కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పాలనా యంత్రాంగానికి సహకరిస్తున్న ఆర్మీ సిబ్బందిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. పోరుకోసం సదా సంసిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. మహ... Read more
కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారని…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేని ఆధారంగా వ్యాక్సీన్ల ధరలను నిర్ణయించారో కూడా... Read more
కరోనాతో భీకరయుద్ధమే చేస్తున్న భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధగురువుదలైలామా. భారత పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇవ్వాల్సిందిగా దలైలామా ట్రస్టు ను కోరినట్టు ఆ... Read more
కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న ఆ సమయంలో దేశసేవలో బాధ్యత నిర్వర్తిస్తున్న ఈ యువతి కేంద్రమంత్రి మన్ సుఖ్ మాడవీయ తనయ దిశ . 22 ఏళ్ల దిశ వడోదరా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న... Read more
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో పాలనా యంత్రాంగానికి సహకరిస్తున్న ఆర్మీ సిబ్బందిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. పోరుకోసం సదా సంసిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. Read more
మహారాష్ట్రలో సోమవారం 5 లక్షల మందికి పైగా వ్యాక్సీన్లు వేయించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. Read more
టీకా ధరలపై విమర్శలు తలెత్తిన వేళ ధరలు తగ్గించాలని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలైన సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ లను కోరింది కేంద్ర ప్రభుత్వం. Read more
కరోనాపై పోరు చేస్తున్న భారత్ కు యూఏఈ సంఘీభావం తెలిపింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన బూర్జ్ ఖలీఫాపై లేజర్ లైట్లతో త్రివర్ణ పతాక ప్రదర్శన చేసింది. స్టే Read more
కరోనా వ్యాప్తికిఅడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా...మే 2న ఎన్నికలఫలితాలు వెలువడే రోజు విజయోత్సవర్యాలీలపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. Read more
కరోనాతో భీకర యుద్ధమే చేస్తున్న భారత్ కు బాసటగా ప్రపంచం ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ముందుకొస్తున్నాయి Read more
తమకు సాయంగా ముందుకు వచ్చిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు భారత ప్రధాని మోదీ.అధ్యక్షుడు బైడెన్ తో ఫోన్లో మాట్లాడారు.ఈ విపత్తు సమయంలో Read more
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ -వి కొద్దిరోజుల్లో భారత్ లో అందుబాటులో రానుంది. మే 1న తొలి బ్యాచ్ టీకాలు Read more
ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్, ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కనకదుర్గ(63) ఉదయం తుదిశ్వాస విడిచారు. Read more
ఢిల్లీలో మరో వారంపాటు లాక్ డౌన్ పొడిగించారు. మే 3వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఇది అమల్లో ఉంటుంది. Read more
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతి...చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. Read more
ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్ కు సహకరిస్తామని సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదిగ్గా చెప్పారు Read more
అటు కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు..దేశంలో రెండోదశ కోవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతంది. Read more
శ్రీలంకలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ను గుర్తించారు. ఇది గాలి ద్వారానూ వ్యాపించగలదని జయవర్దెనాపురె యూనివర్సిటీ శాస్త్రవేత్త నీలికా మాలవిగె అన్నారు. ఇది కరోనా అన్ని స్ట్రెయిన్ల కంటె అత్యంత... Read more
ఆక్సిజన్ కొరత నేపథ్యంలో తూత్తుకుడిలోని వేదాంతకు చెందిన స్టెరిలైట్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. Read more
కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది. Read more
కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం. రాష్ట్రంలో 24 గంటల్లో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజధాని బెంగళూరులోనే 20వేలకు పైగా కేసులు వచ్చాయి. దీంతో లాక్ డౌన్ అమల... Read more
కరోనా సెకండ్ వేవ్ తో ఫైట్ చేస్తున్న భారత్కు సహాయం చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది రూ.135 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు సీఈవో సుందర్ పిచాయ్ Read more
దేశంలో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. వైరస్ బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు ఎక్కువ అవుతుండడంతో దేశంలోని పలు ఆస్పత్రుల్లో వైద్య, ఆరో... Read more
హంపీ బడవిలింగ శివాలయంలో ప్రతి నిత్యం పూజలుచేసే శ్రీకృష్ణ బట్టర్ శివైక్యంచెందారు.. Read more
మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాదం జరిగింది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి 14మంది సజీవ దహనం అయ్యారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ముంబైకు సమీపంలో Read more