ఢిల్లీలో జరుగుతున్న హ్యాండ్ లూమ్ ఎక్స్ పో సందడి చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎక్స్ పోలో కొన్ని చీరల్ని కొనుగోలు చేసినట్టు ఆమె సోషల్మీడియాలో షేర్ చేశారు. చీరలను పరిశీలిస్తున్... Read more
ఉగ్రవాదాన్ని ప్రేరేపించే బోధలు చేస్తున్న ఓ మసీదును ఫ్రాన్స్ మూసేసింది. జిహాద్ కు మద్దతుగా ఉగ్రవాద ప్రసంగాలుండడంతో ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలోని మసీదును ఆరునెలల పాటు తెరవకూడదని ఆదేశి... Read more
78 ఏళ్లక్రితం నేతాజీ ల్యాండ్ అయిన చోట సంకల్ప్ స్మారక్ – జాతికి అంకితం చేసిన జనరల్ అజయ్ సింగ్
78 ఏళ్లక్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోర్ట్ బ్లెయర్లో దిగిన జ్ఞాపకార్థం ‘సంకల్ప్ స్మారక్’ ని జాతికి అంకితం చేశారు. అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ... Read more
మౌలిక సదుపాయాల కల్పనతో సరిహద్దులో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిఘా సామర్థ్యాన్నీ పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బోర్డర్ రో... Read more
ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతల వివరాలను ఇస్లామిస్ట్ సంస్థ ఎస్డీపీఐ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు లీక్ చేసినట్లు అంతర్గత విచారణలో తేలడంతో కరీమన్నూర్ పోలీస్ స్టేషన్ సివిల్ పోలీసాఫీసర్ అనస్... Read more
భారత దేశంలో బీద వారికి సేవ చేయడానికి అమ్మగారి స్వచ్చంద సంస్థ “మిషనరీస్ ఆఫ్ చారిటీస్” కి 2006-2020 మధ్య వచ్చిన విదేశీ విరాళాలు జస్ట్ వెయ్యి కోట్లు కు పైగానే… మరి దేశంలో ఇంకా... Read more
మన కమ్యూనిస్టు యూనియన్ల కుట్రలు కొత్తేం కాదు కానీ. పదే పదే ఈ దేశంలోని ఫ్యాక్టరీలు మూతపడడానికి వాళ్లు చేయాల్సింది చేస్తుంటారు. తాజాగా చెన్నైలోని ఫాస్కాం అంటే భారత్ లో ఐఫోన్స్ తయారు చేసే సంస్థ... Read more
మునావర్ ఫారూఖి షోను రద్దు చేయాలని తెలంగాణలోని హైందవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువుల పురాణాలపై వెకిలి కామెంట్లు చేసే మునావర్ ను స్వయంగా ప్రభుత్వమే పిలిచి షో పెట్టించడం దుర్మార్గమని హింద... Read more
భరూచ్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితుల కోసం జిల్లా కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పొందారు పోలీసులు. అబ్దుల్ సమద్ మహ్మద్ అలియాస్ దావూద్ సులేమాన్ పటేల్ (బేకరీవాలా), షబ్బీర్ మహ్మద్ పటేల... Read more
క్రిస్మస్ వేడుకల్ని రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం – వామపక్ష తీవ్రవాది జో చోప్రా పైత్యం
క్రిస్మస్ వేడుకల్ని నిషేధించారంటూ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో పుకార్లు రేగాయి. ఓ వామపక్ష సామాజిక కార్యకర్త అబద్దాలతో ట్వీట్ చేసింది. అయితే వేడుకల్ని నిషేధించలేదని ఉత్తరాఖండ్ పోలీసులు వి... Read more
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిని ఇరికించాలనుకున్నారు, ఆయన పేరు చెప్పాలని ఏటీఎస్ ఒత్తిడి చేసింది – ఎన్ఐఏ కోర్టులో ప్రత్యక్షసాక్షి
మాలేగావ్ పేలుళ్ల కేసులో యోగిఆదిత్యనాథ్ ను ఇరికించే ప్రయత్నం జరిగిందా? సాక్షాత్తూ ముంబై ఏటీఎస్ ఈ కుట్రకు పాల్పడిందా? నాటి పేలుళ్ల కేసులో ఆదిత్యనాథ్ పేరు చెప్పాలని మహారాష్ట్ర ఏటీఎస్ ఒత్తిడి చే... Read more
హిందూ మతంలోకి మారినందుకు వసీం రజ్వీ తలకు రివార్డు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి రషీద్ ఖాన్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు భారత దేశాన్ని ఎప్పటికీ హిందూరాష్ట్... Read more
1857లో జరిగిన సాయుధ పోరాటం భారత్ లోమళ్ళీ తలఎత్తకూడదు అనేది కాంగ్రేస్ వారి లక్ష్యం, అందుకే వాళ్లే వాళ్లతో యుద్ధం చేసే సైన్యాన్ని నాయకులను యుద్ధ వ్యూహాలను నిర్ణయించారు, వాళ్లు నిర్ణయించిన... Read more
258 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లు, స్థలాలు…పలు దేశాల్లో స్తిరాస్తులు…ఇవీ కాన్పూర్ పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఆస్తులు. ఐదురోజుల పాట... Read more
లుథియానా పేలుళ్ల పాత్రధారి అరెస్ట్ – భారత్ విజ్ఞప్తితో ముల్తానీని అదుపులోకి తీసుకున్న జర్మన్ పోలీసులు
లుథియానా కోర్టు పేలుళ్ల కేసులో ప్రమేయం ఉందని అనుమానిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ SFJ కీలక సభ్యుడు జస్విందక్ సింగ్ ముల్తానీని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై సహా ప్రధాన నగరాలు లక్ష్... Read more
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అధినేత్రి సోనియా గాంధీ జెండాను ఎగురవేయబోతుంటే… దారం తెగింది. సోనియా పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్న దృశ్యాల్ని కింది వీ... Read more
ఓ దళిత కుటుంబంతో బలవంతంగా గొడ్డుమాంసం తినిపించిన ఘటన జార్ఖండ్ లో జరిగింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆ కుటుంబం ఒప్పుకోకపోవడమే అందుకు కారణం. మతం మారనందుకు చివరకు ఆ కుటుంబాన్నే ఊరినుంచి... Read more
అమిత్ షాను, మోదీని చంపండని రెచ్చగొట్టిన వ్యక్తిని అవార్డుతో సత్కరించిన సీఎం స్టాలిన్
తమిళనాడుకు చెందిన విద్యావేత్త నెల్లై కన్నన్ ను..కామరాజర్ కతిర్ అవార్డుతో సత్కరించారు. సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తు... Read more
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ – నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఇది గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్గఢ్కు చెందిన... Read more
ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శించుకోవడమే పాపమైనట్టు… ఇస్లామిస్టుల దాడికి గురైంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. తన ఆత్రంగి రే మూవీ విడుదలకు ముందురోజు ఆమె ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని దర్శించు... Read more
ప్రియాంక ర్యాలీలో మోదీ-మోదీ, యోగీ-యోగీ నినాదాలు – కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ర్యాలీలో మోదీ-యోగీ అంటూ అమ్మాయిలు నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 26న ఝాన్సీలో కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతుం... Read more
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశించిన ఆరుగురు సభ్యుల రోహింగ్యా కుటుంబాన్ని త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర పోలీసులు, త్రిపుర స్... Read more
ఏ దేశంమీదనో దాడికి కాదు…దేశభద్రత కోసమే బ్రహ్మోస్ తయారు చేసుకుంటున్నాం – రాజ్ నాథ్ సింగ్
భారత్ బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసుకుంటోంది ఏ దేశంపైనో దాడి చేయడానికి కాదని…దేశభద్రత కోసం, శత్రుసేనలను ఎదుర్కోవడం కోసమేనని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ క్షి... Read more
హిందూసమాజం నుంచి వెల్లువెత్తిన ఆందోనళల నేపథ్యంలో సరిగమ మ్యూజిక్ కంపెనీ వెనక్కి తగ్గింది. సన్నీలియోన్ మధుబన్ పాట సాహిత్యం మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే రాధాకృష్ణుల ప్రణయగీతంపై సన్నీలియ... Read more
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో రాష్ట్రంలో మరో పార్టీ పురుడుపోసుకుంది. సంయుక్త కిసాన్ మోర్చాలో భాగమైన..మూడు వ్యవసాయ చట్టాలకు వ్... Read more