ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూనే క్రైస్తవంలోకి మారిన వాళ్లు చాలామంది కనిపిస్తారు. మరి కొంతమందిని క్రైస్తవంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎస్సీ హోదాని మాత్రం వదులుకోర... Read more
సాహిత్యక రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే బుకర్ ప్రైజ్ ఈసారి భారతీయ మహిళకు లభించింది. కన్నడ సాహిత్యంలో చక్కటి రచనలు చేసే రచయిత్రి భాను ముస్తాక్ ఈ బహుమతికి ఎంపిక అయ్యారు. మరో విశేషం ఏమిటం... Read more
పాకిస్తాన్ తో యుద్ధం ఆపేశారు అని చాలామంది ఆవేదన చెందుతున్నారు. అనేకమంది జాతీయ వాదులు కూడా ఈ విషయంలో నిరాశ పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం సరికాదని బహిరంగంగానే చెప్పిన వా... Read more
ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ నుంచి అప్పు తీసుకున్నాను అంటూ పాకిస్థాన్ సంబర పడుతున్నది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. భారత్ అభ్యంతరం పెట్టినప్పటికీ ఐఎంఎఫ్ అప్పు ఇచ్చే... Read more
ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. సూపర్ సిక్స్ గ్యారంటీల్లో ప్రధానమైన హామీ అయిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మీద స్పష్టత వచ్చేసింది. ఆగస్టు 15వ తేదీన... Read more
పాకిస్తాన్ అంతు తేల్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది అందుచేతనే పాకిస్తాన్ వ్యవహారాన్ని అంతర్జాతీయ స్థాయిలో హ్యాండిల్ చేస్తున్నారు పాకిస్తాన్ ని నేల మీదకు తేవాలి అ... Read more
పాకిస్తాన్ వైఖరి మరోసారి బయటపడింది. అప్పులు చేసి, డబ్బులు తెచ్చుకొని మరీ ..ఉగ్రవాదానికి ఊతం ఇస్తోంది. ఈ విషయాన్ని ఆధారాలతో సహా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బయట పెట్టారు. శత్రుదేశం వ... Read more
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు అండగా నిలుస్తున్న తుర్కియ మరియు అజర్బైజాన్ దేశాల మీద భారతదేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మొన్నామధ్య తుర్కియాలో భూకంపం వచ్చినప్పుడు మొట... Read more
……… ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. పాకిస్తాన్ గడ్డమీద ఎంపిక చేసిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. 100 మందికి పైగా టెర్రరిస్టు... Read more
పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అడుక్కుని తెచ్చుకున్న ఐఎంఎఫ్ డబ్బులను కూడా .. ఉగ్రవాదం కోసమే ఖర్చు పెడుతున్నది. మొన్నటికి మొన్న అమెరికా చైనాల సహకారంతో ఐఎంఎఫ్ నుంచి వందల కోట్ల రూపాయలు అప్పుగా... Read more
అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వైద్యుల సలహా మేరకే మందులు వాడాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభిప్రాయపడ్డారు ఆధునిక వైద్య విధానాలను అనుసరించి స్వస్థత పొందాలని ఆయన సూచించారు. మూఢనమ్మక... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పోలుస్తూ సోషల్ మీడియాలో చాలా కంటెంట్ ప్రచురిస్తున్నారు. ఇందిరా గాంధీ పాలన అంతా సుపరిపాలన అని ప్రజల కోసం ఎంతో త్యాగం చేశారని కీర్తనలు చే... Read more
పాకిస్తాన్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఈసారి చేసిన దాడి సైనిక దాడి కాదు,, మేధోపరమైన దాడి చేశారు. మోదీ చేసిన తాజా సర్జికల్ స్ట్రైక్స్ తో… పాకిస్థాన్ అంతర్జ... Read more
తీవ్రమైన మతమౌఢ్యానికి పెట్టింది పేరైన తాలిబన్లు.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్గానిస్థాన్ దేశవ్యాప్తంగా చదరంగం క్రీడను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మేధోపరమైన ఆటగా పేరు తెచ్చుకున... Read more
………. ఆపరేషన్ సింధూర్..! ప్రపంచానికి భారతదేశం సత్తాను చాటి చెప్పిన మిలటరీ ఆపరేషన్. ఒక్క గంటలో పాకిస్తాన్ అహంకారాన్ని అతలాకుతలం చేసేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా 100 మంది పైగా... Read more
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భద్రత కోసం సైనిక బలగాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్ బ్లాక్ మెయిలింగ్ రాజ... Read more
కాశ్మీర్ విషయంలో అమెరికా రాయబారం మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాశ్మీర్ సహ అనేక అంశాల మీద పాకిస్తాన్ తో నేరుగానే తేల్చుకుంటామని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ వ... Read more
భారత భూభాగంలోకి వచ్చి ఎంతో కొంత విధ్వంసం సృష్టించాలని నాలుగు రోజులుగా పాకిస్థాన్ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ఈ శ్రమ ఏమాత్రం ఫలించడం లేదు. దీని వెనక భారత సాయుధ బలగాల కృషితో పాటుగా మరో సంస్థ ప... Read more
………. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విశ్వరూపాన్ని చూపించారు. భారతదేశాన్ని బోల్తా కొట్టించాలి అన్న కుట్రను బట్ట బయలు చేశారు. పాకిస్తాన్ చైనా సంయుక్తంగా వేసిన ట్రాప్ లో పడ... Read more
పాకిస్తాన్తో దాడుల విషయంలో ప్రస్తుతానికి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాలు అకస్మాత్తుగా కాల్పుల విరమణ చేపట్టాలని, పరస్పరం దాడులను నిలిపి వేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. భారత విద... Read more
…….. పాకిస్తాన్ లో అంతర్గత తిరుగుబాటు జోరందుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. సైన్యం, ఐఎస్ఐ చేస్తున్న పిచ్చి పనులకు తాము బలి అవుతున్నామని ప... Read more
హైదరాబాద్: భారతీయ జర్నలిజానికి ఆద్యులు నారద మహాముని అని, ఆయన నుంచి సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలను పాత్రికేయులు అలవర్చుకోవాలని సమాచార భారతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంతం పడితే ఎలా ఉంటుందో.. పాకిస్తాన్ కి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. ఒకవైపు సైన్యంతో విరుచుకుపడుతూనే మరోవైపు ఆర్థిక ఆంక్షల ద్వారా.. పాకిస్తాన్ ని ఇరికించేశారు. మరో... Read more
ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ కావడంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. భారత్ మీద యుద్ధం చేసేస్తామంటూ అవాకులు, చవాకులు పేలుతుంది. ఇంకేముంది,, పాకిస్తాన్ యుద్ధంలోకి దిగితే భారత్ కి నష్టం కలుగుతుంది అం... Read more