ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రధానికి ప్రస్తుతం స్థిరాస్తి లేకుండా పోయింది. గాంధీనగర్లో 1.1 కోట్ల వ... Read more
నుపుర్ శర్మ కేసులో జర్నలిస్ట్ నవికా కుమార్ కు రక్షణ కల్పించిన సుప్రీం కోర్టు – అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు
నూపుర్ శర్మ వివాదంలో టైమ్స్ నౌ యాంకర్ నవికా కుమార్ పై దాఖలైన ఎఫ్ఐఆర్ లో ఆమెపై బలవంతపు చర్య తీసుకోవద్దని రాష్ట్రాల పోలీసులను నిన్న సుప్రీం కోర్టు ఆదేశించింది. టైమ్స్ నౌలో మే 26న ప్రసారమైన ట... Read more
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 18 మందితో మహారాష్ట్ర కేబినెట్ కొలువుదీరిం... Read more
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వెంకయ్య నాయుడు కు ప్రధాని మోదీ నిన్న వీడ్కోలు పలికారు. పార్లమెంట్ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిన్న సాయంత్రం వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకయ్య నా... Read more
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ ఈరోజు రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్ కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్ ఫాగు చౌహాన్ తో సమావేశమయ్యారు. అనంతరం గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పి... Read more
పరారీలో ఉన్న శ్రీకాంత్ త్యాగిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు – గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదు
మహిళను దూషించిన కేసులో పరారీలో ఉన్న స్వయం ప్రకటిత బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని పోలీసులు ఈరోజు మీరట్ లో అరెస్టు చేశారు. ఇటీవలే ఓ మహిళతో శ్రీకాంత్ త్యాగి అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిం... Read more
సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తా – యూపీ పోలీసులకు వాట్సాప్ హెల్ప్లైన్లో హత్య బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. లక్నో పోలీస్ కంట్రోల్ రూమ్ లోని హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్ కు ఆగస్టు 2న యూపీ సీఎంను బాంబు పెట్టి చంపేస్తామని బ... Read more
బీహార్ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీహార్ లో బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం నితీష్ కుమార్ నేడు రాష్ట... Read more
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు సోదాలు నిర్వహించారని ట్రంప్ నిన్న ఆరోపించారు. ఫ్లోరిడా... Read more
మహిళలకు యూపీ ప్రభుత్వం రక్షా బంధన్ కానుక – ఆగస్ట్ 10-12 వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతి
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రక్షా బంధన్ కానుకగా 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (UPSRTC) ద్వ... Read more
కొత్త చట్టాల వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్న సీఎం అశోక్ గెహ్లాట్ – బీజేపీతోనే న్యాయం జరిగిందన్న నిర్భయ బాధితురాలి తల్లి
అత్యాచార కేసులు పెరగడానికి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిందించారు. అత్యాచార నిందితులను ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రేప్లు,... Read more
పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని స్పెషల్ కోర్టు. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారుల... Read more
ఇది మహాత్ముడి గడ్డ, ఆయన్ని కించపరిచే ఘటనలను అడ్డుకుందాం : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 15 రోజులపాటు సాగే ఈ ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఉత్సవాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో జరుగుతున్నాయి. ఈరోజు ఉ... Read more
రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు ఈరోజు ఎగువసభలో ప్రధాని నరేంద్రమోదీ వీడ్కోలు పలికారు. మోదీతో పాటు ఇతర అగ్రనేతలు కూడా వెంకయ్యకు వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు... Read more
బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోన... Read more
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజగోపాల్రెడ్డి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాన... Read more
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ నిన్న బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఇ... Read more
భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు తమ ప్రయాణాన్నిఒకే సమయం లో ఒకే పరిస్థితి లో ప్రారంభించాయి . అనాటి దేశ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు అంతర్జాతీయ పరిణామాలు... Read more
ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశామని తెలిపారు. మిషన్ భగీరథ... Read more
సోనియాగాంధీ ని రాహుల్ ని నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో మనీ లాండరింగ్ జరిగింది అని ED గంటలు తరబడి విచారణ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మోడీ ప్రతిపక్షాలు మీద ఈడీని ప్రయోగిస్తున్నాడు అని ఆర... Read more
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మావోయిస్టుల పాత్ర ఉందని బిహార్ పోలీసులు నిన్న తెలిపారు. ఓ అగ్రనేతను అరెస్టు చేయడంతో మావోయిస్టుల లింకులు వెలుగులో... Read more
రోహింగ్యాలను బహిష్కరించాలంటూ అధికారులిచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన కలకత్తా హైకోర్టు
నలుగురు రోహింగ్యాలను తక్షణమే మయన్మార్ కు బహిష్కరించాలని పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలను కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిన్న సస్పెండ్ చేసింది. రోహింగ... Read more
భారత ప్రధాన న్యాయమూర్తిని ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఓయూ డాక్టరేట్ ను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చాన్సలర్ హోదాలో జస్టిస్ ఎన్ వీ రమణకు అందజేశారు. సీజేఐ రమణ ఈ... Read more
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనతో చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా తైవాన్ రక్షణ శాఖ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన డిప్యూటీ హెడ్ ఒయూ య... Read more