అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కోవిడ్ బారిన పడిన రాజన్ ను ఏప్రిల్ 26న ఎయిమ్స్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన చనిపోయినట... Read more
తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో... Read more
కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ మోదీపై దేశం బయటా, లోపలా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఏపీ సీఎం జగన్ ప్రధానికి బాసటగా నిలిచారు. కరోనాపై పోరాటంలో దేశమంతా ఆయనకు అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రులు... Read more
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు.రాజ్ భవన్లో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులూ ప్రమాణం చేశారు. అంతకుము... Read more
” ముస్లిం వలసదారుల సంఖ్య పెరిగేకొద్దీ అల్లర్లు, భావ ప్రకటన, మత విషయాలపై ఆంక్షలు మరియు రాజకీయాలను మరియు చట్టాల అమలు అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం ముస్లింయేతర సమాజాలలో కోరుకోని మార్పులల... Read more
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందం రాష్ట్రానికి చేరుకుంది. మొత్తం నలుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో అ... Read more
కర్నాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. అదే సమయంలో పలు ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా డబ్బులు పిండుతున్నాయి. ఇక బెంగళూరులోని పలు ఆస్పత్రుల్లో నకిలీ పేర్లతో పడకల్ని రిజర్వ్ చేస్తున్నారు. ఈ స్కాం... Read more
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ ఏకంగా 480 మంది చర్చి ఫాదర్స్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ)లో గత నెలలో చర్చి... Read more
డిల్లీకి సరిపడా ఆక్సిజన్ నిల్వలు పంపిన కేంద్రానికి, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేజ్రీవాల్. కరోనాతో అతలాకుతలం అవుతున్న దేశ రాజధానికి కేంద్రం 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిం... Read more
అటు దేశంలో కోవిడ్ ఇబ్బందులు, తీసుకుంటున్న చర్యలపై కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని…రాష్ట్రాలను ఎప్పట... Read more
కోవిడ్ థర్డ్ వేవ్ కూడా ఉధృతంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర సర్కారును అప్రమత్తం చేసింది సుప్రీం కోర్టు. ముఖ్యంగా మెడికల్ ఆక్సిజన్ నిల్వల్ని సిద్దంగా ఉంచాలని సూచించింది. దేశవ్యాప్తంగా... Read more
కశ్మీర్ అసిఫాకోసం కవితలు రాశారు, క్యాండిల్ ర్యాలీలు తీశారు… తరువాత గీతను, మూడేళ్ల చిన్నారి ట్వింకిల్ శర్మను అతికిరాతకంగా హత్యాచారం చేస్తే వాళ్లు కనిపించలేదు… మొన్నటికి మొన్న భైన్... Read more
అన్నదాతకు శుభవార్త. అనుకున్న సమయానికే రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది…రైతులకు మంచిరోజులేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ముందస్తు అంచనా మాత్... Read more
డిల్లీ టికారి సరిహద్దులో రైతు ఆందోళనలో పాల్గొన్న ఓ మహిళ కరోనాతో కన్నుమూసింది. దీంతో కొన్ని నెలలపాటు ఆమెతో ఆందోళనల్లో పాల్గొన్న రైతుల్లో కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మోమితా రైతు ఉద... Read more
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటినుంచి మొదలైన హింస ఇప్పట్లో ఆగేట్టు లేదు. తాజాగా కేంద్రమంత్రి వి. మురళీధరన్ కారుపై దాడి జరిగింది. మిడ్నాపూర్లో పంచకుడిలో తన కాన్వాయ్ పై దాడి చే... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనానుంచి కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్నఆయన చాలాకాలానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన గజ్వేల్ లోని తన ఫాంహౌజ్ లోనే ఐసోలేషన్ల... Read more
మరాఠాలకు మహాసర్కారు కల్పించిన రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. 50శాతం రిజర్వేషన్ పరిమితిని అధిగమించడమేనది ధర్మాసనం అంది. 201... Read more
20 ఏళ్ల నుండి ఒకే నినాదం మోదీ ….దిగిపో ..దిగిపో… అని..!! గుజరాత్ గద్దెమీద మోడీ ఉంటే దిగు దిగు అంటే ఢిల్లీ సింహాసనంపై తిష్టవేసి కూర్చున్నాడు…. ప్రజాస్వామ్యం గొంతు ను కోసే స్... Read more
ప్రాణాంతక మహమ్మరి కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా…మరో ముప్పునకు కారణమవుతోంది. చైనా ప్రయోగించిన రాకెట్ ఒకటి భూమిపై కూలేందుకు వస్తోంది. మే 8న రాకెట్ శకలాలు భూమిమీద పడవచ్చని అంచనా వేస్త... Read more
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. నేటినుంచి ఈనెల 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు, మినహాయిపులకో సర్కారు సర్క్యులర్ జారీ చేసింద... Read more
పశ్చిమ బెంగాల్లో హింసాత్మకఘటనలు నెలకొన్న తరుణంలో రాజకీయ హింసనుంచి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శపథం చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన కోల్ కతా నడిబొడ్డున ఉన్... Read more
కరోనా సంక్షోభ సమయంలో శుభవార్త చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్… గతంలో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.మార్చి... Read more
పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి మమతాబెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమం కొద్దిమంది సమక్షంలో జరిగింది. గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ మమతాతో ప్రమాణ స్వీకారం... Read more
తనక కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేశారంటూ మంత్రి ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. Read more
దేవరయాంజల్లోని దేవాదాయ భూముల్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోభాగంగా... Read more