కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన... Read more
న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంచాలని నిర్ణయించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈమేరకు రాజ్యాంగంలో సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఇటీవలే రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్... Read more
బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా – నితీష్ ప్రకటన
సంచలన ప్రకటన చేశారు బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.బీజేపీతో ఇటీవలే బంధాన్ని... Read more
నాడు బాబ్రీ కట్టడం తాళాలు తెరిచి తప్పుచేశాం – వివాదాస్పదమవుతున్న కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ వ్యాఖ్యలు
ఆప్ మాజీ నాయకుడు ఆశుతోష్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పార్టీ చేసిన చారిత్రక తప్పుల గురించి ప్రస్తావిస్తూ…తాము తప్... Read more
వక్ఫ్ బోర్డ్ అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ – ఏసీబీ సోదాల్లో పెద్దఎత్తున నగదు, లైసెన్స్ లేని పిస్టల్ స్వాధీనం
వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనింటితో పాటు పలు ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసింది. సోదాల్లో 12 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారు... Read more
తెలంగాణ విమోచనకు 75 ఏళ్లు. నిరంకుశ నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతంలో తెలంగాణ విలీనం అయింది. బందూకులు పట్టిన వెట్టి బతుకులు నిజాంపై పోరుకు తొడగొట్టాయి. వేలాదిమంది బలిదానాల ఫలితంగా తెలంగాణ స్వ... Read more
ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా డిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ భోజన ప్రియులకు సూపర్ ఆఫర్ ఇచ్చింది. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన థాలీ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. దానికి... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం-హైదరాబాద్ సహా 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఢిల్లీ సహా ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ 25 టీంలు హైదరాబాద్ లో తని... Read more
ఉత్తరప్రదేశ్ ఘోరం జరిగింది. 7ఏళ్ల దళితబాలికపై అత్యాచారం జరిగింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చందౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. తన కుమార్తె ఇంటి ముందు ఆడుక... Read more
కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ క... Read more
భారీ డ్రగ్ రాకెట్ ను ఛేదించిన గుజరాత్ పోలీసులు – 200 వందల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మరో అతిపెద్ద రాకెట్ ను పోలీసులు చేదించారు. భారత్ లోకి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలను దింపాలన్న పాకిస్తాన్ కుట్రల్ని భగ్నం చేస్తూ 2 వందల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి... Read more
తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో సెప్టెంబర్ 13 ప్రత్యేకమైన రోజని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు… బీజేపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో సర్దార్ వల్ల... Read more
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్న గ్రామం తిరుచెంతురై. హిందూ మెజారిటీ జనాభాగా ఉన్న ఈ గ్రామం పేరు సడన్ గా మీడియాలోకి వచ్చింది. కారణం? ఈ గ్రామానికి సమీప గ్రామమైన ముల... Read more
చైనా భస్మాసుర హస్తం బంగ్లాదేశ్ మీద కూడా పెట్టింది ! బంగ్లాదేశ్ లో చైనా కంపనీలు పన్ను ఎగవేసినట్లు తాజాగా చేసిన ఆకస్మిక దాడులలో బయటపడ్డది! ఇప్పటికే మన దేశంలో చైనా మొబైల్ సంస్థలు అయిన వివో,అప్ప... Read more
ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ... Read more
]అటార్నీ జనరల్ గా మరోసారి ముకుల్ రోహత్గీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ రిటైర్మెంట్ ఉండడంతో ఆయన స్థానంలో మళ్లీ రోహత్గీ వస్తారని సమాచారం. గతంలో ఏజీగా... Read more
సిద్ధిఖ్ కప్పన్ విడుదలను సెలబ్రేట్ చేసుకున్న పీఎఫ్ఐ-కేసులో సాక్షులను బెదిరించారని ఆరోపణలు
కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్ విడుదలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI. 2020 అరెస్టైన సిద్ధిఖ్ కు గతవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర... Read more
2015నాటి అల్లర్ల కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను దోషులుగా తేల్చింది కోర్టు. అఖిలేష్ త్రిపాఠీ, సంజీవ్ ఝాలతో పాటు మరో 15 మంది ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందిపై దాడి చేసినట్టు రూస్ అవె... Read more
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈటలను సస్పెండ్ చేయాలంటూ సభావ్యవహారాల మంత్... Read more
అధికారిక లాంఛనాలతో స్వరూపానంద స్వామి అంతిమసంస్కారాలు – కొత్త పీఠాధిపతిగా స్వామి సదానంద సరస్వతి
ద్వారకాశారదాపీఠాధిపతిగా దండి స్వామి సదానందస్వామి నియమితులయ్యారు. పీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతీ రెండు రోజుల క్రితం శివైక్యం చెందిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లా... Read more
నితీశ్ కు మరో షాక్ – డయ్యూడామన్ లో పార్టీ ఖాళీ – కాషాయకండువా కప్పుకున్న పంచాయతీ సభ్యులు
బిహార్ సీఎం నితీష్ కుమార్ కు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. నితీష్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత ప్రత్యర్థులుగా మారిన ఇద్దరూ వార్ మొదలుపెట్టేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేలను లాగేసుకున్న ఆ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జాయిన్ కానున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రాగాంధీ. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు కేరళలో జరిగే యాత్రలో ఆమె రాహుల్ తో కలిసి పాల్గొంటారు. సెప్టెంబర్ 7... Read more
అయోధ్య రామమందిర నిర్మాణ వ్యయం 1800 కోట్లు – 2024 సంక్రాంతి నాటికి పూర్తికానున్న నిర్మాణం
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 18 వందల కోట్లు వెచ్చించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఫైజాబాద్ లో జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఆలయనిర్మాణానికి సంబంధించిన ఈ మొత్తం వ్యయ... Read more
జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూజలకు అనుమతికోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరఫు దాఖలైన పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్ను సవాలు చేస్తూ ముస్లిం వర్గ... Read more
ద్వారకాపీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 99 ఏళ్లు. జగద్గురు ఆ... Read more