పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం CRPF కమాండోల ‘Z’ కేటగిరీ వీఐపీ భద్రతను కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద... Read more
శ్రీనగర్ను మొత్తం దేశంతో అనుసంధానించే రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది.. గోల్డెన్ జాయింట్గా పిలుచుకునే ఈ వంతెనను చినాబ్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు శ్రమించి సకాల... Read more
బీజేపీ సీనియర్ నేత విషయంలో ఢిల్లీ హైకోర్టు ఈరోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆద... Read more
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఐఏను ఆశ్రయించాలని వరవరరావుకు సూచించింది సుప్రీం కోర్టు. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన…కంటి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లేందుకు అనుమతి కోరుత... Read more
మా దేవునికి మాత్రమే నమస్కరిస్తాం-జాతీయజెండాకు వందనం చేయడాన్ని క్రైస్తవం అనుమతించదు – తమిళనాడు టీచర్ నిర్వాకం
జాతీయ జెండాను ఎగురవేసేందుకు క్రైస్తవం అనుమతించదు.. మేం మా దేవునికి మాత్రమే నమస్కరిస్తామని తెగేసి చెప్పింది తమిళనాడుకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయురాలు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమిళ... Read more
దేశంలో మరో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నందున ఈ ఛానళ్లను నిషేధించినట్టు కేంద్రం ప... Read more
అజిత్ ధోవల్ ఇంటి దగ్గర భద్రతా లోపాల ఘటనలో ముగ్గురిపై వేటు – ఫిబ్రవరిలో ధోవల్ ఇంటిలోకి దూసుకెళ్లేందుకు అపరిచితుడి యత్నం
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇంటి దగ్గర భద్రతాలోపాలకు సంబంధించిన ఘటనలో ముగ్గురిపై వేటు పడింది. ముగ్గురు పారామిలిటరీ సిబ్బందిని కేంద్రం తొలగించింది. దేశంలో ప్రాణాలకు ముప్పు పొంచివుండే వ్... Read more
స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా.. పొడవైన రవాణా రైలు ‘సూపర్ వాసుకి’ ని ప్రవేశపెట్టింది ఇండియన్ రైల్వే. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా... Read more
తెలంగాణలో న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగిన లాసెట్, పీజీసెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మూడేళ్... Read more
రోహింగ్యాలకు వసతి, సౌకర్యాలు కల్పిస్తామంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ట్వీట్ – తీవ్ర దుమారం – అదేం లేదంటూ హోంశాఖ ప్రకటన
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖామంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ఓ ట్వీట్ పెద్దదుమారాన్నే రేపింది. 1100 మంది బంగ్లాదేశీ రోహింగ్యాలందరికీ వసతి కల్పిస్తున్నాం…EWS ఫ్లాట్లు వారికి కేట... Read more
దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం డిజైన్ బయటికి వచ్చింది. ఆగస్ట్ 15న 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న వేళ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA), హ... Read more
చైనా గూఢచార నౌక Spy Ship Yuvan Wang 5 హంబన్ తోట పోర్ట్ కి ఈ రోజు చేరుకుంది. భారత్ తో పాటు అమెరికా కూడా హెచ్చరించినా,అభ్యంతరం పెట్టినా బలహీన స్థితిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం చైనా ఒత్తిడికి తలవ... Read more
ఉచిత హామీలపై రాజకీయపార్టీలను నిలువరించలేమని సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బీజేపీ నేత అశ్వినికుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆయనీవ్యాఖ్యల... Read more
ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అంతరిక్ష సంస్థ స్పేస్ కిడ్జ్ ఇండియా లక్షా ఆరు వేల అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. స్పేస్ కిడ్జ్ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఈ విధంగా జరుపు... Read more
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి)ని పునర్నిర్మించారు. రెండు ప్యానెల్ ల నుంచి సీనియర్ నేతలు శివరాజ్సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీలన... Read more
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై త్వరలో సినిమాతోపాటు వెబ్ సిరీస్ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆర... Read more
గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటన ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని గోండియా నగర సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో 53 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ... Read more
బస్సు ప్రమాదంలో మరణించిన ITBP జవాన్ల పార్థివదేహాలను మోసిన J&K లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నిన్న పహల్గామ్ బస్సు ప్రమాదంలో మరణించిన ITBP జవాన్ల పార్థివ దేహాన్ని మోసుకెళ్ళారు. ఈ దృశ్యాలను చుసిన వారు భావోద్వేగానికి గురవుతున్నారు. https:... Read more
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరు పట్ల చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్లో పార్టీ కీలక పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నియ... Read more
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను 215 కోట్ల దోపిడీ కేసులో నిందితురాలిగా పేర్కొంది. జాక్వెలిన్ పై ఈడీ ఈరోజు చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జాక్వెలిన్ ఫెర... Read more
బీహార్ కేబినెట్ పున: వ్యవస్తీకరణ – ఆర్జేడీకి సింహభాగం.. 31 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
బీహార్ లో నూతనంగా ఏర్పడిన నితీష్ కుమార్ క్యాబినెట్ లో 31 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఆర్జేడీకి 16 మంది మంత్రులు ఉండగా, 11 మంది సీఎం నితీష్ కుమార్ తరపున, ఇద్దరు కాంగ్రెస్, ఇద్ద... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ వికారాబాద్ లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరు... Read more
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతోన్నాయి. టీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి వలసలు జరుగుతోన్నాయి. తాజాగా ఈరోజు మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపిపి తాడురి వెంకట్... Read more
తెలంగాణ హైకోర్టులో ఈరోజు నూతనంగా నియమితులైన జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.45 గంటలకు కోర్టు హాల్ లో వీరి చేత చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయ... Read more
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సామూహికం... Read more