సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన అనంతరం నేషనల్ హెరాల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. హెరాల్డ్ హౌస్ లోని 4వ అంతస్తులో ఈడీ దాడులు కొనసాగుతున... Read more
కర్ణాటకలో ప్రవీణ్ నెట్టారు హత్యను వ్యతిరేకిస్తూ బెంగళూరులో హిందూ సంఘాలు నిరసనలు ప్రదర్శించారు. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ లు అయిన SFI, SDPI, CFI దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దక్షిణ కన్నడ జి... Read more
అల్ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లో డ్రోన్ దాడులు జరిపి జవహరీని అంతమొందిందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్... Read more
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వతం... Read more
భారత్ స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాదీ జా అమృత్ మహోత్సవ్ లో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఇదివరకే ప్... Read more
ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేయడానికి ఇది స్ఫూర్తినిస్... Read more
అమెరికా కాన్సులేట్ , ఓయూ జర్నలిజం విభాగం నిర్వహణలో వర్క్ షాప్ – ఫ్యాక్ట్ చెక్ పై జర్నలిస్టులకు శిక్షణ
అమెరికా, భారతదేశాల ప్రజాస్వామ్యానికి తప్పుడు సమాచారాన్ని నిరోధించటం కీలకమైన అంశం అని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలోని అమెరిక... Read more
బంగ్లాదేశ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి 4.5 బిల్లియన్ డాలర్ల అప్పు కోసం అభ్యర్ధన పంపింది. బంగ్లాదేశ్ కి చెందిన డెయిలీ స్టార్ న్యూస్ కధనం ప్రకారం శ్రీలంక, పాకిస్థాన్ ల సరసన బంగ్లాదేశ్ క... Read more
రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతోంది. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. ఈనెల 7వ తేదీన నేతన్న బీమా ప... Read more
నలుగురు కాంగ్రెస్ లోక్సభ సభ్యుల సస్పెన్షన్ను స్పీకర్ ఓం బిర్లా ఈరోజు రద్దు చేశారు. అయితే మళ్లీ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓం బిర్లా హెచ్చరించారు. జులై 25న ప్లకా... Read more
మాజీ సీఎం, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అనారో... Read more
పాత్రాచల్ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని.. ఈరోజు మధ్యాహ్నం పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు త... Read more
బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వెయిట్లిఫ్టర్ల విజయ పరంపర కొనసాగుతోంది. 73 కేజీల పురుషుల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షూలి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు. దీంతో... Read more
మనీ లాండరింగ్ చట్టంపై విపక్షాల పెడబొబ్బలకు కారణమేంటి? సుప్రీం తీర్పుతో నోర్లు మూతపడ్డాయెందుకు?
2014 లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈడీ దాడులు ఎక్కువ అయ్యాయి. రాజకీయ అవసరాల కోసం ఈడీని వాడుకుంటున్నారు అనే ఆరోపణల నేపధ్యంలో మొన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వివరాలు తెలిపింది. మనీలాండరింగ్ చట్టం... Read more
శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల 25 ఏళ్ళ కుమార్తె తానియా కక్డే... Read more
డిల్లీ సర్కారు కొత్త పాలసీ తీసుకురావడంతో తీవ్ర మద్యం కొరత ఏర్పడింది. జులై 31వ తేదీతో ఎక్సైజ్ లైసెన్సుల గడవు తీరడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర... Read more
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు సమాచారం – ఆరు రాష్ట్రాల్లో పలుచోట్ల ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, కర్నాటక, బిహార్, మధ్యప్రదేశ్ లో సోదాలు సాగాయి. ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు సమాచా... Read more
గత యెనిమిది ఏళ్ల మోదీ పాలనలో అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనం అయ్యింది అంటున్నారు. ఈ కింది చార్ట్ చూస్తే ఆగస్ట్, 2013 నుండి జూలై, 2022 వరకు డాలరుతో రూపాయి మారకం విలువ 15% క్షీణ... Read more
పంజాబ్ లో ఓ యూనివర్శిటీ అధికారిని అవమానించిన ఆరోగ్య మంత్రి – వైస్ ఛాన్సలర్ పదవికి డాక్టర్ రాజ్ బహదూర్ రాజీనామా
పంజాబ్ లో ఫరీద్ కోట్ లోని బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్-ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ ను పంజాబ్ ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా కెమెరా ముందే అవమానించారు. ఇది జరి... Read more
అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో పాల్గొన్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు అల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ తొలి సమావేశ ప్రారంభ సెషన్లో ప్రసంగించారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని సహా... Read more
తెలంగాణాలో రామగుండం NTPC వద్ద 100 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు.... Read more
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం... Read more
దేశంలో భారీ విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో ముందువరుసలో ఉంది టీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాల్లో దాదాపు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. ఈసీకి ఆయా పార్టీలు ఇచ్చిన... Read more
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న కొడుకు నిహార్ ఠాక్రే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి తన మద్దతును అందించారు. నిజమైన శివసేనగా తమ వర్గాన్ని గుర... Read more