పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి తక్కువ కప్పుల టీ తాగాలని ప్రజలను కోరిన మంత్రి అహ్సాన్ ఇక్బాల్
పాకిస్తాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి టీ తాగడం తగ్గించాలని కోరారు. “పాకిస్తాన్ టీని దిగుమతి చేసుకుంటుంది, దాని కోసం డబ్బు అప్పుగా తీసుకోవలసి ఉం... Read more
శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదులను హెచ్చరించినందుకు పోలీసు అధికారిని తొలగించిన కేరళ సీఎం
కేరళ ప్రభుత్వం 2022, జూన్ 15న కన్నూర్లోని మయ్యిల్ పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిజు ప్రకాష్ను శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదు యాజమాన్యాన్ని హెచ్చరిస... Read more
ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేంద... Read more
నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 15న కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఆయన జూన్ 15 నుంచి 17 వరకు మూడు రోజుల పర్యటన కోసం శ్రీనగర్ చేరుకున్నారు. ఇంద... Read more
ఆవుల దొంగలపై దాడి, మావాళ్ల హత్యలు ఒకటేనా? ఓసారి శరణార్థి శిబిరానికి రా, నీ కళ్లు తెరుచుకుంటాయేమో – సాయిపల్లవి పై నెటిజన్ల ఆగ్రహం
కశ్మీర్ హిందువుల మారణహోమాన్ని, గోవుల స్మగ్లర్లపై దాడితో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కశ్మీర్లో హిందువుల హత్యలు, పశువుల స్మగ్లర్లైన ముస్లింలప... Read more
ఖతార్లో వలసకార్మికుల పట్ల హక్కుల ఉల్లంఘనపై బీఎంఎస్ ఆందోళన – సమస్యలు పరిష్కరించకుంటే అంతర్జాతీయ ఫోరంలలో గళమెత్తుతామని హెచ్చరిక
ఖతార్లోని భారతీయ వలసకార్మికులపట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్. ముఖ్యంగా భారతీయులపై ఖతార్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన... Read more
జమాతే ఇస్లామీ అనుబంధ ట్రస్ట్ ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్ లో నడుస్తున్న పాఠశాలల మూసివేత – ప్రభుత్వ నిర్ణయం
నిషేధిత ఇస్లామిక్ సంస్థ జమాతే ఇస్లామీ (JeL)కి చెందిన ఫలాహ్-ఏ-ఆమ్ ట్రస్ట్ (FAT) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో విద్యాబోధన నిలిపివేయాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈవిషయంలో కఠినంగా... Read more
ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయం కోసం విశ్రాంతి గృహాన్ని న... Read more
భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ కోయంబత్తూర్ నుంచి షిర్డీకి ప్రారంభమైంది. “రైల్వే శాఖ ఈ రైలును సర్వీస్ ప్రొవైడర్కు రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.... Read more
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పలు పార్టీలతో సమావేశం అవుతున్నారు.ఈ మేరకు ఒకరిద్దరు మినహా ముఖ్యమ... Read more
పాతాల్ పూరీ మఠం చీఫ్ మహంత్ బాలక్ దాస్ హెచ్చరిక వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇస్లాంవాదులు ఇలాగే గొడవలు చేస్తే నూపుర్ శర్మకు మద్దతుగా 18 లక్షల మంది నాగ సాధువులు వీధుల్లోకి వస్తారన... Read more
యూపీలో అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన జమియత్ ఉలేమా-ఏ-హింద్
ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో రెండు తాజా పిటిషన్లు దాఖలు చేసింది. కూల్చివేత డ్రైవ్ను ఖచ్చితంగా చట్టాలకు అనుగుణంగా, గడువు తర్వాత... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ఇవాళ కూడా ప్రశ్నించింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ కూడా... Read more
దేశంలో పెరిగిపోతున్న వికృత సంస్కృతి సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని సుప్రీం పేర్కొంది. అంతేకా... Read more
‘నేను ఇస్లాం కంటే హిందూ మతాన్ని మిలియన్ రెట్లు ఎక్కువగా గౌరవిస్తా : డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తన మద్దతు ప్రకటించిన డచ్ శాసనసభ్యుడు గీర్ట్ విల్డర్స్ ను ఇస్లామిస్టులు ట్రోల్ చేస్తున్నారు. “ఇతర ప్రవక్తలు, వారి వివాహ వయసు మీద అంత శ్రద్ధ పె... Read more
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు ‘అగ్నిపథ్’ పథకానికి ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువతను 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చ... Read more
భారత్లో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) నియామకంపై స్పష్టత ఇచ్చారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం త్వరలో జరుగుతుందని అన్నారు. “సీడీఎస్ నియామక... Read more
బెంగళూరులోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సహా కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ రీసెర్చ్ (KIER) పరిశోధకుల బృందం మధుమేహ వ్యాధిగ్రస్తుల కో... Read more
తన హిందూ వ్యతిరేక పోస్ట్లు వైరల్ కావడంతో ఫేస్బుక్ ఖాతాను డిలిట్ చేసిన ఆల్ట్ న్యూస్ కో – ఫౌండర్ మహ్మద్ జుబైర్
అలహాబాద్ హైకోర్టు అతనిపై దాఖలు అయిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి నిరాకరించడంతో, ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, నకిలీ వార్తల పెడ్లర్ మహ్మద్ జుబైర్ తన ఫేస్బుక్ ఖాతాను తొలగించాడు. హిందూ ధర్మకర్తలు, మహ... Read more
భారతదేశంలోని బ్రోకెన్ రైస్ కు పెరుగుతున్న డిమాండ్ – 83 దేశాల జాబితాలో అగ్రస్థానంలో చైనా
భారతదేశం 2021-22లో 83 దేశాలకు 38.64 LMT(lakh metric tonnes) బ్రోకెన్ బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో అత్యధికంగా 15.76 LMT ని చైనా కొనుగోలు చేసింది. చైనాకు ఎగుమతి పరిమాణం 2.73 LMT ను... Read more
ఎప్పుడెప్పుడా అని ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు,... Read more
ప్రాంతీయ భాషల్లో న్యాయ బోధనపై సిఫార్సుల కోసం కమిటీని ఏర్పాటు చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) దేశంలోని ప్రాంతీయ భాషలలో న్యాయ విద్యను అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి పౌరుడికి తమ చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ ప్రాంతీయ భాషల్ల... Read more
కోవిడ్ తో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు జూన్ 23కు పొడిగింపు
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే సోనియా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 12న ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలక... Read more
ఇందిరా గాంధీ “గరీబీ హఠావో అనీ అనీ విసిగిపోయారు తప్ప ఎలాంటి మార్పు తేలేకపోయారు: అమిత్ షా
కాంగ్రెస్ పదే పదే నినాదాలు చేయడం తప్ప పేద ప్రజలకు పెద్దగా ఏం చేయలేకపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం గాంధీనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పా... Read more
పిలిచినా వెళ్లేవాడిని కాను – మమత మీటింగ్ పై అసదుద్దీన్
మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం రాకపోవడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సమావేశానికి తనకు పిలుపు వచ్చినా వెళ్లేవాడను కాదన్నారు. బీజేపీకి ద... Read more