………. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విశ్వరూపాన్ని చూపించారు. భారతదేశాన్ని బోల్తా కొట్టించాలి అన్న కుట్రను బట్ట బయలు చేశారు. పాకిస్తాన్ చైనా సంయుక్తంగా వేసిన ట్రాప్ లో పడ... Read more
పాకిస్తాన్తో దాడుల విషయంలో ప్రస్తుతానికి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాలు అకస్మాత్తుగా కాల్పుల విరమణ చేపట్టాలని, పరస్పరం దాడులను నిలిపి వేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారత విద... Read more
…….. పాకిస్తాన్ లో అంతర్గత తిరుగుబాటు జోరందుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. సైన్యం, ఐఎస్ఐ చేస్తున్న పిచ్చి పనులకు తాము బలి అవుతున్నామని ప... Read more
హైదరాబాద్: భారతీయ జర్నలిజానికి ఆద్యులు నారద మహాముని అని, ఆయన నుంచి సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలను పాత్రికేయులు అలవర్చుకోవాలని సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంతం పడితే ఎలా ఉంటుందో.. పాకిస్తాన్ కి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. ఒకవైపు సైన్యంతో విరుచుకుపడుతూనే మరోవైపు ఆర్థిక ఆంక్షల ద్వారా.. పాకిస్తాన్ ని ఇరికించేశారు. మరో... Read more
ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ కావడంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. భారత్ మీద యుద్ధం చేసేస్తామంటూ అవాకులు, చవాకులు పేలుతుంది. ఇంకేముంది,, పాకిస్తాన్ యుద్ధంలోకి దిగితే భారత్ కి నష్టం కలుగుతుంది అం... Read more
……………………. ఆపరేషన్ సింధూర్.. ఇప్పుడు భారతదేశం అంతటా సంచలనం రేపుతున్న పదం. అర్థరాత్రి దాటాక భారత సైనిక బలగాలు ఒక్కసారిగా విరుచుకు పడ్డాయి. కేవలం... Read more
ఆపరేషన్ సింధూర్ ను భారత సైనిక బలగాలు సక్సెస్ చేశాయి. అర్థ రాత్రి నిశ్శబ్దంగా పాకిస్థాన్ లోకి చొరబడి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. వంద మందికి పైగా టెర్రరిస్టులను చీకట్లోనే లేపేశా... Read more
భారత గడ్డపై హిందూ మహిళల సింధూరాన్ని తుడిచేసేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రను .. భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఆపరేషన్ సింధూర పేరుతో చేపట్టిన సైనిక చర్య అదిరిపోతోంది. ఇది ప్రతీకారం కాదన... Read more
Do’s and Don’ts on Mock Drill …… భారతదేశంలో గుర్తించిన ప్రాంతాలలో బుధవారం నాడు మాక్ డ్రిల్ జరగబోతోంది. 1971 పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా దేశమంతా ఇటువంటి మాక్ డ్రిల్ జర... Read more
తెలంగాణలో గ్రహాంతరవాసి అనే పదం కలకలం రేపుతోంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలంగాణలో పర్యటిస్తున్నారు. మొత్తం మీద 5,400 కోట్ల రూపాయలతో చేపట్టే 26 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు... Read more
తెలుగు రాష్ట్రాలకు భారీగా కేంద్ర నిధులు …….. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభిమానం చాటుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి క... Read more
పర్యాటక స్థలాల మీద ఉగ్రవాదం ఛాయలు ఉన్నప్పటికీ… దేశీయ యాత్రికులు తగ్గటం లేదు. పుణ్యక్షేత్రాలను సందర్శించడంలో భారతీయులు వెనుకంజ వేయడం లేదు . ఐకమత్యంతోనే ఉగ్రవాదానికి సమాధానం చెబుతామంటూ.... Read more
గడచిన నాలుగు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ జీ భాగవత్ ను ఆహ్వానించి సమావేశం అయ్యారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల మీద ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించా... Read more
భారతీయులంతా ముక్తకంఠంతో కోరుకొంటున్నది ఒక్కటే. పాకిస్థాన్ కు జీవితాంతం గుర్తు ఉండిపోయేలా బుద్ది చెప్పాలి. అందుకు తగినట్లుగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పాకిస్థాన్ కు ముప్పేట ద... Read more
పాకిస్తాన్తో అమీ తుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధపడుతోంది. పూర్తిస్థాయి యుద్ధం, లేదా కొంత భూభాగాన్ని ఆక్రమించడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తీసేసుకోవడం, చివరికి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం.. అనే... Read more
పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడం బీజేపీలో ఆనవాయితీ. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఎప్పటినుంచో ఏపీ బీజేపీలో కష్టపడి పని చేస్తున్న పాకా సత్యనారాయణకు తగిన గు... Read more
తప్పు చేసిన హింసకు పాల్పడిన శిక్ష తప్పకుండా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్… సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ జి భాగవత్ అభిప్రాయపడ్డారు. అదేపనిగా హింసకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని అద... Read more
కాశ్మీర్ పై కేంద్రం పట్టు… కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడి వెనక చాలా భయంకరమైన కుట్ర ఉంది. అక్కడ టూరిజంను నాశనం చేయాలన్నది స్పష్టమైన వ్యూహం. బయటినుంచి టూరిస్టులు ఆగిపోతే,, స్థానిక యువత ఉప... Read more
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలయింది అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు అప్పట్లో కడిగి విద్యార్థి సంఘం పద... Read more
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మైనార్టీ రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వారికే పెద్ద పీట వేస్తున్నారు. అది గమనించి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు... Read more
భారతదేశంలోనే పేరెన్నిక గన్న ఆధ్యాత్మిక వ్యవస్థగా కంచి కామకోటి పీఠము ను చెప్పవచ్చు. భగవాన్ ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ కంచిపీఠంకు హైందవ ఆధ్యాత్మిక పరంపరలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. నడిచే దైవం... Read more
పాక్ మీద ముప్పేట దాడి ………….. కాశ్మీర్ లో ఊచకోత ద్వారా పాకిస్థాన్ మూర్ఖంగా ప్రవర్తించింది. దీనికి తగిన శిక్ష ఉండాలంటూ దేశ మంతా బలంగా కోరుకొంటోంది. అమాయకులైన టూరిస్టులన... Read more
సింధూ ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్.. ……. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విసిరిన పంజా కు పాకిస్తాన్ ఇప్పుడు విల విల లాడుతోంది. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీ... Read more
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు విద్యార్థి ఉద్యమంలో గొప్ప వరవడి అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సరసం డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయపడ్డారు. కార్యకర్తల గుణ సంపదను చూసి ఏబీవీపీ గొప్పతనం తెలుసుక... Read more