ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ జరగనప్పుడు ఈసీఐఆర్ చట్టవిరుద్ధమని, పార్టీ మారితే ఇస్తామని వందకోట్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, ఎదులాపురం నగరంలో రెండు రోజులపాటు (25,26 వ తేది లు) బాల ప్రశిక్షణ శిబిరం ఒక ప్రైవేటు పాఠశాలలో నిర్వహించడం జరిగింది.. ఈ ప్రశిక్షణ శిబిరంలో 8,9,10 వ తరగతులకు చెందిన 3... Read more
ప్రధానితో జగన్ భేటీ – కేంద్రంనుంచి రావల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చ – గంటపాటు ఇద్దరునేతల సమావేశం
ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానిమోదీతో భేటీ అయ్యారు.పోలవరం పనులు, తెలంగాణ నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్, కేంద్రం నుంచి ఏపీకి రావల్సిన నిధులు సహా... Read more
కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ దేశవ్యాప్తంగా జరుపుకుంది. గాంధీభవన్లో పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశప్రజలు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు త... Read more
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర కు పేరును యువగళంగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక జెండాను సైతం పార్టీ రూపొందించింది. 2023 జనవరి 27నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచ... Read more
నేటినుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడిసాయం రైతులకు అందింది. ఇక ఇప్పటికే రైతు బంధు పోర్టల్ ను ఓపెన్ చేసిన సర్కారు క్రమంగా వారి... Read more
మొన్న శ్రీశైల మల్లన్నను సేవించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లిన ఆమె..అక్కడినుంచి హెలికాఫ్టర్లో భద... Read more
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన కుటుంబసభ్యులతో కలిసి బండీపురా వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. మైసూరుకు 15 కిలోమీ... Read more