ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మి... Read more
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ... Read more
శబరిమల ఆలయంలో నైవేద్యం/ప్రసాదం తయారీకి “అపవిత్రమైన హలాల్ బెల్లం” వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేరళ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం మరియ... Read more
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేం నిర్ణయించాం. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెరిగి, ఏటా లక్షా 25 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. మేం తీసుకొచ్చిన చట్టాల లక్ష్యం రైతులకు, ముఖ్యంగా చిన్న,... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రక్షణ రంగంలో భారతదేశపు స్వావలంబనకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస... Read more
యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకున్న అలనాటి సావిత్రితో ఇప్పుడు అర్పితను పోలుస్తున్నారంతా. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్యే అ... Read more
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేటినుంచి మొదలయ్యాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుతో వైసీపీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా సభలో రోజా చేసిన జగన్ ను ఆకాశానికెత్తేశారు.ప్రతి ఒక్కరికీ ఛాంపియన్... Read more
అత్యాధునికంగా సరికొత్త సొబగులతో తణుకులీనుతున్న ఇది ఏ విదేశానిదో కాదు. ఎయిర్ పోర్టూ కాదు. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పేరు పూర్వం హాబీబ్ గంజ్ అని ఉండేది. ఇప్పుడు పేర... Read more
భారతీయ రైల్వేలు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి POD రిటైరింగ్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఈ POD రిటైరింగ్ గదులు ప్రయాణీకుల ప్రయాణాలను సౌకర్యవంతంగా మరియు సులభంగా చేస్తాయి.... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more
పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.క... Read more
నవంబర్ 15వ తేదీన కేరళలోని పాలక్కాడ్లో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ను అతివాద గూండాలు నరికి చంపారు. ఉదయం 9:00 గంటలకు తన భార్యతో కలిసి అతను మోటారు సైకిల్పై వెళుతుండగా అతడిపై దాడి జరగడంతో... Read more
కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరిచారుకర్తార్పూర్ గురుద్వారా యాత్రను కరోనా కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్గా జరుపుకొంటారు. పంజాబ్ ఎన్నికలు దగ్... Read more
ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ సాగుతోంది. ఈ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ ఇరు పార్టీల నాయకులూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుక... Read more
అమర సైనికునికి అంతిమ వీడ్కోలు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కేంద్రే సంజీవ్ కొన్ని రోజుల క్రితం దక్షిణ సుడాన్ లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుకు గురై మరణి... Read more
విమానంలో సహ ప్రయాణుడికి ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరద్. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి ముంబై వస్తుండగా…విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో... Read more
తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, మహాత్మాగాంధీకి మధ్య క్లిష్టమైన సంబంధం ఉండేదని నేతాజీ తనయ అనితా బోస్ అన్నారు. నేతాజీని తాను నియంత్రించలేనని గాంధీ భావించారని…అయితే గాంధీకి నేతాజీ గ... Read more
మరో అపూర్వ వేడుకకు భాగ్యనగరం వేదికకానుంది. ఈనెల 20, 21 తేదీల్లో ‘గోల్కొండ సాహితీ మహోత్సవ్’ సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారిణి సదస్యులు... Read more
ఇస్లామిక్ ఎజెండాను విద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతోంది కేరళలోని మలప్పురం మున్సిపాలిటీ. ముస్లిం లీగ్ ఏలికలో ఉన్న ఆ పురపాలిక ‘మిషన్ 1000’ పేరుతో వేగంగా పనికాని... Read more
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇల్లందకుంట వెళ్లారు ఈటల రాజేందర్. అక్కడ కొలువైన సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈటలకు స్వాగతం పలికారు. ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందచేశ... Read more