివర్శిటీ అధికారిని అవమానించిన ఆరోగ్య మంత్రి – వైస్ ఛాన్సలర్ పదవికి డాక్టర్ రాజ్ బహదూర్ రాజీనామా
పంజాబ్ లో ఫరీద్ కోట్ లోని బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్-ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ ను పంజాబ్ ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా కెమెరా ముందే అవమానించారు. ఇది జరి... Read more
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సర్గర్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఒక్క కేజీ తేడాతో స్వర్ణ... Read more
అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో పాల్గొన్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని సహా... Read more
ఆపరేషన్ “విజయ్” ను స్మరించుకున్న భారత సైన్యం – కార్గిల్ పాయింట్ 5140కి ‘గన్ హిల్’ అని పేరు మార్పు
భారత సాయుధ దళాల విజయాన్ని స్మరించుకోవడానికి, ఆపరేషన్ “విజయ్” లో అమరవీరుల అత్యున్నత త్యాగానికి నివాళులర్పించేందుకు.. కార్గిల్ సెక్టార్లోని ద్రాస్ లోని పాయింట్ 5140కి “గన్ హిల్”... Read more
తెలంగాణాలో రామగుండం NTPC వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం... Read more
దేశంలో భారీ విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో ముందువరుసలో ఉంది టీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో దాదాపు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. ఈసీకి ఆయా పార్టీలు ఇచ్చిన... Read more
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న కొడుకు నిహార్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి తన మద్దతును అందించారు. నిజమైన శివసేనగా తమ వర్గాన్ని గుర... Read more
ఆదిలాబాద్ లో అక్రమంగా తరలిస్తున్న లేగదూడలను గోరక్షకులు పట్టుకున్నారు. రెండు లేగదూడలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో సోనాల, గుట్టపక్క తండా యువకులు వాటిని కాపాడారు. ఏలాంటి అనుమానం రాకుండా రెండు... Read more
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లు కనిపించకపోవడాన్ని ఈడీ అధికారులు గుర్తించ... Read more
బ్యాన్ చేసిన తరువాత కూడా పేరు మార్చుకుని దేశంలో అందుబాటులోకి వచ్చిన పబ్జీ గేమ్ బీజీఎంఐ పైనా నిషేధం విధించింది కేంద్రం. బీజీఎంఐ(BGMI) అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. మరోసారి ప్రభుత్... Read more
తన బహిష్కరణను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం పిటిషన్ పై విచారణను మద్రాస్ హైకోర్టుకు అప్పగించిన సుప్రీం
పార్టీ తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ బాధ్యతను సుప్రీం కోర్టు మద్రాస్ హైకోర్టుకు అప్పగించింది. విచారణ జరిపి మూడు వారాల్లోగా తీర్... Read more
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో నిన్న సాయంత్రం MIG-21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. వింగ్ కమాండర్ మోహిత్ రాణా (39), ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్విత... Read more
కర్ణాటకలో పుత్తూరులో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కి అప్పగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సీని... Read more
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం పంపుహౌజ్ లోకి క్రేన్ సాయంతో దిగుతుండగా.. దానికి చెందిన ఒక వైర్ తెగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరొకరికి తీవ్ర... Read more
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు 350 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. బాలికను మే 28న అమ్నీసియా పబ్ నుంచి కిడ్నాప్ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఐద... Read more
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ రాష్ట్రంలో పర్యటించినా ఆయా రాష్ట్రాల సంప్రదాయా వస్త్రాలు ధరిస్టారు. అలాగే నిన్న చెన్నైలో జరిగిన చెస్ ఒలంపియాడ్ ప్రారంభోత్సవంలో కూడా తమిళ సంప్రదాయ పంచకట్టుతో హాజ... Read more
95 ఏళ్లంటే ఎవరైనా కృష్ణా..రామా.. అనుకుంటూ ఇంట్లో కూర్చుంటారు కానీ చిలుకూరి శాంతమ్మ మాత్రం పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అదికూడా రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్... Read more