అసలు ఎలాంటి వార్త బయటికి పొక్కకుండా చాల జాగ్రత్తగా రష్యా తన కొత్త యుద్ధ విమానాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. దాని పేరు చెక్ మేట్. విశ్లేషకులు అమెరికన్ లాక్ హీడ్ మార్టిన్ F -35 కి పోటీగా రష్... Read more
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాధినేతగా ముల్లాబరాదర్ పేరు ఖరారైంది. తాలిబన్ల పొలిటికల్ ఆఫీస్ అధిపతిగా ఉన్న ఆయన పేరును ఇతర ముఖ్యులు ధ్రువీకరించినట్టు సమాచారం. ఉర్జాన్ ప్రావిన్స్ లో పుట్టిన బ... Read more
కరోనా కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు…కొంతకాలంగా డిజిటల్ చెల్లింపులు కొంతకాలంగా బాగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. దేశంలో డీ మోన... Read more
ఈ ఏడాది బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన స్టార్టప్ల సంఖ్య దేశంలో దాదాపు రెట్టింపైంది. నెలకు మూడు చొప్పున పెరుగుతూపోయిన యునికాన్లు.. గత నెలాఖరుకల్లా 51కి చేరాయని ‘హురున్ ఇండియా ఫ్యూచర్ య... Read more
ఢిల్లీ అసెంబ్లీ భవనం నుంచి ఎర్రకోటను కలుపుతూ ఉన్న సొరంగమార్గాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. బ్రిటీషర్ల కాలంలో దీన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ శాసనసభ నుంచి చాందినీ చౌక్లో... Read more
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45, 353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 366 మంది మృతి చెందగా… 34,791 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కోలుకున్న 3,20,63,616గా ఉంది. ప్... Read more
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిలో గల లక్ష్మారెడ్డి పాలెం లోని ఆంజనేయస్వామి ఆలయంలో నవగ్రహాలు , మందిరం శిఖరాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు... Read more
ప్రకృతి సేద్యం వైపు యువత చూపు l Organic Farming | Nirmal | MyindMedia Read more
బిగ్ బాస్ -13 విన్నర్ సిద్ధార్థ శుక్లా గుండెపోటుతో కన్నుమూశాడు. సిద్ధార్థ హఠాన్మరణంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.గుండెపోటు కారణంగా నిద్రలోనే పోయినట్టు ముంబై కూపర్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీ... Read more
కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. గిలానీ కొంతకారంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి శ్రీనగర్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం త... Read more
టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటివరకు భారత్ 8 పతకాలు(2 బంగారు,3 రజతం,3 కాంస్యం) సాధించింది.. • టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ – క్లాస్ 4 విభాగంలో భావినా పటేల్ రజత పతకం సాధించి భారత్ కు త... Read more
కశ్మీర్లోని లాల్ చౌక్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. 370 ఆర్టికల్ ఎత్తివేతకు ముందు లాల్ చౌక్ లో జాతీయ జెండానూ ఎగురవేయలేని పరిస్థితి.. ఆర్టికల్ ఎత్తివేతతో దేశానికి సంపూర్ణ స్వాతంత్... Read more
న్యాయంగా ఉపాధ్యాయులకు హక్కులను కూడా యాచించే స్థితికి తీసుకువచ్చి విద్యారంగాన్ని ఉపాధ్యాయ లోకాన్ని అవమానించే విధంగా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫక్తు రాజకీయ పార్టీ లాగా కొన్ని ఉపాధ్యాయ సం... Read more
కృష్ణాష్టమి సందర్భంగా యూపీ యోగీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధిస్తున్నట్టు సీఎం యోగి ప్రకటించారు. సోమవారం మధురలో కృష్ణాష్టమి వేడుకల్... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021.
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం – Pramod Buravalli,Kiran Thummala | 30th August 2021| MyindMedia Read more
సీనియర్ జర్నలిస్ట్ ముళ్ళపూడి సదాశివ శర్మ (62) శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణానికి గురయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె గలరు. గత వారం రోజులు గా జ... Read more
నిజాం పాలనలో ముస్లిం మతోన్మాదులు, రజాకార్లు యథేచ్ఛగా ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని ప్రజల నుంచి చందాల పేరుతో డబ్బులు వసూలు చేసి, ఇవ్వని గ్రామాలపై దాదులకు పాల్పడి, దోచి తగులపెట్టి కసి తీర్చుకున... Read more
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు గొల్ల కురుమల ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. జమ్మికుంటలోని శంకర నందనహ గార్డెన్స్ లో జరిగిన ఈసభకు పెద్ద ఎత్తున గొల్లకురుమలు హాజర... Read more
https://youtu.be/kxcHs4wt2MA Read more
ఆఫ్గన్ లో చాలా భాగం తాలిబన్ల వశమైనా పంజ్ షేర్ లోయలో రెబెల్స్ మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. పంజ్ షేర్ లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య బీకర పోరు సాగుతోంది. వందలాదిమంది సాయుధాలతో అష్టద... Read more
ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొడతానన్నందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణె తన ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో థాకరే ఇప్పుడు ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆ... Read more
కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అత్యధికంగా 68.11 కేసులుంటున్నాయి. దేశవ్యాప్తంగా 46 వేల 164 కోవిడ్ పాజిటివ్ నిర్థారణ కాగా… 31 వేల 445 మంది కేరళ... Read more
ఐటీ మంత్రి పిజ్జా డెలివరీ బాయ్ గా మారాడు. ఆయన నటుడేమో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడేమో అనుకునేరు అస్సలు కాదు. ఒకప్పుడు ఐటీ మంత్రిగా దేశంలో నెట్ వర్కింగ్ వ్యవస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేశాడు... Read more
హుజురాబాద్ నియోజకవర్గం కొత్తపల్లి లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున. ఆమెకు గ్రామస్థులు మంగళహారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసి... Read more