కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కర్ణాటక సీఎం – ఆర్ఎస్ఎస్ ఆశయాలు, దేశభక్తి పట్ల గర్విస్తానన్న బసవరాజ్ బొమ్మై
స్వాతంత్య్ర సమరయోధులపై కర్నాటక ప్రభుత్వ వార్తాపత్రిక ప్రకటనలో దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోటోను ఉంచకపోవడంపై వివాదాల క్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై నిన్న కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.... Read more
భారత స్వాతంత్య్ర పోరాటంలో సావర్కర్ పాత్రను ఎవరూ విస్మరించలేరు : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
స్వాతంత్య్ర సమరంలో గత నాయకుల పాత్రపై అధికార బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ కు నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాటల యుద్ధం జరుగుతోండగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశార... Read more
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఈరోజు మార్నింగ్ వాక్ సమయంలో 62 ఏళ్ల చౌదరి గుండెపోటుకు గురయ్యారు, సమీపంలోని ఆసుపత్రికి తరలి... Read more
దేశంలో గత 24 గంటల్లో 8,813 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యల్పం. అలాగే దేశంలో 29 మరణాలను కూడా సంభవించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి... Read more
నేడు అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి – నివాళులర్పించిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయనకు నివాళులర్పించారు. ర... Read more
ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాం : ఎర్రకోటపై నరేంద్ర మోదీ
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా మోదీ దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్ఘాట్... Read more
శ్రీ కేశవరావ్ బలిరాం హెడ్గేవార్ జీ (డాక్టర్జీ) సీ. జాతి జెండ నిలప జాకుదించదలచె గుప్త నామమునను గుబులు రేపె పూర్ణ స్వేచ్ఛ కొరకు పూరించె శంఖంబు కానలందునను తా కర్ర విరిచి ధిక్కరించెన్ జూడు నొక్క... Read more
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్య... Read more
తీవ్రవాద సంస్థలతో పనిచేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఎటువంటి విచారణ లేకుండా జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల... Read more
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ప్రతిపక్షాల ఐక్యత కోసం గొంతెత్తారు. ప్రధానమంత్రి పదవిపై నాకు ఆశ లేదు, కానీ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని నితీష్ కుమార్ అన్నా... Read more
తైవాన్ చుట్టూ చైనా కసరత్తులు నిర్వహించిన తర్వాత అక్కడ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలను సంయమనం పాటించాలని కోరింది. తైవాన్ లో జరుగుతోన్న పరిణామాలపై అనేక ఇతర దేశాల మాదిరిగా... Read more
‘ఉదారశక్తి’ అనే ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత వైమానిక దళానికి చెందిన బృందం ఈరోజు మలేషియాకు బయలుదేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్(RMAF) మధ్య... Read more
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసురుతూ బహిరంగ లేఖ రాశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), మహిళా స... Read more
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ లో ఫలితాలు విడుదల చేశారు. గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్... Read more
భారతదేశంలో లెక్కలేనన్ని రహస్యాలను దాచుకున్న వినూత్నమైన దేవస్థానాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయమే ఉత్తరాఖండ్లో ఉంది. ఆ దేవస్థానం రక్షా బంధన్ రోజున మాత్రమే భక్తులకు దర్శనార్థం అందుబాటులో... Read more
భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయం : మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ
భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ఇదే సంకల్ప సమయమని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ అన్నారు. సికింద్రాబాద్ నగరంలో స్థానిక జన్మభూమి శాఖలో రక్షాబంధన్ పర... Read more
దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేకపోతే ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేయడం తగదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్... Read more
నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట – దేశవ్యాప్తంగా తనపై నమోదైన 10 కేసులను విచారణకై ఢిల్లీ కోర్టుకు బదిలీ
బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. ప్రాణ హాని ఉంద... Read more
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మ... Read more
మధుర, బృందావన్ లను క్రూయిజ్ సర్వీస్ తో అనుసంధానం చేస్తాం : కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్
దేశంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. యమునా నదిపై జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా త్వరలో మధుర-బృందావన్ లను క్రూయిజ్ సర్వీస... Read more
బీహార్ లో మరోసారి మహా ఘట్బంధన్ ప్రభుత్వం కొలువుతీరింది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఈరోజు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ స... Read more
5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు ప్రతిగా శ్రీలంక భారత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మొదటి బహుమతి చైనా కి చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 ని శ్రీలంకలోని చైనా అధీనం... Read more
ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో మహిళపై దాడికి పాల్పడి పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి నిన్న మీరట్ లో పట్టుబడ్డాడు. పరారీలో ఉన్నప్పుడు అతను తన వెంట ఉన్నవారిని తప్పించుకోవడానికి 15 సార్లు వాహనాలను... Read more
విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బాంబే హైకోర్టు 2021 ఫిబ్రవర... Read more
ఆగస్టు 15న త్రివర్ణ పతాకం కాదు, సిక్కు జెండాను ఎగురవేద్దాం : శిరోమణి అకాలీదళ్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) అధినేత సిమ్రంజిత్ సింగ్ మాన్ పిలుపునిచ్చారు. పంజాబ్ లోని సంగ్రూర్ కు చెందిన SA... Read more