నిబంధనల పేరుతో హిందువుల పండుగలను కేసీఆర్ సర్కార్ అడ్డుకుంటోందని మండిపడ్డారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. హిందూ సమాజం అన్నీ గమనిస్తోందన్నారాయన. వైభవంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలను టీఆర్ఎస్ హయా... Read more
బీజేపీ ముక్త్ భారత్ కోసం పోరాడుదాం – ప్రజలు దీవిస్తే జాతీయరాజకీయాల్లోకి వెళ్తా-కేసీఆర్
తెలంగాణ ప్రజలు దీవిస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.కేంద్రం అన్నిరంగాల్లో విఫలమై అంతటా మంటలు పెడుతోందని మండిపడ్డారు. నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించ... Read more
హై ఎండ్ బెంట్లీ కారు[Bentley Mulsanne sedan] లండన్ లో దొంగిలించబడ్డది ! చివరికి అది పాకిస్థాన్ లోని కరాచీ నగరంలోని ఒక బంగ్లా లో దొరికింది ! లక్జరీ బెంట్లీ కారు $3,00,000[మూడు లక్షల డాలర్లు ]... Read more
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ విభాగం భారత దేశ అభివద్ధి మీద ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాని ప్రకారం భారతదేశం 1950-2015 మధ్య కాలంలో నిర్మించిన హై వేలు, రైల్వే లైన్స్ తో పోలిస్తే 2015-25 మధ్... Read more
మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది కోర్టు. సెప్టెంబర్ 19 వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రాతాచల్ రీ డెవలప్మెంట్ కేసులో ఆర్థిక అవకత... Read more
2029నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. ఈమేరకు ఎస్బీఐ ఓ నివేదికలో పేర్కొంది. జపాన్ ను వెనక్కి నెక్కి మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తుందని తెలిపింది. అంటే 20... Read more
ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర – కన్యాకుమారి నుంచి ప్రారంభం – యాత్రకోసం స్పెషల్ సాంగ్స్
కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఈనెల 7న ప్రారంభం అవుతుందని…పార్టీ మీడియా సెల్ ఇన్ చార్జ్ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆరోజున కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రక... Read more
జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. ఆయనకు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ... Read more
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురుఘా మఠాధిపతి శివమూర్తికి చిత్రదుర్గ జిల్లా కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సెప్టెంబర్ 14 వరకు కస్టడీ విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ... Read more
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డుప్రమాదంలో చనిపోయారు.అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ముంబై... Read more
రోహింగ్యాల సమస్య తమకు తీవ్ర తలనొప్పి వ్యవహారం అయిపోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తమకు పెనుభారం అయిన వారిని తిరిగి మయన్మార్ పంపించేందుకు ప్రపంచదేశాల సాయం కోరుతున్నట్టు తెలిపార... Read more
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమైక్యతా వజ్రోత్సవాలట! వెంటనే జనించే ప్రశ్నలు- పోరాటం ఎవరితో? సమైక్యత ఎవరెవరిమధ్య? 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించినవారు క్రొత్తగా మన ప్రభుత్వాధిన... Read more
నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలు, మద్దత్తు ధరలు.. ధరలు భయంకరంగా పెరిగిపోయాయి అందరూ పోస్ట్స్ పెడుతున్నారు. నిజమే నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా ఉండవు. ఎందుకంటే ఏ సం. కి ఆ సం. ఆహారధ్యాన్యాలక... Read more
పీ.కే. వివరించిన ప్రణాళిక ప్రకారం నీతీశ్ కుమార్ రాష్ట్రపతి అభ్యర్థి అయితే గెలువగల అవకాశాలున్నాయి. అయినా ఆయన అందుకు ఇష్టపడక ప్రధానమంత్రి పదవి అనే కొండకే ఆశాపాశమనే వెండ్రుకను కట్టి లాగదల్చుకొన... Read more
జనాభా పెరుగుదలను నియంత్రించే మార్గదర్శకాలను రూపొందించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్ట్. జనసంఖ్య పెరుగుతున్నా సరిపడా వనరులు లేవంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ... Read more
సంస్కృతాన్ని జాతీయభాషగా చేయాలంటూ దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ అంశాన్ని పరిశీలించడానికి సరైన వేదిక పార్లమెంట్ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టుగా తామెందుకు ప్రకటించాలని... Read more
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న 73మందికి నోటీసులు జారీ చేసిన యోగీ ప్రభుత్వం – ఇంతకుముందే పలుమార్లు హెచ్చరికలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు గట్టి హెచ్చరిక చేసింది యోగీ సర్కారు.ఏకంగా 73 మందికి నోటీసులు జారీ చేసింది. జన్ సున్వాయ్ పోర్టల్, సీఎం హెల్ప్లైన్ ద్వారా స్థానిక యంత్రాగం... Read more
షోయబుల్లా ఖాన్ స్వాతంత్ర్య సమరయోధులు, నిజాంకు వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాసిన పాత్రికేయులు. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను... Read more
గుజరాత్ అల్లర్లలో తప్పుడు పత్రాలు సృష్టించి కేసు వేసిన ఆరోపణలపై అరెస్టైన న్యాయవాది తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెండు నెలలుగా తీస్తా పోలీసు కస్టడీలో ఉన్నారు. బ... Read more
బానిసత్వ గుర్తును చెరిపేస్తూ శివాజీ స్ఫూర్తిని నింపే రాజముద్ర – ఇండియన్ నెవీ సరికొత్త పతాక ఆవిష్కరణ
భారత నౌకాదళం సరికొత్త గుర్తును ఆవిష్కరించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. బానిసత్వ గతాన్ని చెరిపేస్తూ స్ఫూర్తిమంతంగా రూపొందించారు. గుర్తులో ఇప్పటి వరకు ఉన్న సెయింట్ జార్జి క్రాస్ను తొలగించారు.... Read more
భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల... Read more
జిహాదీ కార్యకలాపాలకు మదర్సాలను వాడుకుంటే సహించబోం – బుల్డోజర్లతో కూల్చేస్తాం – హిమంత
మదర్సాలు కేంద్రం ఉగ్రకార్యకలాపాలు సాగిస్తే ఊరుకునేది లేదన్నారు అసోం సీఎం హిమంతబిశ్వాశర్మ. అన్ని మదర్సాలను కూల్చేయడం తమ ఉద్దేశం కాదన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున... Read more
బీజేపీ ముక్త భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బిహార్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం నితీష్ కుమార్ సహా పలువురు నేతలను కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని..దేశంలో గుణాత్మక మార్పునకు... Read more