పెట్రో ధరల పెంపుపై మొదటిసారిగా నోరువిప్పిన మోదీ – బీజీపీయేతర రాష్ట్రాలు పన్ను తగ్గించడంలేదన్న ప్రధాని
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఇంధనంపై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. గత నవంబర్లో ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇ... Read more
మంత్రులు వారు, వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్న అన్ని ఆస్తుల వివరాల వెల్లడించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులనూ కోరారు. ప్రభు... Read more
కడప జిల్లా పెనగలూరు మండలం కొండూరు గిరిజన కాలనీకి చెందిన జస్వా(10) కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడిని తండ్రి నరసింహులు ఆదివారం రాజంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగ... Read more
కాంగ్రెస్ ఆఫర్ ని తిరస్కరించిన కొన్ని గంటలకే పీకేను కలిసిన నవజ్యోత్ సింగ్ సిద్దు – ఫొటోలు వైరల్
పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… నవజ్యోత్ సింగ్ సిద్దు పీకేతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. “నా పాత మిత్రుడు పీకేను కలవడం అద్భుతంగా ఉంది.... Read more
హిందూ పండగల ఊరేగింపులపై రాళ్లు విసిరేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులు నిరుపేద ముస్లిం యువతను అద్దెకు తీసుకుంటున్నారని, వారికి డబ్బులు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించార... Read more
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అంది. యూసీసీ ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. https://twitter... Read more
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఊరట లభించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) సెక్రట... Read more
పాకిస్తాన్ కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి – మా పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం కారు పేలడంతో ముగ్గురు చైనీస్ పౌరులు, వారి పాకిస్థానీ డ్రైవర్ మరణించారు, పలువురు గాయపడ్డారు. యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్... Read more
భారతదేశం ఒక సంక్లిష్టమైన దేశం అని సర్ VS నాయిపాల్ చాలా సార్లు భారత్ వచ్చి వెళ్లిన తర్వాత చెప్పారు. భారతదేశం “మిలియన్ తిరుగుబాట్లు” చూసింది. అయినప్పటికీ ఇప్పటికి సజీవంగా చైతన్యవంత... Read more
నెల్లూరులో ఆదివారం జరిగిన హనుమాన్ శోభా యాత్రపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఓ వర్గం ర్యాలీ తీస్తున్న హనుమాన్ భక్తులపై దాడికి దిగింది. దాడిలో పలువురికి గాయాలైనట్టు తెలిసి... Read more
‘స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల పాత్ర’ పై ఎస్వీ యూనివర్సిటీలో సెమినార్-ముఖ్యఅతిథిగా హాజరైన గుంతా లక్ష్మణ్
ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల పాత్ర (Role of unsung Hero’s in the freedom srtuggle)అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహా... Read more
టాక్స్ పేయర్ గా అడుగుతున్నా, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటి – ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధోని భార్య సాక్షీ సింగ్ ట్వీట్
జార్ఖండ్ లో విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్రికెటర్ ధోనీ భార్య సాక్షిసింగ్ ట్విట్టర్ వేదిగ్గా పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కొంతకాలంగా విద్యుత్ సంక్షోభం ఉందని..అందుకు కారణాలు తెలుసుకో... Read more
హిందూ దేవీదేవతల చిత్రాలతో లో దుస్తులు – హిందూ సమాజం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన సహారా రే స్విమ్ – వెబ్ సైట్ నుంచి కలెక్షన్స్ తొలగింపు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవీదేవతల చిత్రాల్ని ముద్రించిన లోదుస్తులను విక్రయించేందుకు ప్రయత్నించిన సహారా రే వెనక్కి తగ్గింది. హిందూ సమాజం నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావ... Read more
లౌడ్ స్పీకర్లకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – అక్రమంగా ఏర్పాటు చేసిన వాటిని తొలగించాలని ఆదేశం
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించింది. చట్టవిరుద్ధంగా ఉన్నవాటిని, సౌండ్ ల... Read more
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ – 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్ – కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ పూర్తిగా ఎలాన్ మస్క్ వశమైంది. 44 బిలియన్ డాలర్లకు ఆయన ట్విట్టర్ ను పూర్తిగా సొంతం చేసుకున్నారు. కార్పొరేట్ చరిత్రలో ఇదే అది పెద్ద డీల్ అని చెబుతున్నారు... Read more
అబద్దాలాడి అడ్డంగా బుక్కైన ఆప్ ఎమ్మెల్యే – ఢిల్లీ మోడల్ పరిశీలనకు కేరళ నుంచి బృందం వచ్చిందన్న అతిషి – తోసిపుచ్చిన కేరళ విద్యామంత్రి
ఆమె ఓ ఎమ్మెల్యే. అబద్దాలాడి అడ్డంగా దొరికింది. డిల్లీ మోడల్ విద్యాబోధన గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా కేరళనుంచి అధికారులు వచ్చారని చెప్పుకొచ్చింది. కానీ అదంతా అవాస్తవం అని తేలింది. దీంత... Read more
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు మారే శాసనసభ్యులు తిరిగి ఎన్నికయ్యే వరకు వారికి ఇతర పదవులు ఇవ్... Read more
సీబీఎస్ఈకి కొత్త అర్థం చెప్పిన రాహుల్ – రాష్ట్రీయ శిక్షా శ్రేడర్ అంటూ ఆర్ఎస్ఎస్ పై అక్కసు
మరోసారి ఆర్ఎస్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు రాహుల్ గాంధీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈకి కొత్త భాష్యం చెప్తూ అది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ శిక్షా శ్రేడర్ అంటూ అభివర్... Read more
సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ, సుదీర్ఘ చర్చల నేపథ్యంలో తెలంగాణ పీసీసీ సారధి రేవంత్ రెడ్డి సహా సీనియర్లు స్పందించారు. టీఆర్ఎస్ కు ప్రశాంత్ కిషోర్ కు అసలు సంబంధమే లేదని..తెగదెంపుల కోసమే... Read more
రాణా దంపతులకు చుక్కెదురు-ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ తిరస్కరించిన ముంబై హైకోర్టు
తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణె దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటన చేసిన ర... Read more
తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఐ పోస్టులు... Read more
కర్ణాటక రాష్ట్రంలోని పాఠశాలలో హిజాబ్ తర్వాత మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ విద్యార్థులను పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేద... Read more
బెయిల్ మీద వచ్చిన కాసేపటికే మళ్లీ అరెస్ట్ – మరో కేసులో జిగ్నేష్ మేవానీని అదుపులోకి తీసుకున్న అసోం పోలీసులు
బెయిల్ మీద బయటకు వచ్చాడో లేదో మళ్లీ అరెస్టయ్యారు గుజరాత్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ. అసోం పోలీసులు మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్ల కేసులో బెయిల్... Read more
భారతీయ ముస్లింలంతా భాధితులు – భారతీయ హిందువులను నిందితులుగా చూపే పనిలో జర్నలిస్ట్ అర్ఫా షేర్వానీ
భారతీయ ముస్లింలను బాధితులుగా చిత్రీకరించే మరో ప్రయత్నంలో జర్నలిస్ట్ అర్ఫా ఖాణుమ్ షేర్వానీ తలమునకలైంది. భారతదేశంలోని హిందువులను నేరస్థులుగా చూపించడానికి ప్రయత్నించారు. అర్ఫా, ది వైర్ అనే యూట్... Read more
పీవోకేలో పర్యటించిన ఇల్హాన్ ఒమర్ – అంతర్జాతీయ వేదికలపై భారత వ్యతిరేక ప్రచారమే ఆమె ఎజెండా
‘యాంటీ-ఇస్లామోఫోబియా’ ఉద్యమ నాయకురాలిగా చెప్పుకునే, యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ను రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికింది పాకిస్తాన్. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటి... Read more