ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఓటర్ల జాబితాతో ఆధార్ను అనుసంధానించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవ... Read more
మా మేనమామ అనుకుని మరో పండిట్ ను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు – నాటి ఘోరకలి గురించి సోషల్మీడియాలో షేర్ చేసుకుంటున్న పండిట్లు
ది కశ్మీర్ ఫైల్ ద్వారా వాస్తవాలు బయటకొచ్చిన నేపథ్యంలో 33 ఏళ్లనాటి బాధితులు ఆసమయంలో తాము పడిన వేదనను సోషల్మీడియా వేదిగ్గా వెల్లడిస్తున్నారు. నాటి ఊచకోతకు ప్రత్యక్షసాక్షి ఆనాటి రాత్రి కశ్మీర్... Read more
17 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన అర్షద్ ఖాన్ సహా మరో ముగ్గురిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిసంగంజ్ పీఎస్ పరిధిలోని ధున్వాలియాలో మార్చి 22న ఈ దారుణం జరిగింది. గ్రామ సమీపం... Read more
వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అగ్రనాయకులు, దిగ్గజ పారిశ్రామిక వేత్తల మధ్య రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యోగీ ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ, హోంమంత... Read more
J&K కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ రాజీనామా – పార్టీ గ్రౌండ్ రియాలిటీకి దూరమైందన్న విక్రమాదిత్య
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ కరణ్ సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ కు సంబంధించి క్లిష్టమైన అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు... Read more
నేరస్థులకు కునుకులేకుండా చేస్తోంది – రేపిస్టులనూ పట్టిస్తోంది – యూపీలో బుల్డోజర్లు ఏం చేస్తున్నాయో తెలుసా?
బుల్డోజర్ . యూపీ ఎన్నికల్లో మార్మోగిన పేరిది. యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి రావడంలో బుల్డోజర్ కూడా కీలకపాత్రే పోషించిందని చెప్పవచ్చు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో తొలగించడం ద్వ... Read more
కశ్మీర్ హిందువుల జ్ఞాపకార్థం మొక్కలు నాటిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్, వివేక్ అగ్నిహోత్రి – మొక్కలకు శారదా,శివ, శ్యామ్ పేర్లు
కశ్మీర్ మారణహోమంలో బలైన హిందువులకు దేశప్రజలు తమకు తోచినరీతిలో నివాళులు అర్పిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ద్వారా వాస్తవ చరిత్రను తెలుసుకున్నామంటూ ఉద్వేగం చెందుతున్నారు. మధ్యప్రదేశ్ విది... Read more
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫిష్-ఇన్ – సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి శ్రీ కేటీఆర్ తో జరిగిన... Read more
బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హాట్ గ్రామంలో 10 మందిని దారుణంగా చంపిన ఘటనపై కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మధ్యా... Read more
బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం – అండమాన్-నికోబార్ దీవుల్లో పరీక్షించిన రక్షణశాఖ
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ శాఖ. ఉపరితలం నుంచి ఉపరితలంలోని ప్రయోగించగల ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో చేపట్టింది ఆర్మీ. నిర్దేశిత లక్... Read more
నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ లో ఏవియేషన్ షో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా షోను ప్రారంభించారు. వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఇవాళ మొదలైన ప్రదర్శన నాలుగురోజులపాటు... Read more
తన రక్తంతో ‘ది కశ్మీర్ ఫైల్స్ ‘ పోస్టర్ వేసిన ఆర్టిస్ట్ – మంజుసోనికి వివేక్ అగ్నిహోత్రి కృతజ్ఞతలు
కశ్మీరీ హిందువుల ఊచకోత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ ఎంతగా ప్రజాదరణపొందుతోందో అంతగా విమర్శలు, వివాదాలు చుట్టుముడుతున్నాయి. కశ్మీరీ పండిట్లు సహా హిందువులపై నాడు సాగిన అకృత్యకాండను తెరమీ... Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. నియామక ప్రక్రియలో భాగంగా.. మొదటగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతులిచ్చింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు... Read more
‘ది కశ్మీర్ ఫైల్స్’ పై బీబీసీ అక్కసు – ఒక వ్యక్తి అభిప్రాయాన్ని కశ్మీరీ హిందువులందరి గొంతుకగా ప్రసారం
33 ఏళ్లనాటి కశ్మీరీ హిందువుల ఊచకోత, పండిట్ల తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ నాటి వాస్తవపరిస్థితిని కళ్లకుకడుతోంది. సినిమాకు విశేష ఆదరణ వస్తుండడం, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశం అ... Read more
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్..ఇవాళ పలువురిని కలిశారు. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ ఫ్లూయెంట్ మెడికల్ (Confluent Medical)... Read more
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. బిల్లులపై ఆ ప్రభావం మే 1 నుంచి కనిపించనుంది. ప్రజలు ఇళ్లల్లో వాడే కరెంటుకు ప్రస్తుత చార్జీలపై... Read more
రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతుంది. పశ్చిమ దేశాల యుద్ధ వ్యూహకర్తలు, వ్యూహ నిపుణుల అంచనా ప్రకారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనపడట్లేదు. ఉక్... Read more
నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాము బానిసలమని.. చివరి శ్వాస వరకు వారికి బానిసలుగా ఉంటామని సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్ల... Read more
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్కర్... Read more
ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపిం... Read more
న్యాయమూర్తి సాంస్కృతిక అసహనం – డాక్టర్ నీనా మోహినీఅట్టం ప్రదర్శనను అడ్డుకున్న పాషా, కేరళ కళాకారుల ఆగ్రహం
ఆయన సాక్షాత్తూ ఓ న్యాయమూర్తి. కానీ కనీస విచక్షణ మరిచారు. ఓ కళాకారిణిని అవమానించి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనే కేరళకు చెందిన న్యాయమూర్తి కలాం పాషా. పాలక్కాడ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగ... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక – రోడ్లపైకి వస్తున్న జనం – ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏ బంకు దగ్గర చూసినా వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహంతో ఊగి... Read more
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో రాజధాని డెహ్రాడూన్ లో ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం... Read more
పునీత్ రాజ్ కుమార్ కు మైసూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ – ఇక నుంచి పునీత్ పేరుతో యూనివర్సిటీ గోల్డ్ మెడల్
కన్నడ సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది ప్రసిద్ధ మైసూరు యూనివర్సిటీ. మరణానంతరం ఆయనకు లభించిన గౌరవాన్ని ఆయన సతీమణి అశ్విని స్వీకరించారు. యూనివర్సిటీ 112... Read more
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ అమెరికా టూర్ – కాలిఫోర్నియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన రెండువారాల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడి ప్రముఖ క... Read more