గత జులై నెల మధ్యలో పాకిస్థాన్ నావీ కి చెందిన వార్ షిప్ ఒకటి గుజరాత్ తీరంలోని భారత జలాలలోకి ప్రవేశించింది. అయితే భారత్ కోస్ట్ గార్డ్ కి చెందిన డోర్నియర్ నిఘా విమానం ఒకటి మన దేశ ప్రాదేశిక జలాల... Read more
ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలపై ఆదిలాబాద్ లోని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపైనా ఆగ్రహించిన స్థానిక బీజేపీ నేరడిగోండ మండల... Read more
భారతి ఎయిర్టెల్ ఈనెల 17న ప్రభుత్వంతో కుదిరిన ఒప్పొందం ప్రకారం 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం డిపార్ట్మెంట్ (DoT)కి రూ. 8312.40 కోట్లు చెల్లించింది. అలా చెల్లించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్... Read more
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే మా మద్దతు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ స్పష్టతనిచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. బీజేపీ... Read more
షీనా బోరా హత్య నిందితుడు శ్యాంవర్ రాయ్కి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంద్రాణి ముఖర్జీ, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా సహా ఇతర నిందితులందరికీ బెయిల్ మంజూరైనందున సమానత్వం ప్రాతిపదికన బె... Read more
26/11 తరహా ఉగ్రదాడికి కుట్ర – పాకిస్థాన్ నంబర్ నుంచి ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్
ముంబైలో 26/11 తరహా ఉగ్రదాడి జరగనుందని హెచ్చరిస్తూ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్ కు బెదిరింపు మెసేజ్ పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆధారిత ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు... Read more
అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా వెబ్సైట్లలో ‘అశ్లీల’ రాధాకృష్ణ పెయింటింగులు – ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హిందూ సంస్థలు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాధా కృష్ణుల అశ్లీల చిత్రాలను విక్రయిస్తోందని హిందూ జనజాగృతి సమితి నిన్న ఆరోపించింది. దీంతో ఆగ్రహం చెందిన ట్విట్టర్ వినియోగదారులు #Boycott_Amazon అనే హ్యాష్ట్యాగ్... Read more
మునావర్ ఫారుఖీ స్టాండ్ అప్ కామెడీ షోకి హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ షోను అడ్డుకుంటామని.. దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రటించడంతో నగరంలో వాతావరణం... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ ఈరోజు ఉదయం మెరుపు దాడులు నిర్వహించింది. సిసోడియా నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ న... Read more
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బోరివాలి ప్రాంతంలో ఈరోజు నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. సాయిబాబా నగర్ లో గీతాంజలి అపార్ట్మెంట్ పేరుతో ఉన్న ఈ భవనం అందరూ చూస్తుండగా మధ్నాహ్నం 12.34 గంట... Read more
20 ఏళ్లుగా పరారీలో ఉన్న బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడు. తివారీ కోసం పోలీసులు 20 ఏళ్... Read more
న్యూయార్క్ తులసీమందిర్లోని గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆసమయంలో విగ్రహం చుట్టూ తిరుగుతూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. తరువాత వారంతా కార్లో పారిపోయారని అక్కడున్నవారు చెబుతున్నార... Read more
చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ... Read more
2014 తరువాత విద్యుత్ రంగంపై మోడీ పెట్టిన శ్రద్ధ, తీసుకున్న చర్యలు వల్ల విద్యుత్ రంగంలో ఏ విధంగా మంచి మార్పులు సంభవించాయో చూద్దాం. ఈ కాలంలో విద్యుత్ సమస్య అధిగమించడానికి రాష్ట్రాలు చేపట్టిన చ... Read more
నల్గొండలో బైకర్ ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం – డ్రైవర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
తెలంగాణలోని దేవరకొండలో డీఎస్పీకు చెందిన పోలీసు వాహనం రోడ్డుపై వెళ్తోన్న బైకర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆగస్టు 17, గురువారం సాయంత్రం 4.40 గం... Read more
బ్రిటన్ ప్రధాని పోటీదారు.. భారతీయ సంతతికి చెందిన నేత రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి ఆలయాన్ని సందర్శించారు. అక్కడి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించేందుకు అతని సతీమణి అ... Read more
ఆదిలాబాద్ లోని నేరడిగొండ మండల కేంద్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్ట... Read more
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ లో తన కుమార్తె మొదటి పుట్టిన రోజు నాడు ఆంచల్ గుప్తా అనే ఓ పానీపూరీ వ్యాపారి లక్షకుపైగా పానీపూరీలను ఉచితంగా పంచిపెట్టాడు. తన గారాలపట్టి జన్మదినం సందర్... Read more
దేశంలో అరుదైన వ్యాధుల బారినపడిన రోగులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధిగ్రస్తులు ఆర్ధిక సాయం కోసం చేసుకొనే దరఖాస్తులను వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు నిపుణ... Read more
ప్రధాని మోదీ రక్షణ వ్యవస్థలోకి దేశీకుక్కలు చేరాయి. కర్నాటకకు చెందిన ముధోల్ హౌండ్స్ ను ఆ బాధ్యతల్లోకి తీసుకున్నారు. 4 ముధోల్ హౌండ్స్ కుక్కలు కలిస్తే ఒక పులిని వేటాడగలవు. ప్రపంచంలోని హంటింగ్ డ... Read more
The appeal of Gandhi’s Salt Satyagraha lay in its simplicity. By highlighting the tax on a universally used food ingredient, Gandhi aroused the common man throughout the country. Land-locked... Read more
మహారాష్ట్ర తీరంలో రెండు అనుమానాస్పద బోట్లలో భారీగా ఆయుధాలను గుర్తించారు. రాయ్గఢ్ లోని హరిహరేశ్వర్ బీచ్లో టెర్రర్ బోట్ కలకలం సృష్టిస్తోంది. ముంబైకి 190 కి.మీ దూరంలోనున్న బీచ్ వద్ద స్థా... Read more
తెలంగాణలో పార్టీల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతోన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోంచి బీజేపీ లోకి వలసలు జరుగుతోన్నాయి. తాజాగా భువనగిరి జిల్లాలోని గట్టుప్పల్, చండూర్, ఘట్కేసర్ మండలాల్లోని టీఆర్ఎస్,... Read more
భారతదేశంలోనే మొట్టమొదటి ఈ-డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ బస్సును కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. . అశోక్ లేలాండ్ యొక్క అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీ లిమిట... Read more