14 వందల కోట్ల రూపాయల విలువైన డ్రగ్ పట్టివేత – ముంబైలో తయారీ కంపెనీలోనే గుర్తించిన ANC అధికారులు
భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఏకంగా 14 వందల కోట్ల విలువచేసే 7 వందల కిలోల నిషేధిత మెఫోడ్రొన్ ను యాంటీనార్కోటిక్ సెల్ అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని... Read more
పంద్రాగస్టు వేడుకలు లక్ష్యంగా ఉగ్రకుట్ర – అప్రమత్తంగా ఉండాలని ఐబీ రిపోర్టు – కేంద్రం అప్రమత్తం
పంద్రాగస్టు వేడుకల వేళ లష్కరే తోయబా, జైషే మహ్మద్ సహా పలు ఉగ్రసంస్థలు దేశంలో దాడులకు దిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ముఖ్యంగా స్వాత్రంత్ర్య దినోత్స... Read more
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు.ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇక స... Read more
ఠాక్రేకు సుప్రీం కోర్టులో ఊరట – పార్టీ గుర్తుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని సీఈసీ ధర్మాసనం ఆదేశం
శివసేన కోసం పోరాటం చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో కాస్త ఊరట లభించింది. తన వర్గాన్నే అసలైన పార్టీగా గుర్తించాలంటూ షిండే చేసిన విజ్ఞప్తిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్... Read more
అసోంలో జిహాదీ కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఓ మదర్సాను ధ్వంసం చేశారు అసోం పోలీసులు. మరిగావ్ లోని జామియుల్ హుందా మదర్సాపై స్థానికులనుంచీ అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చినట్టు సీఎం హిమంత బిశ్వాశర్మ... Read more
NCB అంటే నార్కోటిక్ కంట్రోల్ బోర్డ్.. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయల విలువైన 80000 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. 8 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ పోగొట్టుకున్న వారు మోదీని ద్వేషించకుండ... Read more
వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 2 లక్షల యాభైవేల కోట్ల రూపాయాలు బకాయి పడ్డాయి ఆయా రాష్ట్రాల జెన్కో ,డిస్కం లకి. శనివారం ప్రధాని మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలు తమ పవర్ జె... Read more
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పేలోసీ ఆగస్ట్ 2న రాత్రి 10.45 నిముషాలకి తైవాన్ రాజధాని తైపే విమానాశ్రయం లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. 24 గంటలు కూడా గడవక ముందే నిన్న సాయంత... Read more
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణలో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలో ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న సీల్ వేసిం... Read more
CIA చాలా కాలంగా వెతుకుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురుంచి ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరు ఇచ్చారు ? వెల్ ! హాక్కాని నెట్ వర్క్ సిఐఏ కి సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ లోని అట్టోబబాద్ లోని మి... Read more
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోని తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించారు.... Read more
సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. తన వారసుడిగా జస్టిస్ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఉదయం ఆయనకు సిఫార్సు కాపీని అం... Read more
జాయింట్ పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఉపసంహరించుకుంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫారసుల మేరకు కొత్త బిల్లును తీసుకురావడాని... Read more
ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి మెరుగుపడింది. 2014తో పోల్చితే గత ఏడాది తిరుగుబాటు ఘటనలు 74 శాతం తగ్గడంతో ఆయా రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. 2021లో పౌర మరణాలలో 89 శ... Read more
ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణి శ్వేతా సింగ్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) లో డైరెక్టర్గా నియమితులయ్యారు. శ్వేతా సింగ్ 2008-బ్యాచ్ IFS అధికారి. క్యాబినెట్ నియామకాల కమిటీ(ACC), శ్వేతా సింగ్... Read more
రామసేతును ‘జాతీయ వారసత్వ స్మారక చిహ్నం’గా ప్రకటించమని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఈరోజు తెలిప... Read more
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సీనియర్ టీఆర్ఎస్ నేత, రైస్ మిల్లర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి ఈరోజు బీజేపీ లో చేరారు. మొదటి నుంచి పార్టీలో ప్రాధాన... Read more
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు.. టీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ప్రదీప్రావు బీజేపీ తీర్థం పుచ్చు... Read more
ములుగు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి అనే గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి హనుమకొండకు తిరిగి వె... Read more
కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో పార్టీ మారుతున్నారు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి.. సొంత వ్యాపార... Read more
బయటి వ్యక్తి కింద పనిచేయడం అనవసరం.. రాజీనామా చేస్తున్న : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కొంత కాలంగా రాజీనామా చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తలకు తెరదించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.... Read more
పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు నటి అర్పితా ముఖర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నివాసంలో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని,... Read more
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మూడవ విడత ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమైంది. ప్రారంభ సభకు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్... Read more
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా నిన్న లోక్సభలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై చర్చ జరుగుతు... Read more
దేశంలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరుగుతోన్న కేసుల నేపథ్యంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనడానికి పరిశోధనలు జరుగుతున్నాయని.. దాని అవసరం ఉందో లేదో తెలుసుకోవడాని... Read more