రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది నిజమే కానీ, ప్రధానిని తిట్టడం ద్వారా ఆ హక్కును దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు-అలహాబాద్ హైకోర్ట్
ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసేల... Read more
ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు నేను ఓటేయలేదు – సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తిని నేను – అబద్దపు ప్రచారం ఆపండి-సీతక్క
తాను పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశానన్న వార్తల్లో నిజం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాలెట్ పేపర్లో పేర్లకు పైన స్కెచ్ మార్క్ పడడంతో రిటర్నింగ్ అధికారిని మరో పేపర్ అడిగానని స్పష్టత ఇచ్... Read more
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కడ్ నామినేషన్ – ప్రధాని, హోంమంత్రి సహా పలువురు హాజరు
రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ దేశరాజధానిలో సందడి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక ఇవాళే కాగా మరికొన్ని రోజుల్లోనే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ అభ్యర్థి జ... Read more
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం – కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం – సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన పీఎం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవలే హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి... Read more
కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆయన వెళ్లారు. బాధిత కుటుంబాలకు కొంత నగదు ఇచ్చారు. అయితే తమకు కావాల్సింది డబ్... Read more
మరో కేసులో ఇరుక్కున్నారు టీఎంసీ వివాదాస్పద ఎంపీ మహువా మొయిత్రా. కాళీకామాతపై అభ్యంతర కరమైన ట్వీట్ చేసి కేసును ఎదుర్కొంటున్న ఆమె తాజాగా అసోం సమాజాన్ని కించపరుస్తూ ట్వీట్ చేసింది. అస్సామీల మనోభ... Read more
భారతదేశపు కిరీటంలో మరో కలికి తురాయి ఇజ్రాయెల్ తన హఫియా (HIAFA) పోర్ట్ను ఆదాని గ్రూప్ కి $1.2 బిలియన్లకు విక్రయించింది. ఈ హైఫా పోర్ట్ యొక్క ప్రాముఖ్యత : తూర్పు మెడిటరేనియన్లోని అతిపెద్ద ఓడర... Read more
క్రింద ఫోటోలు చూడండి..అవి ఏ విదేశీ రోడ్లు కావు.. మన దేశంలోనే వెనకబడ్డ రాష్ట్రంగా పేరుపొందిన ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన బుందేల్ ఖండ్ హై వే ఫోటోలు. దేశంలో బుందేల్ ఖండ్ ప్రాంతం సుమారు దేశానికి... Read more
తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ నేపథ్యంలో కాంగ్రెస్ పై , సోనియాగాంధీపై విరుచుకుపడింది బీజేపీ. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి సీఎం మోదీ నేతృత్వంలో... Read more
అహ్మద్ పటేల్ ఆదేశాలతో మోదీ సర్కారును కూల్చేకుట్ర పన్నారు – కుట్రలో తీస్తా ప్రధాన భాగస్వామి – అందుకు కాంగ్రెస్ నుంచి బహుళప్రయోజనాలు
నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పెద్దఎత్తున జరిగిందని పోలీసులు నిర్థారించారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆదేశాలమేరకే సామాజిక కార్యకర్త తీస్తాసెదల్... Read more
ఉచితాల సంస్కృతి సరికాదు-అలాంటి తాయిలాలు ఇచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలి – మోదీ
ఓట్లకోసం, అధికారం కోసం ప్రజలకు ఉచితాలిచ్చే పద్ధతి సరికాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అది దేశాభివృద్ధికి చాలా ప్రమాదమనీ ఆయన అన్నారు. ఉత్తర ప్రదేశ్లోని జలౌన్ జిల్లా, ఓరాయ్ సమీపంలోని కైతేర... Read more
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులైన మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స తో పాటు… మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశ... Read more
ఎంపీ అర్వింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి – చెప్పులదండ వేసేందుకు యత్నం – దాడిని ఖండించిన బీజేపీ
గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి జరిగింది. దాడిలో ఆయన కారు అద్దాలు ద్వంసమయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి వెళ్త... Read more
ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ..ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్థానీ జర్నలిస్టును తాను భారత్కు ఆహ్వానించానన్న ఆరోపణల్ని ఖండించారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. అన్సారీ ఆహ్వ... Read more
గత నెల జరిగిన నుపూర్ శర్మ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అంత వైరల్ కావడానికి ఆల్ట్ న్యూస్ వెబ్ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు జుబైర్ అన్నవాడు కారణం అని సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది. కారణం? ఆమె చెప్ప... Read more
అమెరికాలో రట్జర్స్ రీసెర్చ్ గ్రూప్ సోషల్ మీడియా మరియు ఇతర మెసేజింగ్ ప్లాట్ఫారమ్లలో హిందూఫోబియా పెరుగుదల నిజమే అని గుర్తించారు. రట్జర్స్ యూనివర్శిటీ-న్యూ బ్రున్స్విక్ (NC ల్యాబ్)లోని నెట్... Read more
ప్రధాని హత్యకు కుట్రపన్నిన ఇద్దరిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని వాళ్లు కుట్ర పన్నుతూ ఆ కార్యకలాపాల్లో ఉన్నట్టు పోలీసులు గుర్... Read more
అన్పార్లమెంటరీ పదాలంటూ కొన్నింటిపై నిషేధం విధిస్తూ విడుదల చేసిన జాబితాపై విమర్శలు రావడంతో లోక్ సభ సెక్రటేరియట్ వెనక్కి తగ్గింది. ఉభయ సభల్లో తాము ఏ పదాన్నీ నిషేధించ లేదని లోక్సభ స్పీకర్ ఓం... Read more
మూడు నెలలపాటు జూకు వెళ్లి సింహాన్ని పరిశీలించారట – జాతీయ చిహ్నానికి రూపకల్పన చేసిన దీనానాథ్ బార్గవ
నూతన పార్లమెంట్ భవనంపై ప్రధాని మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై వివాదం రేగుతున్న వేళ….అప్పట్లో రాజ్యాంగ ప్రతిపై దానికి రూపకల్పన చేసిన శిల్పుల బృందంలో ఒకరైన దీనానాథ్ భార్గవ కుటుంబం స్పం... Read more
హిందువులను అన్నివిధాలా లొంగదీసుకోవడమే లక్ష్యం – బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో విస్తుగొలిపే నిజాలు
పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. బిహార్ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో అనేక విషయాలు బయటపడ్డాయి. అందులో భాగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దర్ని... Read more
బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నాడు భారతీయ సంతతికి చెందిన రిషీ సునాక్. తొలిరౌండ్ లో రిషికి 88 ఓట్లు వచ్చాయి. పెన్నీ మోర్డాంట్(67 ఓట్లు), ట్రస్ లిజ్(50 ఓట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు... Read more
తాత్కాలిక ప్రయోజనాల కోసం కక్కుర్తి పడితే ఇబ్బందిపడేది ప్రజలే – మోదీ మీద ద్వేషంతో ఉదారవాదులు ట్రంప్ ఓటమిని కోరుకున్నారు
ఏవో వీసాలు సులువుగా వచ్చేస్తాయి అనే ఆశతో … కొందరు ఇండియన్ అమెరికన్స్, అన్ని చవగ్గా వచ్చేస్తాయి అనే కక్కుర్తితో కొందరు నేటివ్ అమెరికన్స్ … ఉన్నంతలో బాగా పాలిస్తున్న, తన 4 సం. ల.పా... Read more
అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో ఐదోస్థానంలో కేసీఆర్ – ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక
అత్యధిక క్రిమినల్ కేసులున్న మొదటి ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి వాట... Read more
ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరులో భాగంగా 75 రోజులపాటు దేశప్రజలందరికి ఉచితంగా బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. 18ఏల్లు నిండిన వాళ్లంతా జూలై 15న... Read more
హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజ్మేర్ దర్గాలోని మరో మత ప్రబోధకుడు..
హిందూ దేవతలపై అజ్మేర్ దర్గాలో మరో మత ప్రబోధకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులకు 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్లు ఎలా ఉంటారు? అదెలా సాధ్యం? సగం మనిషి, సగం జంతువులా ఉండే గణేశ్, హనుమాన్... Read more