సీఎం హోదాలో మొదటిసారి ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఆయనతో పాటు హరీశ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. చికిత్స, వసతుల గురించి ఆస్పత్రి అధికారులు, సిబ్బందిని అడిగి Read more
లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఒడిషా సర్కారు. వైరస్ వ్యాధి నిరోధించేందుకు మరో రెండు వారాలు అంటే Read more
ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి. Read more
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ నిర్వహించారు ప్రధాని నరేంద్రమోదీ. కోవిడ్-19 వ్యాక్సిన్లను సరిపడా ఉత్పత్తి, సరఫరా చేసేందుకు తీవ్ర కృషి జరుగుతోంద... Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు కొట్టారన్న వార్తలు కలకలంరేపుతున్నాయి..ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో కేసు నమోదుచేసిన సీఐడీ పోలీసులు Read more
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా గాజాలోని మీడియా బిల్డింగ్ పైన ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. అయితే అంతకుముందే హెచ్చరికలు జారీ చేయడంతో Read more
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాదనలు విన్న కోర్టు దీనిపై కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వంపై Read more
భారత మీడియాను రాబందులతో పోల్చుతూ.. ది ఆస్ట్రేలియన్ టుడే అనే ఆన్ లైన్ మీడియా ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. Read more
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం హైదరాబాద్ లోని ఆయనింటికి వెళ్లిన పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని Read more
అనుమతి ఉంటేనే రాష్ట్రంలోకి ఎంట్రీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్ట్ స్టే విధించింది.. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై హైకోర్టు Read more
ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ Read more
కోవిడ్ వ్యాప్తి కారణంగా రంజాన్ పండగను ముస్లింలంతా ఇళ్లల్లోనే జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్సజ్జనార్ సూచించారు. Read more
ఢిల్లీ ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకోనుంది. ప్రాణవాయువు లేక తల్లడిల్లిన డిల్లీ క్రమంగా కోలుకుంటోంది. ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతోందని డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. ఆసుపత్... Read more
అత్యాధునిక హంగులతో 25 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ హఠాత్తుగా కూలింది. Read more
పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఈ రోజు (మే 12) ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడారు. వారి ఉపన్యాసానికి తెలుగు స్వేచ్చనువాదం Read more
తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది..ఉదయం పదిగంటలకే రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలన్నీ మూతపడ్డాయి..ఎక్కడివాళ్లక్కడే గప్ చుప్ అన్నట్టు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు..రోడ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు అన్... Read more
కోవాక్సిన్ టీకాకు సంబంధించి...18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ (ఫేజ్ 1, ఫేజ్ 2 )కు ఆమోదం లభించింది. 2 నుంచి 18ఏళ్ల లోపు పిల్లలపై ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేంద... Read more
తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సమయాలు కుదించారు. నేటినుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతోంది. Read more
The rulers finally set foot on the outskirts of Kovid Read more
ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ Read more
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. Read more
సుల్తాన్ బబార్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ (DI )లక్ష్మణ్ రోడ్డుప్రమాదంలో చనిపోయారు. ఉదయం సొంతూరు సూర్యాపేటనుంచి తీసుకుని హైదరాబాద్ వస్తుండగా... Read more
తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ముందుకొచ్చింది. భారత్ కు 110 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో భారత్ లోని మూడు స్వచ్ఛంద సంస్థలకు Read more
కొన్ని రోజులు ఓపిక పట్టండి..జాగ్రత్తగా ఉండండి. 2DG బాగా పనిచేస్తోందిట.. రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయి పరిష్కారం అవుతుంది. ఇంకా ఈ డాక్టర్ ఏం చెప్పారు. వీడియో చూడండి. Read more