కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ నిన్న బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఇ... Read more
భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు తమ ప్రయాణాన్నిఒకే సమయం లో ఒకే పరిస్థితి లో ప్రారంభించాయి . అనాటి దేశ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు అంతర్జాతీయ పరిణామాలు... Read more
మానవజాతి ఇప్పటివరకు చూడలేని అత్యంత సుదూర గెలాక్సీని గుర్తించడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్, నాసా కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించినట్లు ఎడిన్బర్గ్ విశ్... Read more
ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్ భగీరథ... Read more
సోనియాగాంధీ ని రాహుల్ ని నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED గంటలు తరబడి విచారణ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మోడీ ప్రతిపక్షాలు మీద ఈడీని ప్రయోగిస్తున్నాడు అని ఆర... Read more
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మావోయిస్టుల పాత్ర ఉందని బిహార్ పోలీసులు నిన్న తెలిపారు. ఓ అగ్రనేతను అరెస్టు చేయడంతో మావోయిస్టుల లింకులు వెలుగులో... Read more
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం – 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం
కామన్వెల్త్ గేమ్స్ లో 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా అవినాష్ సాబ్లే నిలిచాడు.కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో 27 ఏళ్... Read more
రోహింగ్యాలను బహిష్కరించాలంటూ అధికారులిచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కలకత్తా హైకోర్టు
నలుగురు రోహింగ్యాలను తక్షణమే మయన్మార్ కు బహిష్కరించాలని పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిన్న సస్పెండ్ చేసింది. రోహింగ... Read more
భారత ప్రధాన న్యాయమూర్తిని ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఓయూ డాక్టరేట్ ను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చాన్సలర్ హోదాలో జస్టిస్ ఎన్ వీ రమణకు అందజేశారు. సీజేఐ రమణ ఈ... Read more
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనతో చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా తైవాన్ రక్షణ శాఖ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన డిప్యూటీ హెడ్ ఒయూ య... Read more
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్టు.. ప్రస్తుతం ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నట్టు ట్విటర్ లో తెలిపారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగ... Read more
ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఎన్డీయే అభ్యర్థిగానూ, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ప్రతిపక్షాల అభ్యర్థిగానూ పోటీ చేస్తున్నారు.... Read more
ఆర్థిక నిర్ణయాలన్నీ మోతీలాల్ వోరా తీసుకుంటారన్న రాహుల్ వాదనలకు సాక్ష్యాలు లేవు : ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ డీల్ తో ముడిపడి ఉన్న ఆర్థిక నిర్ణయాలన్నీ దివంగత మోతీలాల్ వోరా తీసుకున్నట్లు రుజువు చేయడాని... Read more
కాంగ్రెస్ ఢిల్లీ నిరసనల మధ్య బారికేడ్లను దాటిన ప్రియాంక గాంధీ – అరెస్టు చేసిన పోలీసులు
ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనను తీవ్రతరం చేయడంతో దేశ రాజధానిలో నాటకీయ దృశ్యాలు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్... Read more
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు పీఎం నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు. ఈ భేటీలో తన రాష్ట్రానికి సంబంధించిన MGNREGA, GST బకాయిలతో పాటు పల... Read more
తెలంగాణలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్... Read more
భారత కోర్టుల్లో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్, సుప్రీంకోర్టులో 71,000 కేసులు : న్యాయ మంత్రి కిరణ్ రిజిజు
సుప్రీం కోర్టులో ప్రస్తుతం 71 వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాజ్యసభలో తెలిపారు. దేశం మొత్తంలో 2016లో 2.82 కోట్ల పెండింగ్ కేసులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.24... Read more
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈమధ్యే తైవాన్ను సందర్శించారు. దీంతో ఆగ్రహించిన చైనా ప్రభుత్వం ఆమెపై, ఆమె కుటుంబంపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఆమె రెచ్చగొట్టే చర... Read more
పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ఇవాళ నిరసనలు చేపట్టారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ, శశి థరూర్ సహా పలువురు కాంగ... Read more
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ని పాత్రాచల్ హౌసింగ్ ₹1000 కోట్ల రూపాయల స్కామ్ తో లింక్ ఉందని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అసలు ఈ వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ ఏమిటో తెలుసుకుందాం. ఉత్తర ముంబైలో... Read more
మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా బీర్ల అమ్మకంలో సౌత్ ఇండియా లోనే నంబర్ 1 గా నివేదికలో వెల్లడైంది. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తున్నారని కేసీఆర్... Read more
ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నిన్న మంకీపాక్స్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ నివారణకు అధిక నిధులు కేటాయించడంతో ప... Read more
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించి నిన్న ఉదయం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోలో హ... Read more
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా(LIC) పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి... Read more
కొత్త రకం మామిడి వెరైటీకి ‘అమిత్ షా’ పేరు పెట్టిన ఉద్యానవన శాస్త్రవేత్త హాజీ కలీముల్లా ఖాన్
ప్రపంచానికి ఐశ్వర్య రాయ్, సచిన్ వంటి పేర్లతో ప్రత్యేకమైన మామిడి పండ్లను అందించిన హార్టీకల్చరిస్ట్(ఉద్యానవన శాస్త్రవేత్త) హాజీ కలీముల్లా ఖాన్ మామిడికి సంబందించిన రెండు రుచికరమైన కొత్త సంకరజాత... Read more