మారుమూల ప్రాంతాల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. Read more
దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ఉమ్మడి పౌర స్మృతి పై చిన్న కదలిక. అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలు, మతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం కోరింది. Read more
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రారంభమైంది. Read more
అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాపడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీవర్షాలు, తుఫాన్ కారణంగా ఖమ్మం సభను వాయిదా వేసినట్టు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. Read more
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. Read more
తెలంగాణలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. Read more
కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిఅన్నారు. Read more
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ... Read more
నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని నిరుపేదలు లక్షల రూపాయలు వెచ్చి... Read more
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరగనున్నాయి. 27 ఏళ్ల తరువాత పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. Read more
కర్నాటకలో పరాజయం చవిచూపిన వేళ బీజేపీని గట్టిగానే హెచ్చరించింది ఆర్ఎస్ఎస్. సంస్థ మౌత్ పీస్ ఆర్గనైజర్లో ఆ పార్టీని హెచ్చరిస్తూ పబ్లిషైన ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Read more
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ములోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. Read more
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని,కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని ఏబీవీపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ... Read more
ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయించింది. Read more
ప్రతిపక్ష అన్నాడీఎంకే నాయకుడి చేతిలో కబ్జాకు గురైన వెయ్యికోట్ల భూమిని డీఎంకే సర్కారు స్వాధీనంచేసుకుంది. సుప్రీం తీర్పుతో అది సాధ్యమైంది. Read more
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా పొరపాటున తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది. Read more
Myind Media Redio News -June 05 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
Myind Media Redio News -June 01 2023 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archiv... Read more
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోబాలాసోర్లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. Read more
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. Read more
ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందు ఓ రైలు పట్టాలు తప్పి బోగీలు పక్కకు ఒరగడం ఆ రైలును మరో ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెర... Read more
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ దార్శనికతకు శివాజీ ఆలోచనలే ప్రేరణఅని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. Read more
మహారాష్ట్రలో మరో జిల్లా పేరు మారింది. అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యానగర్ గా మారుస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. Read more
మణిపూర్లో జరిగిన హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. Read more
గంట్లకుంట చెరువులో జాలర్లతో కలిసి చేపలు పట్టిన ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో స్థానిక జాలర్లతో కలిసి చేపలు పట్టారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. జ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను నిర్వహిస్తున్న సంగత... Read more