అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ అమెజాన్ పెద్దఎత్తున ఉద్యోగులను పంపేందుకు సిద్ధమైంది. వ్యయం తగ్గించుకునేందుకేనంటూ కొంతకాలంగా పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆవరుసలో తాజాగా అమెజా... Read more
సామాజిక సమరసతా వేదిక మరియు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ నాగోబా మందిర ప్రాంగణంలో బిర్సా ముండా 147 వ జయంతి ఘనంగా జరిగింది. 37 గ్రామాల నుండి నల్గురు సార్మెడి పెద్దలు, 31... Read more
చికోటి కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడీ – మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం
క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... Read more
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కార్యక్రమం పూర్తైంది. పోలీసులు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియోనుంచి మహాప్రస్థానం వర... Read more
గుజరాత్ లో ఎన్నికల వేళ ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈస్ట్ సూరత్ నుంచి పోటీలో ఉన్న కంచన్ జరివాలా కనిపించడం లేదంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతేకాదు నామినేషన్ ఉపసంహ... Read more
దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్స్ – తెల్లవారుజామున రెండింటికి వెళ్లి శరీరభాగాలు విసిరేసేవాడు
శ్రద్ధ హత్యకేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. శ్రద్ధతో మాత్రమే కాక పలువురితో అతనికి సంబంధం ఉన్నట్టు విచారణలో తే... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రధాని మోదీని కలిశారు రిషి సునాక్. జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బాలి నుసు దవా కన్వెన్షన్ సెంటర్లో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇ... Read more
మెసేజులకు రిప్లై ఇచ్చి, క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించి – శ్రద్ధ బతికే ఉందని నమ్మించే ప్రయత్నాలు చేసిన ఆఫ్తాబ్
ఢిల్లీలో జరిగిన హిందూయువతి శ్రద్ధా హత్య ఘటన కలకలం రేపుతోంది. కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న ఆప్తాబ్ అమీన్ ఆమెను చంపి ముక్కలుగా నరికేసి ఢిల్లీ అంతటా విసిరేశాడు. తనను పెళ్లి చేసుకోమన్నందుకే... Read more
టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్ట్కు గురైన కృష్ణను హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చి... Read more
ఢిల్లీలో ఘోరం – తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధను చంపి, ముక్కలను డిల్లీ అంతటా పడేసిన అమీన్ అఫ్తాబ్
ఢిల్లీలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా చంపాడో దుర్మార్గుడు. పొడిచి చంపి, శరీరాన్ని ముక్కలు గా కోసి డిల్లీ అంతటా విసిరేశాడు. అతన్ని అఫ్తాబ్ అమీన్ గా గుర్... Read more
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు దాటితే కానీ ఏం చెప్ప... Read more
వైస్ చాన్సర్ల నియామకాన్ని కొట్టేసిన కేరళ హైకోర్ట్ – యూజీసీ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లానని ఆదేశం
స్టేట్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ ను నియమిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది ఆ రాష్ట్రహైకోర్ట్. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్గా డాక్టర్... Read more
సూరత్ లో అసద్ కు నిరసనల తెగ – నల్లజెండాలతో ముస్లిం యువకుల ఆందోళన – మోదీ మోదీ అంటూ నినాదాలు
గుజరాత్ లో అసదుద్దీన్ కు నిరసనల తెగ తగిలింది.అది కూడా ముస్లిం యువకుల నుంచి. సౌత్ ఈస్ట్ లో బహిరంగసభలో పాల్గొన్న ఆయనకు కొందరు నల్లజెండా ఊపి నిరసన తెలిపారు. ఆయన వేదికపైకి వెళ్లేముందు కూడా మోదీ... Read more
ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ ఉపఎన్నిక కోసం సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి పార్టీ చీఫ్, ఆమె భర్త అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అక... Read more
నాపై నేను తీర్పు ఇచ్చుకోలేను – ఆ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపుతా : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
కేరళ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై సంతకం చేయలేనని స్పష్టంచేశారు. దానిపై తనకు తాను తీర్పు చెప్పుకోలేనని... Read more
న్యాయవ్యవస్థకు సంబంధించి ఈ వారంలో రెండు ఆసక్తికర పరిణామాలు మనం చూశాం. ఒకటేమో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.... Read more
ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతీసుకున్నారు. ట్విట్టర్ సొంతం చేసుకున్న వెంటనే 50శాతం ఉద్యోగులను తీసివేసిన ఆయన తాజాగా…తాజాగా…అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. గత... Read more
అది చిన్న రాష్ట్రం . అప్పులున్న రాష్ట్రం కూడా. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు పోటీచేస్తున్న వాళ్లల్లో చాలామంది కుబేరులు. అదే హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా ప్రధాన ప... Read more
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందర్నీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18, 2022న ఏజీ పెరరివలన్ విడుదలలో అనుసరించిన విధానాన్నే మిగిలిన దోషుల విషయంలోనూ అనుసరిస్తున్... Read more
రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆదిత్యఠాక్రే – కలమ్ నురి నుంచి రాహుల్ తోకలిసి నడిచిన ఠాక్రే
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం రాహుల్ యాత్రలో పాల్గొన్నారు శివసేన యువనాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా కలమ్న... Read more
వారణాశిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో గుర్తించిన శివలింగానికి రక్షణను పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు శివలింగానికి రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. జ్... Read more
నాగప్రభు కెంపెగౌడ ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
బెంగళూరు అభివృద్ధికి విశేషకృషి చేసిన నాగప్రభు కెంపెగౌడ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. 108 అడుగుల ఎత్తైన ఆ విగ్రహానికి అభ్యుదయ విగ్రహంగా పేరుపెట్టారు. ప్రముఖ శిల్ప... Read more
జమ్ముకశ్మీర్ నిషేధిత ఉగ్రసంస్థ జమాత్ ఏ ఇస్లామీ పై ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సంస్థకు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని సీజ్ చేసింది .షోపియాన్ జిల్లాలో సంస్థకు చెందిన రెండు పాఠశాల భవనాలు సహా తొమ్... Read more
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ వచ్చారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ... Read more
విశాఖ పర్యటన కోసం వచ్చిన మోదీతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ వపన్ కల్యాణ్. ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోదీతో ఇద్దరూ అరగంటపాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన... Read more