సహనం కోల్పోయి పుతిన్ తానంత తానుగా వ్యూహాత్మక అణు ఆయుధాలని[Strategic Nuclear Weapons] ఉపయోగించేలా చేసి దరిమిలా రష్యా మీద పూర్తి స్థాయి ఆంక్షలు విధించేలా చేసి చివరికి ప్రజలే తిరుగుబాటు చేసి అధ... Read more
సుప్రీంకోర్టు చరిత్రలోనే నూతన ఒరవడికి ఇవాళ శ్రీకారం చుట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం నేడు మొదలైంది. ఇవాళ యూట్యూబ్లో ప్రసారం కాగా…త్వరల... Read more
గెహ్లాట్ తీరుపై హైకమాండ్ ఆగ్రహం – అధ్యక్ష రేసులో లేనట్టే… సీఎంగా కొనసాగింపుపైనా అనుమానాలు !
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ రాజస్థాన్లో రాజుకున్న నిప్పు ఇప్పట్లో చల్లారేలా లేదు. అధ్యక్ష రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్ తీరుతో పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. పార్టీ చీఫ్ పదవి సంగతి తరువాత ఉన్... Read more
బాలీవుడ్ నడి ఆశాఫరేఖ్ ను చలనచిత్రరంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే వరించింది. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవకుగానూ కేంద్రప్రభుత్వం ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది.ఉదిత్ నారాయణ్, హే... Read more
అసోం సీఎం హిమంతశర్వ జగ్గీవాసుదేవ్ తో కలిసి రాత్రిపూట కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించడం వివాదాస్పదం అవుతోంది. సాక్షాత్తూ సీఎం చట్టాన్ని అతిక్రమించారంటూ ఆయనపై ఫిర్యాదులు సైతం అందాయి.... Read more
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం-బెట్టు వీడని గెహ్లాట్-కమల్ నాథ్ ను రంగంలోకి దింపిన అధిష్టానం
రాజస్థాన్ సంక్షోభం మరింత ముదురుతోంది. గెహ్లాట్ బెట్టు వీడడం లేదు. ఆయన తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, అ... Read more
అటార్నీ జనరల్ పదవి చేపట్టేందుకు ముకుల్ రోహత్గీ నిరాకరణ – ఈనెల 30తో ముగియనున్న కేకే వేణుగోపాలన్ పదవీ కాలం
అటార్నీ జనరల్ పదవిని తీసుకునేందుకు నిరాకరించారు సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ. కేంద్రం ఆఫర్ ను తిరస్కరించడం వెనక ప్రత్యేక కారణం ఏమీలేదని స్పష్టం చేశారు రోహత్గీ. ప్రస్తుతం అ... Read more
ఆకట్టుకుంటున్న మొబైల్ మారేజ్ హాల్ – డిజైన్ చేసిన వ్యక్తిని కలవాలనుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఆసక్తికరమైన, సందేశాత్మకమైన అంశాలను ట్విట్టర్ వేదిగ్గా పంచుకుంటుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా ఓ ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఓ మొబైల్ మారేజ్ హాల్ వీడియోను షేర్ చేస్తూ ఆ ట్వీట... Read more
కాంగ్రెస్ ను వీడిన సీనియర్ రాజకీయ నాయకుడు, జమ్ముకశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్ సొంతపార్టీ పెట్టారు. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరును మీడియాముఖంగా ప్రకటించిన ఆయన… మూడురంగులతో కూడిన పార్టీ జె... Read more
పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నినట్టు తాజా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసిన సంగతి తెల... Read more
సొనాల లో శ్రీ రామాలయం లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాములోరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి, ఇట్టి కార్యక్రమం 9 రోజులు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమం లో... Read more
టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు ఎంపీ అర్వింద్. కమీషన్లకే పనిచేయడం కేసీఆర్కు అలవాటైపోయిందన ఎనిమిదేళ్లుగా ఆయన పని ఇదేనని మండిపడ్డారు. రేపోమాపో జైల్లో చిప్పకూడు తినబోయే వ్యక్తి కొడ... Read more
సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న మనస్థాపంతో మరో వీఆర్ఏ గుండెపోటు తో చనిపోయాడు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ కు చెందిన 40ఏళ్ల రాజు స... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింద... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా ముందుగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సా... Read more
బీజేపీ నేతల జోకర్ ట్వీట్పై స్పందించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమే ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతల... Read more
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై.. టీడీపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చెల్లెలు షర్మిల సైతం ఆయనపేరు మార్చవద్దన్నారన... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more
కాంగ్రె్సలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆయనపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి... Read more
రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కాం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది సీబీఐ. అయితే సీబీఐకి సమాధానం ఇ... Read more
74 ఏళ్లతరువాత భారత్ కి అరుదైన చీతాలు – కూనా నేషనల్ పార్క్ లోకి వాటిని వదిలిన ప్రధాని
అరుదైన చిరుత జాతి భారత్ లో అడుగుపెట్టింది. 70ఏళ్ల తరువాత ఆ చిరుతలు ఇక్కడకు చేరాయి.మధ్య ప్రదేశ్ లోని కూనా నేషనల్ పార్క్ లో చీతా ప్రాజెక్టును ప్రారంభిస్తూ వాటిని అందులోకి విడిచారు మోదీ. నమీబియ... Read more
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను నేటినుంచి వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశ, విదేశాలకు చెందిన పలువురు ఇచ్చిన జ్ఞాపికలు సైతం ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ప్రధాని... Read more
కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ నుండి మీనా మసీదును తొలగించాలంటూ మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఠాకూర్ కేశవ్ దేవ్ జీ ఆలయంలో కొంత పైభాగం పైన మసీదు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన... Read more
న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు పెంచాలని నిర్ణయించింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈమేరకు రాజ్యాంగంలో సవరణ కోరుతూ తీర్మానం చేసింది. ఇటీవలే రాష్ట్ర బార్ కౌన్సిళ్లు, హైకోర్ట్ బార్ అసోసియేషన్ల ఆఫీస్... Read more
బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా – నితీష్ ప్రకటన
సంచలన ప్రకటన చేశారు బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.బీజేపీతో ఇటీవలే బంధాన్ని... Read more