గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయానికి గుర్తుగా సూరత్ కు నగల వ్యాపారి బసంత్ బోహ్రా అనే నగలవ్యాపారి నరేంద్రమోదీ బంగారు ప్రతిమను చేయించారు. 18 క్యారెట్ల 156 గ్రాముల బంగారంతో దాన్నితయార... Read more
ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రించిన ఘటనపై దర్యాప్తు – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఘటన కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పంది... Read more
జమ్ములో జంట పేలుళ్లు – కార్లలో ఐఈడీ పేల్చిన దుండగులు – ఆరుగురికి గాయాలు – పోలీసులు అప్రమత్తం
జమ్ములో జంట కారు బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఆగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చినట్టు తెలిసింది. ఉదయం 10.47 కు ఒకకారులో ,... Read more
వందేభారత్ రైలుపై దుండగుల దాడులు ఆగడం లేదు. బిహార్ కతిహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. న్యూజల్పాయ్ గురి నుంచి ప్రారంభమైన రైలు డకోలా- టెల్టా ప్రాంతానికి రాగానే రా... Read more
11 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్పై తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ లేని కారణంగా విచారణ వాయిదా వేయాలని కేంద్రం తరుపు న్యాయవాది కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈనెల 27... Read more
మూడోరోజు కొనసాగుతున్న భారత రెజ్లర్ల ఆందోళనలు – కేంద్రంతో చర్చలు విఫలం-ఒలింపిక్స్ అసోసియేషన్ కూ లేఖ
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కేంద్రంతో వారు జరిపిన చర్చలు ఫలించలేదు. తాజాగా వాళ్లు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. రెజ్లింగ్... Read more
మూత్ర విసర్జన ఘటనలో ఎయిరిండియాకు డీజీసీఏ 30 లక్షల జరిమానా – పైలెట్ లైసెన్స్ రద్దు కూడా
విమానంలో మూత్రవిసర్జన ఘటనలో ఎయిరిండియాపై డీజీసీఏ కఠిన చర్యలకు దిగింది.నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది..ఎయిురిండియా డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ స... Read more
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ కదులుతోంది. . అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 39 లోక్సభ నియోజకవర్గాల్లో పాదయాత్రకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై... Read more
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్మెంట్ లెటర్లను అందజేశారు ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియ... Read more
పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు క్రిమినల్ కేసుల్లో వేసే చార్జిషీట్లను బయటపెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వేచ్ఛ పొందేందుకు అవేం ప్రజా దస్ర్తాలు కావని, వాటిని అందరికీ చ... Read more
జీవో నెంబర్ 1 విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీ కోర్టు స్పష్టం చేస్తూ. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ సం... Read more
లిక్కర్ పైసలు పంచుకునేందుకు ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ వచ్చి కేసీఆర్ ను కలిశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దేశంపై సీఎం కేసీఆర్ ద్వేషం పెంచుకున్నారని…నిన్నటి ఖమ్మం సభల... Read more
పార్లమెంట్ భవన నిర్మాణం వినియోగంలోకి వచ్చి నేటికి 96 ఏళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్ర్య భారతావని ఆవిర్భావం, నూతన రాజ్యాంగ రూపకల్పన, ఎన్నో చర్చలు, చట్టాలు, వాదప్రతివాదాలు ఇలా ఎన్నో ఘట్టాలకు ఈ కట్... Read more
ప్రధాని మోదీ కర్నాటకలో పర్యటించారు. యాద్గిర్ జిల్లాలో నీటి పారుదల, తాగునీరుకు సంబంధించిపలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న పాతికేళ్లు ప్... Read more
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ కోసం రైళ్ళను నిలిపేయడంపై ప్రతిపక్ష పార్టీలు మండపడుతున్నాయి. నితీశ్ కుమార్ సమాధాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడం క... Read more
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.ఆర్థికశాఖలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యంత రహస్య సమాచారం అందిస్తున్నట్టు డిల్లీ పోలీస్ క్రైం చ్రాంచ్ గుర్తించింది. గూ... Read more
పాతికేళ్ల వయసుకే న్యాయమూర్తి అయ్యారు ఓ యువతి. పేదరికంలో పుట్టినా కష్టపడి చదివిన గాయత్రి కర్నాటకలోని కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తి అయ్యారు.సమీప బంగారపేట తాలూకా యళబుర్గికి చెందిన గాయత్రి... Read more
Myind Media Redio News – 18 January 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindme... Read more
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. 50కి పైగా ప్రాంతాల్లో 35 టీంలతో సోదాలు కొనసాగుతున్నాయి.తెల్లవారుజామున మూడు ఐటీ బృందాలు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన... Read more
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. లాటరీ వసూళ్లపై జనసేన నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సత్తెనపల్ల... Read more
కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకకు రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ సింగ్ మాన్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ యాదగిరిగుట్ట నర్సింహస్వామిని దర్శించుకున్నా... Read more
మూడు ఈశాన్య రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ . నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలలో 60 శాసన సభ స్థానాలు చొప్పున ఉన్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిష... Read more
ఓ కాంట్రాక్టర్ తనకు లంచం ఇవ్వజూపాడంటూ ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అసెంబ్లీలో నోట్లకట్టలు ప్రదర్శించడం కలకలం రేపింది. సిటీ గవర్నమెంట్ ఆసుపత్రికి చెందిన ప్రైవేటు కాంట్రాక్టురు ఒకరు తనకు లంచం ఇంచేందుక... Read more
Myind Media Redio News – 17 January 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindme... Read more