తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది . నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. Read more
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీరమణ ప్రమాణస్వీకారం చేశారు. డిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. Read more
ముఖ్యమంత్రులతో మోదీ రివ్యూ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడంపట్ల ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. కేజ్రీ మాట్లాడుతుండగా..అసలేం జరుగుతోంది. ఇది పద్ధతి కాదు కదా అని మోదీ అనడంతో Read more
ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ విమానాలు వినియోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో యుద్ధవిమానాలు ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్లాయి. Read more
కరోనా ఉధృతమవుతున్న పరిస్థితుల్లో హైకోర్టులో దానిపై విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్సలు, అడ్డుకట్టవేసే చర్యలపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. Read more
కోవిడ్ ను అదుపుచేసేందుకు కేంద్రం కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ మేరకు ఔషధ ఉత్పత్తి దారులతో గురువారం మోదీ వర్చువల్ గా మాట్లాడారు. ముఖ్యంగా మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1. 18 ఏళ్లపైబ... Read more
రోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. Read more
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మరికొన్ని దేశాలూ భారత్ నుంచి ప్రయాణాలు రద్దు చేశాయి. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో... Read more
ఈమధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకగా.... తాజాగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూ పాజిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులకు Read more
కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో చావులు. భర్తను పోగొట్టుకున్న భార్య ...కళ్లముందే కడుపునపుట్టిన బిడ్డలు కన్నుమూస్తున్నారు. Read more
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ దేశం ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతుంటే...మరోవైపు డిమాండ్కి తగినంత సప్లై లేని పరిస్థితి. Read more
మరో నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్ కు రానున్నాయి. దీంతో మన వైమానిక దళంలో వాటి సంఖ్య 18కి చేరనుంది. భారత వైమానిక దళ చీప్ మార్షల్ ఆర్.కె. ఎస్. బదౌరియా ఫ్రాన్స్లోని మెరిగాక్ వైమానిక శిక్షణా... Read more
కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సహా పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కరోనాతో చనిపోయారు. కరోనా లక్షణాలతో... Read more
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిక కరోనా ప్రభావం చార్ ధామ్ యాత్రపైనా పడనుంది. మే మే 14 న Read more
ఇండోనేషియాలో 53 సిబ్బందితో కూడిన సబ్ మెరైన్ గల్లంతైంది. సబ్మెరైన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుండగా కేఆర్ఐ నంగాల Read more
మోడీ ప్రభుత్వం హెల్త్ ఇన్ఫ్రా మీద ఖర్చు చెయ్యలేదు అందుకే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ గత ఆరేళ్లలో వైద్యం, ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం తీసుకున్న సంస్థాపరమైన... Read more
ఏడాది క్రితం చైనా నుంచి ముంచుకొచ్చిన కరోనా వైరస్ మనందరి జీవితాల్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి ఇక తగ్గుముఖం పట్టిందీ అనుకున్న టైంలో మళ్లీ సెకండ్ వేవ్ అంటూ విలయతాండవం చేస్తోంది.అయినా సరే ఈ అత... Read more
భద్రాద్రి రామయ్య కల్యాణవేడుక వైభవంగా జరిగింది. అయితే వేలాది, లక్షలాది మంది ప్రాంగణంలో ఆసీనులై ప్రత్యక్షంగా చూస్తుండగా జరిగే వేడుక ఈ సారి కొద్దిమంది భక్తుల మధ్య జరిగింది Read more
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది. Read more
కోవిషీల్డ్ ధరలను సీరం ఇన్స్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా నిర్ణయించింది. Read more
హేతువాదం-నాస్తికవాదం Read more
తెలంగాణలో కర్ఫ్యూ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మెట్రో రైల్ సర్వీస్ వేళల్నీ మార్చారు. ఈమేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతిరోజూ Read more
కరోనా వ్యాప్తికారణంగా శ్రీవారి దర్శనాలను కుదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్ల కోటాను సగానికి సగం తగ్గించింది. Read more
లక్షరూపాయలకు మించి అమ్ముతుండడం, కృత్రిమ కొరత, బ్లాక్ లోఅమ్మకాల వార్తల నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఇంజక్షన్ల వినియోగం, ఉపయోగాలపైనా ఆసక్తికర వ్యాఖ్... Read more
ఈనెల 22 నుంచి జార్ఖండ్ లో లాక్ డౌన్ Read more