గత సంవత్సరం, ఆన్లైన్ సంస్థ ద్వారా నవంబర్ లో ఒక సర్వే నిర్వహింబడింది , ఆ సమయంలో 71% మంది భారతీయ వినియోగదారులు పండుగ సీజన్ లో భారత మార్కెట్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని చెప్పారు. గ... Read more
తెలంగాణ పోలీసులకు డబుల్ ధమాకా. క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఐపీఎస్ అధికారుల వరకు వరాలజల్లు కురిపిస్తూ డీజీపీ మహేందర్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన భద్రత, ఆరోగ్య భద్రత ట్ర... Read more
దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. 37ఏళ్ల గొసియామె థమారా పదిమందికి జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయి... Read more
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ అంటే మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేర... Read more
విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు పంజాగుట్ట లో ఉన్న స్మశాన వాటికాను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు గారు రాష్ట్ర కార్యదర్శి బండ... Read more
ప్రగతి భవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ మహేష్ బిల్డర్ లతో కుమ్మక్కై... Read more
గాంధీ మునిమనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రామ్ గోబిన్ ( 56 ) ఫోర్జరీ కేసులో అరెస్టైంది. విచారణ అనంతరం కోర్టు ఆమెకు ఏడేళ్ల శిక్ష వేసింది. ఫోర్జరీ కేసులో... Read more
ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విజ్ఞప్తి చేశారు.ఔషధం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం న... Read more
వివాదస్పద గురువు డేరా బాబా కరోనా బారిన పడ్డారు. డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ కు ఆదివారం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. తన ఆశ్రమంలోని ఇద్దరు... Read more
కర్ఫ్యూను జూన్ 20 వరకు పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్10 తర్వాత నుంచి కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగిస్తున్నారు. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సడలించనున్నారు... Read more