‘ది కాశ్మీర్ ఫైల్స్’ను ఎగతాళి చేస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు – సీఎం నివాసం ఎదుట పండిట్ల నిరసన
కశ్మీరీ పండిట్ల మారణహోమం, కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తరిమివేతపై వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ను అవహేళన చేస్తూ శాసనసభలో సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ..... Read more
సాధించాలన్న కసి ఉండాలే కాని.. కొండలనైనా పిండి చేసే శక్తి మహిళలకుంటుంది. ముంబయి సింగం ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. దేశంలో చాలా మంది మహిళల నేపథ్యమే అంబికది. భర్త కానిస్టేబుల్. తమిళనాడులోన... Read more
ఇతర పార్టీల నుండి బిజెపిలోకి చేరికలుంటాయని స్పష్టం చేసిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి ఎల్ సంతోష్ తాము నలుగురిమే ఉంటామంటే కుదరదని తెలంగాణలోకి బిజెపి నాయకులకు తేల్చి చెప్పారు.... Read more
హిందూ దేవీదేవుళ్లను అవమానించే యూజర్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేయరు – ట్విట్టర్ పక్షపాత ధోరణిని నిలదీసిన ఢిల్లీ హైకోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పై చర్య తీసుకున్నట్టు, హిందూ దేవతపై అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రచురించిన అకౌంట్పై స్వచ్ఛందంగా ఎందుకు చర్య తీసుకోలేదని మైక్రోబ్లాగింగ్ ప... Read more
ఆంధ్రప్రదేశ్ లోనూ పెరిగిన విద్యుత్ చార్జీలు – కరెంట్ చార్జీల టారీఫ్ ని విడుదల చేసిన రెగ్యులేటరీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోనూ కరెంట్ చార్జీలు పెంచారు. 30 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.1.45 ఉంటే 1.9 పైసలు, 31-75 యూనిట్ల వరకు యూనిట్ కు ప్రస్తుతం ధర రూ.2.09 పైసలు ఉండే రూ.3 లు, 76-125 యూనిట్ల... Read more
విశ్వాస పరీక్ష ముంగిట ఇమ్రాన్ కు షాకు – విపక్ష శిబిరంలో చేరిపోయిన సంకీర్ణంలోని మిత్రపక్షాలు
బలం నిరూపించుకోవాల్సిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి అయిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పీటీఐ ,ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (MQM-P) …... Read more
ఆర్థిక సంక్షోభంతో అన్నివిధాలా కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ముఖ్యంగా అక్కడ ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. మందుల కొరత వల్ల,… పేరదేనియా ఆసుపత్ర... Read more
మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కులంవాడినని చెప్పుకుని నమ్మించాడు. 5 లక్షలుకూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్య... Read more
లండన్ వెళ్లకుండా రాణాఆయూబ్ ను అడ్డుకున్న అధికారులు – ముంబై విమానాశ్రయంలో నిలిపేసిన ఈడీ
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రాణాఆయూబ్ ను లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు. లండన్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను… ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుక... Read more
దైవదూషణ చేస్తున్నవాళ్లను హత్య చేయాలంటూ ప్రవక్త కలలోకి వచ్చి చెప్పినందున ఒక మహిళను సహోద్యోగి హత్య చేసిన సంఘటన పాకిస్థాన్ లో డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో జరిగింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్త... Read more
ప్రత్యేక విమానంలో హస్తినకు బయల్దేరిన సీఎం కేసీఆర్ – రైతు నేతలను, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. రైతు నేతలను, ధాన్యం కొనుగోలు వివాదం విషయమై కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశమున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. సీఎం... Read more
తరుచూ మనం వినేది లేదా చూసేది ప్రపంచవ్యాప్తంగా ఎదో ఒక దేశంలో పురాతన శివ లింగం బయటపడ్డది అని. కానీ పురాతన విష్ణుమూర్తి విగ్రహం బయట పడడం అరుదు. బహుశా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నదీ ప... Read more
ఢిల్లీలో ఉచిత రేషన్ పథకాన్ని కేంద్రం అడ్డుకుంది – కేజ్రీ ; కేజ్రీవన్నీ తప్పుడు ఆరోపణలు – కేంద్రం
కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేయడంలో విఫలమైన కేజ్రీవాల్ …తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు కే... Read more
స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ – వచ్చే ఏడేళ్లలో రూ. 5 లక్షల కోట్ల విలువ చేసే సైనిక పరికరాల కొనుగోలు
స్వదేశీ రక్షణ తయారీని ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో దేశీయ పరిశ్రమల నుంచి రూ. 5 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేయాలని రక్షణశాఖ యోచిస్తోంది. రాజ్యసభ... Read more
బీజేపీకి ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయి, బీజేపీ మద్దతుదార్లకు టీఎంసీ ఎమ్మెల్యే వార్నింగ్
బీజేపీకి ఓటేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది… బీజేపీ మద్దతుదారులు ఎవరూ బయటకు రావద్దు… టీఎంసీకి చెందిన ఓ ఎమ్మెల్యే హెచ్చరికలివి. అందుకు సంబంధించి బీజేపీ పశ్చిమబెంగాల్ కో... Read more
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ నేతకు శిక్ష – బంధు టిర్కీకి మూడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు బంధు టిర్కీకి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, 3 లక్షల జరిమానా విధిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. బంధు 2... Read more
డేటా రక్షణ, డిజిటల్ సహా ఇతర సైబర్ భద్రతా చట్టాల ఫ్రేమ్వర్క్ కోసం భారత్ కసరత్తు – కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
భారతీయ ఇంటర్నెట్ ను ప్రమాదంబారిన పడకుండా కాపాడ్డానికి అలాగే బిక్ టెక్ వ్యాపారుల చేతుల్లో ఆయుధంగా మారకుండా చూసేందుకు స్థానిక చట్టాలపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మ... Read more
వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది.... Read more
ఆర్టికల్ 370ని ఎత్తివేసిన తరువాత 34 మంది స్థానికేతరులు అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో వివరాలు తెలిపారు.... Read more
కవిత, కాంగ్రెస్ నేతల మధ్య ట్విట్టర్ వార్ – రైతు సమస్యలకు కారణం మీరంటే మీరేనంటూ ట్వీట్లు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తెలంగాణ రైతాంగ సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు కవిత కౌంటర్ ఇవ్వగా…కవిత ట్వీట్ కు రేవంత్ కౌంటరిచ్చారు. తె... Read more
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనాలంటే రష్యన్ రూబుల్స్ లో చెల్లించాల్సిందే
రష్యా నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కొనాలి అంటే రూబుల్స్ లో చెల్లించాల్సిందే ..పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నెలల తరబడి చురుగ్గా పార్టీ బిజెపి విజయం కోసం పనిచేసిన తర్వాత విరామం నుండి గత వారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపడుతున్న సందర్భంగా... Read more
హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యారణ్య సంస్మరణ సభ-హాజరైన బండారు దత్తాత్రేయ, సీనియర్ జర్నలిస్టులు
అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ సంతాప సభ హైదరాబాద్ లో జరిగింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాడభూషి శ్రీధర్ సహా సీనియర్ జర్న... Read more
ఈ ఏడాది పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 ని నిర్వహించనున్నారు. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతిఏటా పరీక్షలకు ముందు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ వస్... Read more
ఎవరికే ఆపదా వచ్చినా ఆదుకోవడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. అంతబిజీ లైఫ్ లోనూ సోషల్మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…తనదైన శైలిలో మంచి సందేశాలిస్తుంటారు. ఆకట్టుకునే అంశాల... Read more