ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మ... Read more
మధుర, బృందావన్ లను క్రూయిజ్ సర్వీస్ తో అనుసంధానం చేస్తాం : కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్
దేశంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. యమునా నదిపై జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా త్వరలో మధుర-బృందావన్ లను క్రూయిజ్ సర్వీస... Read more
బీహార్ లో మరోసారి మహా ఘట్బంధన్ ప్రభుత్వం కొలువుతీరింది. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఈరోజు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ స... Read more
5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి ఆపదలో ఆదుకున్నందుకు ప్రతిగా శ్రీలంక భారత్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. మొదటి బహుమతి చైనా కి చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 ని శ్రీలంకలోని చైనా అధీనం... Read more
ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో మహిళపై దాడికి పాల్పడి పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగి నిన్న మీరట్ లో పట్టుబడ్డాడు. పరారీలో ఉన్నప్పుడు అతను తన వెంట ఉన్నవారిని తప్పించుకోవడానికి 15 సార్లు వాహనాలను... Read more
విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బాంబే హైకోర్టు 2021 ఫిబ్రవర... Read more
ఆగస్టు 15న త్రివర్ణ పతాకం కాదు, సిక్కు జెండాను ఎగురవేద్దాం : శిరోమణి అకాలీదళ్ ఎంపీ సిమ్రంజిత్ సింగ్ మాన్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) అధినేత సిమ్రంజిత్ సింగ్ మాన్ పిలుపునిచ్చారు. పంజాబ్ లోని సంగ్రూర్ కు చెందిన SA... Read more
కేరళలో వినూత్న నిరసన – ఎమ్మెల్యే ముందే రోడ్డుపై నీటి గుంతలో యోగ, స్నానం చేసిన స్థానికుడు – వీడియో వైరల్
కేరళలోని మలప్పురం ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న గుంతలకు అధికారులు మరమ్మత్తులు చేయకపోవడంతో వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే ముందే నీరు నిలిచిన గుంతలో యోగా, స్నానం చేసి అధికారుల దృ... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రధానికి ప్రస్తుతం స్థిరాస్తి లేకుండా పోయింది. గాంధీనగర్లో 1.1 కోట్ల వ... Read more
నుపుర్ శర్మ కేసులో జర్నలిస్ట్ నవికా కుమార్ కు రక్షణ కల్పించిన సుప్రీం కోర్టు – అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు
నూపుర్ శర్మ వివాదంలో టైమ్స్ నౌ యాంకర్ నవికా కుమార్ పై దాఖలైన ఎఫ్ఐఆర్ లో ఆమెపై బలవంతపు చర్య తీసుకోవద్దని రాష్ట్రాల పోలీసులను నిన్న సుప్రీం కోర్టు ఆదేశించింది. టైమ్స్ నౌలో మే 26న ప్రసారమైన ట... Read more
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 18 మందితో మహారాష్ట్ర కేబినెట్ కొలువుదీరిం... Read more
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వెంకయ్య నాయుడు కు ప్రధాని మోదీ నిన్న వీడ్కోలు పలికారు. పార్లమెంట్ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిన్న సాయంత్రం వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకయ్య నా... Read more
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ ఈరోజు రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్ కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్ తో సమావేశమయ్యారు. అనంతరం గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పి... Read more
పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు – గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదు
మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు ఈరోజు మీరట్ లో అరెస్టు చేశారు. ఇటీవలే ఓ మహిళతో శ్రీకాంత్ త్యాగి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిం... Read more
సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తా – యూపీ పోలీసులకు వాట్సాప్ హెల్ప్లైన్లో హత్య బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్ కు ఆగస్టు 2న యూపీ సీఎంను బాంబు పెట్టి చంపేస్తామని బ... Read more
బీహార్ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీహార్ లో బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం నితీష్ కుమార్ నేడు రాష్ట... Read more
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు సోదాలు నిర్వహించారని ట్రంప్ నిన్న ఆరోపించారు. ఫ్లోరిడా... Read more
మహిళలకు యూపీ ప్రభుత్వం రక్షా బంధన్ కానుక – ఆగస్ట్ 10-12 వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రక్షా బంధన్ కానుకగా 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (UPSRTC) ద్వ... Read more
కొత్త చట్టాల వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్న సీఎం అశోక్ గెహ్లాట్ – బీజేపీతోనే న్యాయం జరిగిందన్న నిర్భయ బాధితురాలి తల్లి
అత్యాచార కేసులు పెరగడానికి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిందించారు. అత్యాచార నిందితులను ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రేప్లు,... Read more
పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని స్పెషల్ కోర్టు. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారుల... Read more
ఇది మహాత్ముడి గడ్డ, ఆయన్ని కించపరిచే ఘటనలను అడ్డుకుందాం : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 15 రోజులపాటు సాగే ఈ ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఉత్సవాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో జరుగుతున్నాయి. ఈరోజు ఉ... Read more
రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు ఈరోజు ఎగువసభలో ప్రధాని నరేంద్రమోదీ వీడ్కోలు పలికారు. మోదీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా వెంకయ్యకు వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు... Read more
బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోన... Read more
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజగోపాల్రెడ్డి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాన... Read more