111 జీవో ఎత్తివేత, కొత్తగా 6 ప్రైవేట్ యూనివర్సిటీలు, యూనివర్సిటీ పోస్టుల భర్తీ – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం వివరాలు వెల్లడించారు సీఎం. ఎప్పటినుంచే చర్చలో ఉన్న 111 జీవోను ఎత్తివేస్తూ కేబ... Read more
బిహార్ సీఎం నితీష్ కుమార్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నలందాలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి బాంబు విసిరాడు. అయితే నితీష్ కేం కాలేదు. వెంటనే పోలీసులు అతన్ని పట్... Read more
జార్ఖండ్ రోప్ వే ప్రమాదంలో నలుగురు మృతి-ముగిసిన రెస్క్యూ ఆపరేషన్-40మందిని కాపాడిన వైమానిక దళ సిబ్బంది
జార్ఖండ్ దేవ గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే ప్రమాద ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 45 గంటలు శ్రమించి నలభై మందిని కాపాడింది రెస్క్యూ టీం. అయితే ప్రమాదంలో మృతుల స... Read more
బుల్డోజర్ మంత్రాన్ని రాహుల్ గాంధీ సైతం అందిపుచ్చుకున్నారు. బీజేపీ బుల్డోజర్లో విద్వేషం, ప్రతీకారం ఉన్నాయని…ప్రజల సమస్యల్ని పరిష్కరించండి తప్ప విద్వేషాలు రేకెత్తించవద్దని బీజేపీక... Read more
శ్రీరామనవమి అల్లర్లపై దిగ్విజయ్ తప్పుడుప్రచారం – ముస్లింలను బాధితులుగా చూపే ప్రయత్నం – శివరాజ్ సింగ్ వార్నింగ్ తో ట్వీట్ తొలగింపు
శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్ లో ఊరేగింపుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. యావత్ దేశం ఆ ఘటనను ఖండిస్తుంటే…ముస్లింలను బాధితులుగా చూపేప్రయత్నం చేశారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్... Read more
పాకిస్తాన్ కొత్త ప్రధానికి మోదీ అభినందనలు – పాకిస్తాన్ నుంచి శాంతిని ఆశిస్తున్నామని మోదీ ట్వీట్
పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు మోదీ. ఇస్లామాబాద్లో షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకు “భారతదేశం టెర్రర్ లేని ప్రాంతంలో... Read more
జాతీయ భావన, సదాచారంతో విద్యార్థులను తీర్చుదిద్దుతున్న విద్యాసంస్థలు శ్రీసరస్వతీ శిశుమందిరాలు. దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలు ఏటా లక్షలాది విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందిస్తున్నాయి.... Read more
తెలంగాణ సర్కారుకు మరో ఎదురుదెబ్బ – జీవో నెంబర్ 402 ను సస్పెండ్ చేసిన హైకోర్టు – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైకోర్టులో రాష్ట్ర సర్కారుకు మరో ఎదురుదెబ్బ. టీచర్ల బదిలీల అంశానికి సంబంధించి వివాదాస్పదంగా మారిన జీవో నెంబర్ 402 ను రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వు... Read more
రష్యాపై విధించిన ఆంక్షల్నిఎవరూ ఉల్లంఘించవద్దు – భారత్ ఇంధన దిగుమతి అంశం ఆంక్షల్ని ఉల్లంఘించదు – అమెరికా
భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశం – రష్యాపై విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించవ... Read more
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య పై భగ్గుమంటున్న బెంగాల్ – బీజేపీ పిలుపు మేరకు రాష్ట్రబంద్
బాలికపై టీఎంసీ నేత కుమారుడి అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ రాష్ట్రశాఖ. ఉదయం ఆరు గంటలనుంచి మొదలైన బంద్ సాయంత్ర... Read more
50 బిలియన్ డాలర్ల గరిష్టస్థాయికి భారత వ్యవసాయ ఎగుమతులు – రికార్డు స్థాయి అని కేంద్రం ప్రకటన
2021-22 సంవత్సరానికి భారత దేశంనుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల మేర సాగాయి. దేశ వ్యవసాయ దిగుమతుల్లో అత్యధిక రికార్డు స్థాయి ఇది అని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. డైరెక్ట... Read more
రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల సాయం ప్రకటించిన జగన్ – మృతుల్లో ముగ్గురు అసోంకు చెందిన వారు
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐద... Read more
యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి “హెలీనా”ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెలికాప్టర్ నుంచి ఎత్తైన ప్రాంతాలలో ప్రయోగించారు. ఇది ప్రప... Read more
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1 విడుదల – మొదటి మూడు స్థానాల్లో గుజరాత్, కేరళ, పంజాబ్
నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ (SECI)లో గుజరాత్, కేరళ తోపాటు పంజాబ్ మొదటి మూడు రాష్ట్రాలుగా నిలిచాయి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర... Read more
మహాత్మా జ్యోతి రావు ఫూలే 196వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ లో బీసీ స్టడీ సర్కిల్ అధ్వర్యంలో బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... Read more
రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె ది... Read more
శ్రీరామనవమి రోజున ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లోని ఒక హాస్టల్ సమీపంలో కొందరు విద్యార్థులు ఉత్సవం జరుపుకొంటుండగా ఘర్షణ చెలరేగింది. ఆ హాస్టల్ లో మాంసాహారం తయారు చేయవద్దన... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ, పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ – నిమిషాల్లో పునరుద్ధరించిన అధికారులు, నిపుణులు
భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభ... Read more
గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ మరింత పెరుగుతోంది. తాజాగా భద్రాచలం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం ఏర్పడింది. ఇవాళ భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొనేందుకు గ... Read more
రామకోటి రాసిన సోనాల రచనలో యువత, విద్యార్థులు – శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో రామకోటి రచన
శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో విద్యార్థులు రామకోటిరాశారు. శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఈ రామకోటి రచన కొనసాగుతోంది. రామనామ మే సర్వ పాప హరణమని..అందుకే ఈ కార్యక్రమం తలప... Read more
10 Principles of India-Africa Engagement! July 25, 2018 న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఉగాండా పర్యటన సందర్భంగా ఉగాండా పార్లమెంట్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా 10 Principles of India... Read more
కొత్త మంత్రివర్గం కొలువుదీరిన వేళ ఏపీలో అసంతృప్తి జ్వాలలూ ఎగిసిపడుతున్నాయి. తమను కొనసాగించకపోవడంపై పలువురు, మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వనందుకు మరికొందరు అలకబూనారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచ... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. పాతవాళ్ళు కొందరు, కొత్తగా కొందరూ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క... Read more
సీతారాంబాగ్ దేవలయం నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి సేవ ప్రారంభంకాగా…ఆకాష్ పూరి,రాణి అవాంతిభాయ్ భవనం నుంచి ఎమ్మెల్యే... Read more
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరపనున్నారు. యుద్ధానికి కారణమైన రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలు విధించిన వేళ భారత్ ఆ దేశం నుంచి భారీ ఎత్తున... Read more