హిందువుల ఆరాధ్యదైవం కృష్ణుడి జన్మస్థలమైన మధురలోని షాహీ ఈద్గా మసీదును కృష్ణ జన్మభూమిగా గుర్తించాలని కోరుతూ లాయర్ మహేక్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవర... Read more
ఈ నెల 15వ తేదీ నుంచి అకడమిక్ ఇయర్ చివరిరోజు వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్నం 12:30గం.ల వర... Read more
థియేటర్లలో విడుదలైన “ది కశ్మీర్ ఫైల్స్” చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది. చూసిన వారందరూ నాటి భయంకర పరిస్థితులను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. కశ్మీర్ ఫైల్స్ చి... Read more
ఈ సంవత్సరం భారతదేశం జరుపుకొంటున్న స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ను స్వేచ్ఛ నుండి స్వీయత్వం వైపు ప్రయాణంగా జరుపుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే పిలుపిచ్చారు.... Read more
తెలంగాణ అసెంబ్లీ లో 5వ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టిన వెంటనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ... Read more
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లుగా విధుల్లో ఉన్న తమను ప్రభుత్వం తిలగించటం అన్యాయమని వాపోయారు.... Read more
కర్ణాటకలో లవ్ జిహాద్ కు బలైన మరో మహిళ – 23 కత్తిపోట్లు పొడిచిన ఆటోడ్రైవర్ మహ్మద్ ఇజాజ్
కర్ణాటకలో మరొక లవ్ జిహాద్ కేసులో భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇజాజ్ తన భార్య అపూర్వ పురాణిక్ అలియాస్ అర్ఫా భానుని దారుణంగా కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. ఇజాజ్ తనకంటే ముందు... Read more
ఉత్తర కశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో భారత ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయింది. అందులో ఉన్న పైలట్ మరణించారు.కో-పైలట్ కు గాయాలయ్యాయి. కశ్మీర్లో బందిపోరా జిల్లాలో గురేజ్ సెక్టార్లోని గుజ్రాన్ నల్ల... Read more
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం యశోద హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఆయనకు గుండె, కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్, సిటీస్కాన్ పరీక్షలు చేశారు... Read more
భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉంది. అంతే కాదు మతం పేరుతో ప్రజల్ని విడదీస్తోందని విపక్షాలూ టార్గెట్ చేస్తుంటాయి. అలాంటిది ఈ ఎన్నికల్లో మతాలకు అతీతంగా ఆ పార్టీకి అండగా ని... Read more
సోదిలో లేని కాంగ్రెస్ పార్టీ – పట్టున్న రాయ్ బరేలీ, అమేధీలోనూ తుడిచిపెట్టుకుపోయిన 130 ఏళ్ల జాతీయ పార్టీ
5 రాష్ట్రాల ఎన్నికలు 130 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయపార్టీ కాంగ్రెస్ కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. హస్తం పార్టీకి ఐదు రాష్ట్రాల ప్రజలు చెయ్యిచ్చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాదాపు ఆరు ద... Read more
నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న కమలదళానికి సీట్లతో పాటు ఓట్లు పెరిగాయి. ఉత్తరప్రదేశ్లో కొన్ని సీట్లు తక్కినా ఓవరాల్ గా ఓట్లశాతం గణనీయంగా పెరిగింది. ఉత్తరాఖండ్ లో స్వల్ప సీట్లు... Read more
ఈసారి ఓబీసీలు ఎటువైపు అని చెప్పలేని పరిస్థితి. కీలక ఓటు బ్యాంకుగా ఉన్న వారు బీజేపీతోనే ఉంటూ వస్తున్నారు. 2014 లోక్ సభ ఎన్నికలు మొదలు, తరువాత వచ్చిన అన్ని ఎన్నికల్లో కమలం పార్టీకి అండగా ఉన్నా... Read more
ఈ ఎన్నికల్లో నోయిడా సెంటిమెంట్ నూ బ్రేక్ చేశారు యోగీ. యూపీ సీఎం సీట్లో ఉన్న ఎవరైనా సరే నోయిడాలో అడుగుపెట్టారంటే అంతే …అధికారం పోగొట్టుకోవాల్సిందే అనే సెంటిమెంట్ ఉంది. 1988లో నాటి సీఎం... Read more
ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగిన ఎంఐఎంను పొమ్మన్నారు యూపీ ఓటర్లు. ఇతర ప్రధాన పార్టీల కన్నా ముందు నుంచి అక్కడే పాగా వేసి ఊరూ వాడా తిరిగారు పార్టీ చీఫ్ అసదుద్దీన్.... Read more
సన్యాసికి రాజకీయాలెందుకని విమర్శించారు. మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ దుమ్మెత్తి పోశారు. ఒకట్రెండు మరణాల్ని చూపుతూ శవరాజకీయాలు చేశారు. కానీ ఇవేవీ... Read more
భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తాజా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కమలం వికసించింది. దేశానికి గుండెకాయ లాంటి… కీలకం... Read more
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ… కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీసింది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ ఓటమిపాలయ్యారు. మోగ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన... Read more
పంజాబ్ ను పూర్తిగా ఊడ్చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. పార్టీ సీఎం అభ్యర్థి ధురి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ త్వరలోనే ప్రకటించనుంది. అయితే రాజ్ భవన్లో క... Read more
పంజాబ్ కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఇక సాక్షాత్తూ సీఎం అభ్యర్థి చన్నీ సహా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సైతం ఓడిపోయారు.రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రా... Read more
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఓడిపోయారు. పనాజీ నుంచి ఉత్పల్ పోటీచేశారు. 713 ఓట్లతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన అటానాసియో మోన్సెరేట్ చేతిలో... Read more
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడిపోయారు. పటియాలా నుంచి పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి—-చేతిలో పరాయం పాలయ్యారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్న అమరీందర్… “ప్రజాతీర్ప... Read more
బీజేపీ ఓ అరుదైన ఫీట్ను అందుకోనుంది. రెండోసారి సీఎం వ్యక్తిగా యోగీ రికార్డ్ క్రియేట్ చేశారు..1985 తర్వాత యూపీలో ఎవరూ రెండోసారి ముఖ్యమంత్రి కాలేదు.1985 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి నారయణ... Read more
భారత రెస్క్యూ టీం సహకారంతో 533 మంది నేపాలీలు ఉక్రెయిన్ నుంచి బయటపడ్డారు. తమ పౌరులకు సాయం చేసి భద్రంగా దేశం చేరడంలో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ విదేశాంగ మంత్రి నారాయణ్ ఖడ్కా.... Read more
ఇండియన్ ఎంబసీకి, ప్రధాని మోదీకు కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ బాలిక – అస్మాషఫీక్ ను కాపాడిన భారత బృందాలు
తనను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేసిన కీవ్ లోని భారత రాయబార కార్యాలయానికి , ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది పాకిస్తాన్ బాలిక. కీవ్ ప్రాంతం నుంచి భారత అధికారుల సాయంతో బయటపడిన అస్మా షఫ... Read more