108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – హనుమాన్ జీ 4 ధామ్ ప్రాజెక్టులో భాగంగా దేశం నలుదిశల్లో విగ్రహాల ఏర్పాటు
దేశ వ్యాప్తంగా హనుమాన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గుజరాత్ మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్య... Read more
ఈశాన్య భారతంలోనే ఎత్తైన జాతీయపతాకం – ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుకు సన్నాహాలు – మణిపూర్ సీఎం బీరెన్ సింగ్
ఈశాన్య ప్రాంతంలోనే ఎత్తైన 165 అడుగుల భారత జాతీయ పతాకాన్ని మణిపూర్లోని మొయిరాంగ్లోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) హెడ్క్వార్టర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయనున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బ... Read more
బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ కేడర్లో జోష్ నింపుతోంది. కాస్త విరామం తరువాత పార్టీలోకి భారీఎత్తున వలసలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన డా. కె మల్లికార్జన రెడ్డి... Read more
బిలియనీర్, టెస్లా వ్యవస్థాపకుడు సోషల్మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు భారీ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవలే 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చ... Read more
అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ – టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇజ్రాయెల్ దళాలు
తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి. ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ లను, స్టన్... Read more
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ఆలంపూర్ మండలం ఇమ్మాపూర్ నుంచి ప్రారంభమయింది. రెండో రోజు యాత్రలో బండి సంజయ్ తోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజె... Read more
పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ పై దృష్టిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో లుకలుకల్ని అవకాశంగా మలుచుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్... Read more
రానున్న పదేళ్లలో రికార్డుస్థాయిలో వైద్యుల సంఖ్య పెరుగుతుందన్న మోదీ – భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
కీలకమైన వైద్య, విద్యారంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యావిధానాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చిన కేంద్రం... Read more
నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు, పార్టీకోసం కష్టపడుతున్నా – హార్దిక్ పటేల్
తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడన్న వార్తల్ని ఖండించాడు గుజరాత్ కాంగ్రెస్ యువనేత హార్దిక్ పటేల్. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎవరు ఎందుకు ప్ర... Read more
ఆదిలాబాద్ లో పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నల నిధి పుస్తకాలను రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారు పంపిణీ చేశారు. గతంలో పదో తరగతి విద్యార్థులకు11 పేపర్లు ఉండేవి, ప్రస్తుతం ఆరు పేపర్లకు కుదించడ... Read more
పదవి పోయిన తరువాతా భారత్ పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు పాకిస్తాన్ తాజామాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తన పదవి పోవడంతో భారత్, ఇజ్రాయెల్ దేశాలు సంబరాలు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ... Read more
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అమెరికాకు ధీటుగా బదులిచ్చిన భారత్-అమెరికా సహా ఇతర దేశాల్లో మానవహక్కుల పరిస్థితినీ మేం పర్యవేక్షిస్తామన్న జైశంకర్
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నీ గమనిస్తున్నామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ ధీటుగానే బదులిచ్చింది.భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటూనే ప్రతీ అంశాన్ని ఎత్తిచూపుతున్న అగ్... Read more
ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్ట పోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు... Read more
ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలి, హోటళ్లలో వద్దు – పీఏలుగా బంధువులను పెట్టుకోవద్దు – మంత్రులు, అధికారులకు యోగీ ఆదేశం
అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతూ అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్న యూపీ సీఎం యోగీ తాజాగా పార్టీ నేతలు, అధికార యంత్రాగానికి పలు విషయాల్లో గట్టి హెచ్చరికలు చేశారు. అధి... Read more
అలంపురం నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర – టీఆర్ఎస్ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్న సంజయ్
అలంపూర్ నుంచి రెండో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను ప్రారంభించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భ... Read more
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం – అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని అడ్డుకున్న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రిని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ... Read more
కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టుంది నా పరిస్థితి – సొంత పార్టీపైనే హార్దిక్ పటేల్ అసహనం : ఎన్నికల ముంగిట గుజరాత్ కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా పార్టీలో లుకలుకలు హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీ స... Read more
కొనసాగుతున్న భక్తుల రద్దీ – కిక్కిరిసిన తిరుగిరులు – ఇవాళ లక్షమంది భక్తులు కొండపైకి వస్తారని అంచనా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు కిక్కిరిసిపోయాయి. రోజురోజుకూ కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత అధికంగా సర్వదర్శనం టోకెన్... Read more
ఇస్లాం లోను అంటరానితనం ఉంది, వేరే వారి ఆధిపత్యాన్ని ముస్లింలు, ఇస్లాం సహించదు – బీఆర్ అంబేద్కర్
నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్... Read more
ఆదిలాబాద్ లోని భోథ్ మండలంలో కుచులాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాదవ్ మాట్లాడుతూ “బహుముఖ... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ... Read more
ప్రధానమంత్రుల మ్యూజియంను ప్రారంభించిన మోదీ – మొదటి టికెట్ కొనుగోలు చేసిన భారత ప్రధాని
ఢిల్లీలో భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. మొదటి టికెట్ ఆయనే కొనుగోలు చేసి మ్యూజియాన్ని చూశారు. ఈ మ్యూజియంలో గత ప్రధానమంత్రుల వివరాలతో పాటు…దేశాన్ని ఎల... Read more
మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన వరి దీక్షలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ... Read more
అది అత్యాచారమో లేక ఆమె గర్భవతో ఎవరికి తెలుసు – 14 ఏళ్ళ బాలిక అత్యాచారం, హత్యపై వివాదాస్పదం అవుతున్న మమత వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్లో కలకలం రేపిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై సీఎం మమతా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.ఘటనపై సందేహాలు వ్యక్తం చేస్తూ… యువతిపై రేప్ జరిగిందో లేక గర్భవతిగా ఉ... Read more