ఇప్పుడు మిగిలి ఉన్న ఈ కొద్దీ పాటి ప్రాచీన సాహిత్యం లోనే ఆధునాతన శాస్త్రజ్ఞులు అబ్బురపడే ఇన్ని విషయాలు ఉంటే ముష్కరుల చేతిలో తగలబడిపోయిన అమూల్యమైన గ్రంధాలలో ఏ రహస్యాలు నిక్షిప్తమైపోయాయో?... Read more
మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉంది, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి రావడం రాజకీయ వర... Read more
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్ – శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైలు – ఇదేం న్యాయ వ్యవస్థ
శివుణ్ణి అవమానిస్తే 2 గంటల్లో బెయిల్. ఇదే దేశంలో శరద్ పవార్ ని అవమానిస్తే 14 రోజులు జైల్. ఇదీ ఈ దేశ న్యాయ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎవరి గుప్పెట్లో ఉంది? ఎందుకంటే హిందువులు చేతకాని వారు, చవటలు, చీమ... Read more
ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ముంచేసింది.ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారత వాతావరణ శాఖ (IMD) దేశ రాజధానిలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేసింది. ఉదయం 5... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం వాదనలను పూర్తి చేసింది. ఈ కేసులో సివిల్ దావాను జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎకె విశ్వేషా విచారించారు. దీనిపై మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకోన... Read more
హోంమంత్రి అమిత్ షా ఇవాళ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి వెళ్లారు షా. సంగ్రహాలయాన్ని గత నెలలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని ఢిల్లీలోని తీన్ మూర్తి... Read more
ఆశా వర్కర్స్ కు “గ్లోబల్ హెల్త్ లీడర్స్” అవార్డును ప్రదానం చేసిన WHO – ప్రధాని మోదీ హర్షం
భారతదేశానికి చెందిన ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 22న గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డ్-2022తో సత్కరించింది. “ప్రపంచ ఆరోగ్యాన్ని అభివృ... Read more
ప్రధాని మోదీ జపాన్ వెళ్లారు.. క్వాడ్ సమ్మిట్లో ఆయన పాల్గొననున్నారు. కోవిడ్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత మోదీ అధికారిక విదేశీ పర్యటనలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన పర్యటన పై ఓ ఆసక... Read more
మహిళా యాంకర్లు ముఖం పూర్తిగా కప్పుకుని కెమెరా ముందుకు రావాలని అఫ్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ పురుష యాంకర్లు మాస్కులు ధరించి నిరసన తెలిపారు.... Read more
పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన దేవాలయాలను పునర్నిర్మించాల్సి ఉంది – గోవా సీఎం ప్రమోద్ సావంత్
గోవాలో పోర్చుగీస్ వాళ్లు ధ్వంసం చేసిన ఆలయాలను పునర్మించాల్సి ఉందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. పర్యాటకులను దేవాలయాల వైపు ఆకర్షించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని వ్యాఖ్యానించ... Read more
ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు భారాన్ని కేంద్రం మాత్రమే భరిస్తుంది – ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా, పెట్రోలుపై లీటర్కు రూ.8 తగ్గింపు, డీజిల్పై రూ.6 తగ్గింపుపై పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించార... Read more
మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా ఎందుకు? అదేమైనా మసీదా? – రాణా దంపతులపై రాజ్ ఠాక్రే అసహనం
ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసంలో చాలీసాచదువుతానని ప్రకటించి జైలుకెళ్లిన రాణా దంపతులపై మండిపడ్డారు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే. మసీదులో లౌడ్ స్పీకర్లలో అజాన్ వినబడితే, హనుమాన్ చాలీసా ప్లే చేయమని... Read more
ఆశ్చర్యపోవడానికి అక్కడ ఏమీ లేదు! తరతరాల నుండి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చట్ట పరిధిలో విషయం బయటపడ్డది కనుక చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కానీ ఇదేమీ పెద్ద విషయం కాదు. అసలు ఆశ్చర్యపోవాల్సిం... Read more
భారతదేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరించిన అధికారిక డేటా ప్రకారం ఇవాళ 2,323 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 14,996 కి తగ్గింది. 25 మరణాలతో మరణాల సంఖ్య 5,... Read more
అసోంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరగడం కారణంగా మూడు ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకు 25 మందిని మరణించారు, అసోంలో అత్యధిక నష్టం వాటిల్లింది. అస్సాం స్టేట్ డిజాస్... Read more
అరుణాచల్ పర్యటనలో అమిత్ షా – తిరప్ జిల్లాలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి
అరుణాచల్ ప్రదేశ్ లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తిరప్ జిల్లాలోని నరోత్తమ్ నగర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ షా వివిధ కార్యక్రమాలకు హాజరై... Read more
అమిత్ షా నేతృత్వంలో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ప్యానెల్ – ప్యానెల్ లో యోగి, ఉద్ధవ్ ఠాక్రే, జగన్ రెడ్డి
నూతనంగా ఏర్పాటైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనా... Read more
హత్యాయత్నం కేసులో పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు.30ఏళ్లనాటి ఆ కేసులో సిద్దూకు ఏడాదిజైలు శిక్షను విధిస్తూ సుప్రీం ధర్మాసనం. దీంతో సిద్దూ కో... Read more
చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు ఎస్పీనేత ఆజంఖాన్. ఖాన్ కుమారుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం, ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా) నాయకు... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఆర్డర్పై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాల... Read more
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బయటపడిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. దాన్ని హిందూ పక్షం నిరూపించగలదన్నారు. “ఈ విషయం సంక్లిష్టంగా ఉంది.... Read more
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు మరోమలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్కౌంటర్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ... Read more
జాతీయ ఈ-విధాన్ ప్రాజెక్ట్ కింద పేపర్లెస్గా మారనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ – సభ్యుల కోసం 416 టాబ్లెట్లను ఇన్స్టాలేషన్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ కింద ఉత్తరప్రదేశ్ ఈ-విధాన్ భవన్ పురోగతిని గురువారం పరిశీలించారు. ఈ పేపర్లెస్ డిజ... Read more
17 ఏళ్ల యువకుడు తన 13 ఏళ్ల చెల్లెలిపై గత రెండేళ్లుగా పలు సందర్భాల్లో అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో జరిగింది. బాలుడిని అదుపులోకి తీసుకుని... Read more
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం నుంచి రెండు రోజుల అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. మే 21, 22 తేదీల్లో ఈశాన్య రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా హోం మంత్రి బహిరంగ కార్యక్రమాలకు... Read more