ఈ దేశంలో కొందరి నిర్వచనం ప్రకారం వాక్ స్వాతంత్రం అంటే మోడీ ని విమర్శించడమే. మోడీ బాగా పాలిస్తున్నాడు అనో లేదా అవినీతి తగ్గించాడు అనో లేదా దేశ భద్రత బాగా చూస్తున్నాడు లేదా మిగతా దేశాలతో పోలిస... Read more
తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అసోంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గువాహటి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విశ్వదీనదయాళన్ మృతిచెందాడు. 83 వ సీనియర్ జాతీయ అంతర్రా... Read more
ఆమ్ వే ఇండియాకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. సంస్థపై మనీల్యాండరింగ్ కేసు మోపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 758 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆమ్ వే సంస్థ... Read more
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్, ఆదివారం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు – అత్యధికంగా కేరళలో 940 కేసులు
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేక... Read more
మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ భూముల కేసులో సుప్రీం కోర్టు స్టే – ఆగస్టులో తదుపరి విచారణ
యూపీ రాంపూర్లోని మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు నిలిపిసేంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అ... Read more
ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. రక్షణమంత్రిత్వ శాఖ అధికార ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఇంజనీర్స్ కార్ప్స్ నుంచి ఆర్మీ చీఫ్గా నియమితులవుతున్న మొద... Read more
గుజరాత్ వడోదరాలో హింస – కత్తులు పట్టుకుని, రాళ్లు విసురుతూ బీభత్సం సృష్టించిన దుండగులు
రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తరువాత, గుజరాత్ లోని వడోదరలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం అర్థరాత్రి రెండు బై... Read more
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు – మళ్లీ విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం
లఖింపూర్ ఖేరీ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్... Read more
ఢిల్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై రాళ్ల దాడి చేసిన దుండగుల అరెస్ట్ – నిందితుల్లో ఒకరు ఆప్ కార్యకర్త
గతవారం శ్రీరామనవమి ఊరేగింపుపై దాడులు. మళ్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై దాడి. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపుపై దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో పల... Read more
అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11న ప్రారంభమయ్యాయి. జూన్ 30న మొదలై దాదాపు 43 రోజులు కొనసాగనున్న యాత్రకు శనివారం వరకు 33,795 మంది రిజిస్టర్ చేసుకున్నారని శ్రీ అమర్ నాథ్ ష్రైన్ బోర్డు... Read more
అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శా... Read more
రాజ్ ఠాక్రే డిమాండ్ పై వెనక్కి తగ్గిన మహా సర్కారు – అనుమతి ఉంటేనే లౌడ్ స్పీకర్లు పెట్టాలని ఆదేశం
లౌడ్ స్పీకర్ల వ్యవహారంలో మహా సర్కారు అడుగు వెనక్కి వేసింది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్లకు తలొగ్గింది. మసీదులు గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్స్పీకర్లు... Read more
జహంగీర్పురి అల్లర్ల నిందితుడు అన్సార్ వికృత చేష్టలు – కోర్టుకు తీసుకెళ్తుండగా పుష్పలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదేలే’ అన్నట్టు సైగలు
జహంగీర్పురి అల్లర్ల నిందితుడిని ఢిల్లీ పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకువెళుతున్నప్పుడు పుష్ప చిత్రంలో అల్లుఅర్జున్ లా ‘తగ్గేదే లే’ అన్నట్టు సైగలు చేసాడు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో... Read more
ఏప్రిల్ 14న డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ స్ట్రామ్ కుర్స్ మరుసటి రోజు ఖురాన్ ను తగులబెడతామని ప్రకటించడంతో ఉన్మాద గుంపు స్వీడిష్ పట్టణంలోని లింకోపింగ్లో విధ్వంసానికి దిగింది. ‘అల్లా... Read more
ఘనంగా హనుమజ్జయంతి – కాషాయమయమైన భాగ్యనగరం – వీహెచ్పీ, బజరంగదళ్ భారీ ర్యాలీ-ఆకట్టుకున్న మహిళల బైక్ ర్యాలీ
హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరం కాషాయమయమైంది. నగరంలో ఎక్కడచూసినా కాషాయ జెండాలే. ఇక వీహెచ్పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి టాడ్ బన్ వరకు హనుమాన్ ర్యాలీ వైభవంగా సాగింది. ప్రధాన... Read more
పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సాగే పాటను పదేపదే ప్లే చేస్తున్న యువకుల అరెస్ట్ – యూపీలో ఘటన
పాకిస్తాన్ జిందాబాద్ పాటను పెద్ద సౌండ్ పెట్టి పదే పదే వింటూ అందరికీ వినిపిస్తున్న యూపీకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మొబైల్ ఫోన్ ద్వారా ఆసాంగ్ ను పదే పదే ప్లే చేస్తున్న వీడి... Read more
పశ్చిమబెంగాల్లో ఘోరం-లక్షరూపాయలకు బాలికను అమ్ముకున్న ఆదివాసీ తండ్రి – సహచరులతో కలిసి అత్యాచారం చేసిన టీఎంసీ నాయకుడు
పశ్చిమ బెంగాల్లో ఘోరం జరిగింది. అప్పుల బాధతో ఓ మైనర్ ను తండ్రి అమ్మివేయగా టీఎంసీ నాయకుడు, ఆయన సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో నిందితుడు టీఎంసీకి చెందిన పంచాయతీ సభ్యుడు దీప... Read more
సిక్కుల పవిత్ర దినం బైశాఖి సందర్భంగా మద్యం తాగి తఖ్త్ దమ్ దామా సాహిబ్ లోకి ప్రవేశించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ క్షమాపణ చెప్పాలని గురుద్వారా ప్రబంధక్ కమిటీ డిమాండ్ చేసింది. అసలారోజు సీఎ... Read more
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టుకు పోటెత్తిన భక్తులు – నిన్న రాత్రి నుంచి లక్షమంది దర్శించారని అంచనా
హనుమజ్జయంతి సందర్భంగా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి కావడంతో పెద్దసంఖ్యలో ఆంజనేయ మాలధారులు కొండకు తరలివచ్చారు. అర్థరాత్రినుంచే దీక్ష విరమణలు మొదలయ్యాయి. నిన్న రాత్రి ను... Read more
కరౌలీ అల్లర్ల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని అనుమానాలు – అల్లర్లు జరగవచ్చని ముందుగానే సీఎంకు లేఖరాసిన సంస్థ
ఏప్రిల్ నెల ప్రారంభంలో రాజస్థాన్లోని కరౌలీలో జరిగిన మతపరమైన హింసలో ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల ర్యాలీ సం... Read more
కేరళలో స్వయంసేవకుల హత్యాకాండ ఆగడం లేదు. పాలక్కాడ్ లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు దుండగులు. పట్టణంలో చిన్న షాపు నిర్వహించుకునే శ్రీనివాస్ పై దాడి చేసి విచక్షణారహితంగా చంపే... Read more
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)ని నిషేధించే యోచనలో కేంద్రం – వచ్చేవారంలో నిర్ణయం తీసుకునే అవకాశం
శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు, మత పరమైన ఉద్రిక్తతలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI ని మోదీ ప్రభుత్వం త్వరలో నిష... Read more
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య-పోలీసుల వేధింపులే కారణం అంటున్న పార్టీ నేతలు, కుటుంబసభ్యులు
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపుతోంది. అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన సాయిగణేశ్ పురుగుల మందు తాగి చనిపోయాడు. గురువారం పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగ... Read more
సోనియాతో ప్రశాంత్ కిశోర్ భేటీ-కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు-గతనెలలో రాహుల్, ప్రియాంకనూ కలిసిన పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీఅయ్యారు. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, మల్లి... Read more
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి-కిషన్ రెడ్డి
తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పోవుడు, బీజేపీ వచ్చుడేనని అన్నారు. పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్... Read more