వెస్ట్ బెంగాల్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ.. దాద్పూర్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీఎంసీ కార్యకర్తను హత్య చేశారు Read more
వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. Read more
అయితే ఐటీ శాఖ ఇచ్చిన గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండటంతో.. అంతా టెన్షన్కు గురయ్యారు. Read more
అసోం అసెంబ్లీ ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన కుమ్రప్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. Read more
, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న నందిగ్రామ్లో గెలవడం అన్నది అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్థానికంగా అధికార టీఎంసీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రత్యర్ధులపై దాడులకు దిగుతుండటం.. Read more
గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ప్రజల్లో మరోసారి ఆందోళన మొదలైంది. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడను కూడా కరోనా మహమ్మారి తాకింది. అంతేకాదు.. Read more
కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదని వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన కేవలం మహిళా కాలేజీలకు మాత్రమే ఎందుకు వెళ్తారంటూ ప్రశ్నించారు. Read more
దట్టమైన హిమాచలప్రదేశ్ అడవులలో కనిపించే అరుదయిన తొమ్మిది రంగుల పొన్నంకి పిట్ట ఈ మధ్య కొన్ని ప్రాంతాలలో దర్శనమిచ్చింది నిన్నటి రోజున భాగ్యనగరంలో అమిన్ పూర్ లేక్ వద్ద దర్శనమిచ్చింది , Read more
కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాల పై [NIA ] నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొట్టమొదటిసారి చార్జిషీట్ ఫైల్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా అత్యంత... Read more
హోలీ పండుగ వేళ.. మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. జిల్లాలోని ఖురుకేడ త... Read more
అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జనాలు ఓటెత్తారు. ప్రధాని మోదీ పిలుపు ఇచ్చినట్లుగానే.. జనం పెద్ద సంఖ్యలో ఓటింగ్ పండుగలో పాల్గొన్నారు. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్లో 30 అసెంబ్లీ స్థ... Read more
గోమతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న ఓ వాహనం బోల్తా పడటంతో.. నలుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. Read more
తొలి విడత పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ.. ఓటు వేయాలని పిలుపునిచ్చారు. Read more
అసోం, వెస్ట్ బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెస్ట్ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు మొదటి ఫేస్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అన్ని... Read more
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లకు కళ్లెం వేస్తామని ప్రకటించారు. అసోంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏపై కేరళ సీఎం పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read more
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ శుక్రవారం రాత్రి ఓ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ఘన స్వాగతం పలికింది. బంగ్లాదేశ్ ప్రధాని Read more
దేశ ఆర్ధిక రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కరోనా బాధితులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే.. రంగంలోకి ద... Read more
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. డీఎంకే పార్టీ సీనియర్ నేత ఇంట్లో సోదాలు టెన్షన్ వాతావరణాన్ని పుట్టిస్తున్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేత ఈవీ వేలూ ఇంట్లో గురువారం నుంచి ఐటీ సోదాలు కొనసాగ... Read more
తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. Read more
హైదరాబాద్ ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ సమీపంలో ఉన్న గోషాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. Read more
గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు Read more
తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యే పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పుదుకోట జిల్లా అరంతాంగి నియోజకవర... Read more