నేరం చేసే ముందే చట్టం అంటే భయం పుట్టాలి Read more
మా టాక్స్ సొమ్ములు/పెట్రోల్ డబ్బులు ఏమై పోతున్నాయి ? Read more
రాజస్థాన్లోని బరన్ జిల్లాలో ఆదివారం ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఛాబ్రా పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణాలు బంద్ చేయాలంటూ ఓ వర్గానికి చెంద... Read more
త వారం రోజులుగా నిత్యం లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. అంతేకాదు రికవరీ రేటు కూడా అత్యల్పంగా ఉండటంతో టెన్షన్ నెలకొంది. మరోవైపు కరోనా బారినపడి మరణిస్తున్న వారి... Read more
బ్యాంకుకు సెక్యూరిటీగా ఉంటాడనుకుంటే లూటీ చేశాడో వ్యక్తి. ఈ సంఘటన చంఢీఘర్లో చోటుచేసుకుంది. స్థానికంగా సెక్టార్ 34ఏ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకులో భారీ చోరీ చోటుచేసుకుంది Read more
ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం తిరత్ సింగ్ రావత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. Read more
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలంటూ లేఖలో పేర్కొన్నారు. Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్లో పర్యటిస్తుండగా వాహన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటన కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఓ... Read more
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. Read more
గురువారం రాత్రి నుంచి రెండో చోట్ల ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టాయి Read more
టీఎంసీ,బీజేపీ మధ్య మాటలయుద్దమే కాదు.. ప్రత్యేక్ష దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ లక్ష్యంగా టీఎంసీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. Read more
గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1.31 లక్షల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎలక్షన్ కమిషన్ మరో షాకిచ్చింది. బుధవారం నాడు ఇచ్చిన నోటీసు వివరణ ఇవ్వకముందే.. మరో నోటీసు కూడా జారీ చేసింది. ఇటీవల సీర్పీఎఫ్ జవాన్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల... Read more
రాకేశ్వర్ సింగ్ ని విడుదల చేసిన నక్సల్స్ Naxals Release COBRA Jawan Rakeshwar Singh Manhas
ఏప్రిల్మొ 3 న సుక్మా బీజాపూర్ మధ్య చత్తీస్గర్ రాష్ట్రంలో జరిగిన నక్సల్స్ దాడిలో బీజాపూర్ లో అపహరింప బడ్డ కోబ్రా జవాన్ రాకేష్ సింగ్ మన్హాస్ ని నక్సల్స్ ఈ రోజు ఏప్రిల్ 8 న విడుదల చేశారు... Read more
కాశీ విశ్వనాథ్ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవపి మసీదు కింద ఏఎస్ఐ సర్వే చేపట్టాలంటూ వారణాసి జిల్లా కోర్టు అనుమతులిచ్చింది. ఆ మసీదు కింద హిందూ దేవాలయం ఉందా..? నిజంగానే ఆలయంపై నుంచే ఈ మసీదు నిర్మాణ... Read more
తీవ్ర ఒడిదుడుకుల్లో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలు నమోదు చేసుకున్నాయి. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని వెలువరించడం నిన్న మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింద... Read more
లంగాణలో గురుకుల విద్యాలయాల సొసైటీకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఝలక్ ఇచ్చింది. లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ క... Read more
ఎన్కౌంటర్లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే సదరు జవాన్లంతా జీతాలు తీసుకుని విధుల్లో ప్రాణాలు కోల్పోతే వారిని "అమరులు" అని ఎందుకనాలని.. వారిని "అమరులు" అనకూడదంటూ... Read more
దీదీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మతం పేరుతో ఓట్లను అడిగారన్న ఆరోపణలు రావడంతో ఈసీ బుధవారం నాడు నోటీసు జారీచేసింది. Read more
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా రెండో డోసును వేయించుకున్నారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్కు వెళ్లి.. టీకా తీసుకున్నారు. మొదటి డోసును మార్చి 1వ తేదీన వేయించుకోగా.. Read more
రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 26 వేల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. వరుసగా నమోదవుతున్న కేసులను చూస్తే.. దేశంలో Read more
అధికార పార్టీ టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున... Read more
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. Read more
సీఆర్పీఎఫ్ జవాన్లు. అలాంటి సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సీఆర్పీఎఫ్ జవాన్లలో కూడా వర్గాలు ఉంటాయన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల దళం దూసుకెళ్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉంది. Read more