బిహార్లో పెద్ద ఎత్తున ఘర్ వాపసీ కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి వెళ్లినవారంతా తిరిగి స్వధర్మంలోకి వస్తున్నారు. తాజాగా పట్నాలో 30 మంది తిరిగి హిందుత్వంలోకి వచ్చారు. Read more
ఊహించిన విధంగానే హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడో రేపో నోటిఫికేషన్ రావచ్చని ఎదురుచూస్తున్న సమయంలో కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో సాధారణ, ఉప ఎన్నికలు నిర్వహించడంపై... Read more
కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో పిల్లలకు వైరస్ సోకడంతో బెంగళూరులో హైఅలర్ట్ విధించారు. రెండో వేవ్ మధ్యవయసువారిని, యువకులను పొట్టనపెట్టుకుంటే …కొద్దిరోజులుగా పిల్లల్లో పెద్దఎత... Read more
జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో హిందీ భాషను తొలగించడం వివాదాస్పదం అవుతోంది. హిందీతో పాటు సంస్కృతాన్నీ తొలగించి ఉర్దూను మాత్రం జాబితాలో ఉంచారు. మొత్తం 12 భాషల్లో ఏదో ఒక... Read more
అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో హుజూరాబాద్ లో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున ఇవాళ మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ లో భారీ బ... Read more
హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీపడే అధికార పార్టీ అభ్యర్థి ఎవరనే చర్చకు తెరపడింది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారి... Read more
జనం నాడి తెలుసుకునేందుకు ‘ప్రధాని నరేంద్రమోదీ’ యాప్.. తన పాలన, దేశంలోని పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. ముఖ్యంగా క... Read more
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఓ వైపు పార్లమెంట్లో ఆందోళన జరుగుతుండగానే మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.... Read more
తెలంగాణాలో మారుతున్న రాజకీయ పరిణామాలు .. తెరపైకి కొత్త పార్టీలు .. | Bhaskara Yogi | MyindMedia Read more
శ్రీనగర్ : శ్రీనగర్లో 2 గ్రనేడ్లతో జర్నలిస్టు పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. జర్నలిస్టు ఆదిల్ ఫరూఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దినెలల క్రితం మరో జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఇదే తరహాలో పోలీ... Read more
దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారుడు ఖుదీరాం బోస్. 1908లో సరిగ్గా ఇదే రోజు బ్రిటీష్ సర్కారు ఆయన్ని ఉరితీసింది. రికార్డుల ప్రకారం స్వరాజ్య పోరులో ఉరిశిక్ష పడిన అతి చిన్న వయస్కుడు ఖుదీరాం... Read more
మోడీ ERupee దేశ ఆర్థిక లావాదేవీలను మారుస్తుందా ? సమకాలీన విశ్లేషణ | MyindMedia Read more
BSP రాష్ట్రకోఆర్డినేటర్ , మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు కరోనా సోకింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్ష... Read more
బిజెపి నేత, మెదక్ ధర్మకార్ (కటికె) శ్రీనును గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. హొండా సిటీ కార్ లో పెట్టి నిప్పుపెట్టి సజీవదసనం చేసినట్టు సమాచారం.ఆర్థిక లావాదేవీలే శ్రీను హత్యకు కారణమ... Read more
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం శివరామరెడ్డి కాలనీలో తాగునీటి పైపులైన్ పగిలిపోవడంతో స్థానికులు మంచినీటి కోసం పడుతున్న అవస్థ ఇది.. చాలా కాలంగా ఇలా మురుగు కాలువలో దిగి పగిలిపోయిన పైపు నుంచి తాగ... Read more
వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి పాలాభిషేకం చేసిన దళితులు బీసీలు. ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లనే “దళితబంధు” పథకం వచ్చింది అని దళితులు ఈటల రాజేందర్ కి... Read more
Rajakeeya Chadarangam | రాజకీయ చదరంగం | 8th August 2021| MyindMedia Facebook : https://www.facebook.com/myindmedia/videos/587103316060119/ Read more
బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పలువురికి వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించారు.. Read more
ఆ రోజు అంటే 2014 సం.ఆగస్ట్ 3వ తేదీ “ఇసిల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట ” తీవ్రవాద మూకలు ఉత్తర ఇరాక్ లో సింజార్ అన్న ప్రదేశంలో నివసిస్తున్న ఈ యేజిదిల సమూహం పై విరుచు... Read more
మత విస్తరణ, దాని ద్వారా రాజ్య విస్తరణ ఆకాంక్ష గల అబ్రాహామిక్ మతాలైన క్రిస్టియానిటి మరియు ఇస్లాం మతాల దాష్టీకానికి ప్రపంచంలో చాలా పురాతన మతాలు, ప్రార్థనా పద్దతులు, సంస్కృతులు కనుమరుగు అయిపోయా... Read more
మొట్టమొదటి సారిగా భారత్ చైనాకి ఎదురుగా తన నావీ ని మోహరించడానికి సిద్ధపడ్డది! క్వాడ్ గ్రూప్ [అమెరికా,జపాన్,భారత్,ఆస్ట్రేలియా ]లో భాగంగా చైనాకి వ్యతిరేకంగా పసిఫిక్ మహా సముద్రం లోకి నాలుగు యుద్... Read more
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణ స్వప్నం నెరవేసింది. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా 130 కోట్ల భారతీయుల కళ్లల్లో మెరుపు మెరిపించాడు. ప్రత్యర్థులకు అందనంత దూరం జావెలిన్ ను విసి... Read more
కాకినాడ : అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న చర్చిని హిందూ సంస్థలు అడ్డుకున్నాయి. ఈశ్వరా నగర్ లో హిందువులకు సంబంధించిన స్థలంలో కొందరు చర్చి నిర్మాణపనులు మొదలుపెట్టారు.. విషయం తెలుసుకున్న విశ్వహి... Read more