ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా ముందుగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సా... Read more
బీజేపీ నేతల జోకర్ ట్వీట్పై స్పందించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమే ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతల... Read more
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై.. టీడీపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చెల్లెలు షర్మిల సైతం ఆయనపేరు మార్చవద్దన్నారన... Read more
పాపులర్ ఫ్రంట్ ఆ ఫ్ ఇండియా (PFI)కి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతా... Read more
కాంగ్రె్సలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీచేయడం దాదాపు ఖాయమైపోయింది. ఆయనపై కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి... Read more
రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్కాం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది సీబీఐ. అయితే సీబీఐకి సమాధానం ఇ... Read more
74 ఏళ్లతరువాత భారత్ కి అరుదైన చీతాలు – కూనా నేషనల్ పార్క్ లోకి వాటిని వదిలిన ప్రధాని
అరుదైన చిరుత జాతి భారత్ లో అడుగుపెట్టింది. 70ఏళ్ల తరువాత ఆ చిరుతలు ఇక్కడకు చేరాయి.మధ్య ప్రదేశ్ లోని కూనా నేషనల్ పార్క్ లో చీతా ప్రాజెక్టును ప్రారంభిస్తూ వాటిని అందులోకి విడిచారు మోదీ. నమీబియ... Read more
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను నేటినుంచి వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దేశ, విదేశాలకు చెందిన పలువురు ఇచ్చిన జ్ఞాపికలు సైతం ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ప్రధాని... Read more
బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా – నితీష్ ప్రకటన
సంచలన ప్రకటన చేశారు బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి అధికారంలోకి వస్తే వెనకబడిన అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.బీజేపీతో ఇటీవలే బంధాన్ని... Read more
నాడు బాబ్రీ కట్టడం తాళాలు తెరిచి తప్పుచేశాం – వివాదాస్పదమవుతున్న కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ వ్యాఖ్యలు
ఆప్ మాజీ నాయకుడు ఆశుతోష్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పార్టీ చేసిన చారిత్రక తప్పుల గురించి ప్రస్తావిస్తూ…తాము తప్... Read more
వక్ఫ్ బోర్డ్ అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్ – ఏసీబీ సోదాల్లో పెద్దఎత్తున నగదు, లైసెన్స్ లేని పిస్టల్ స్వాధీనం
వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనింటితో పాటు పలు ప్రాంతాల్లో మెరుపుదాడులు చేసింది. సోదాల్లో 12 లక్షలను స్వాధీనం చేసుకున్న అధికారు... Read more
తెలంగాణ విమోచనకు 75 ఏళ్లు. నిరంకుశ నిజాం మెడలు వంచి స్వతంత్ర భారతంలో తెలంగాణ విలీనం అయింది. బందూకులు పట్టిన వెట్టి బతుకులు నిజాంపై పోరుకు తొడగొట్టాయి. వేలాదిమంది బలిదానాల ఫలితంగా తెలంగాణ స్వ... Read more
ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా డిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ భోజన ప్రియులకు సూపర్ ఆఫర్ ఇచ్చింది. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన థాలీ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. దానికి... Read more
తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో సెప్టెంబర్ 13 ప్రత్యేకమైన రోజని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు… బీజేపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో సర్దార్ వల్ల... Read more
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్న గ్రామం తిరుచెంతురై. హిందూ మెజారిటీ జనాభాగా ఉన్న ఈ గ్రామం పేరు సడన్ గా మీడియాలోకి వచ్చింది. కారణం? ఈ గ్రామానికి సమీప గ్రామమైన ముల... Read more
చైనా భస్మాసుర హస్తం బంగ్లాదేశ్ మీద కూడా పెట్టింది ! బంగ్లాదేశ్ లో చైనా కంపనీలు పన్ను ఎగవేసినట్లు తాజాగా చేసిన ఆకస్మిక దాడులలో బయటపడ్డది! ఇప్పటికే మన దేశంలో చైనా మొబైల్ సంస్థలు అయిన వివో,అప్ప... Read more
ఎవ్వరు ఏమనుకున్నా సిగ్గేమిటి నాకు ? భారత దేశ ఆర్ధికాభివృద్ధి మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు వ్రాసే న్యూయార్క్ టైమ్స్ ఆ మాటకొస్తే డబ్బులు తీసుకొని ఎవరు ఎలా చెపితే అలా వ్రాస్తుంది న్యూయార్క్ టైమ... Read more
సిద్ధిఖ్ కప్పన్ విడుదలను సెలబ్రేట్ చేసుకున్న పీఎఫ్ఐ-కేసులో సాక్షులను బెదిరించారని ఆరోపణలు
కేరళ జర్నలిస్ట్ సిద్దిఖ్ కప్పన్ విడుదలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI. 2020 అరెస్టైన సిద్ధిఖ్ కు గతవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తర... Read more
2015నాటి అల్లర్ల కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను దోషులుగా తేల్చింది కోర్టు. అఖిలేష్ త్రిపాఠీ, సంజీవ్ ఝాలతో పాటు మరో 15 మంది ఢిల్లీలోని పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బందిపై దాడి చేసినట్టు రూస్ అవె... Read more
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈటలను సస్పెండ్ చేయాలంటూ సభావ్యవహారాల మంత్... Read more
నితీశ్ కు మరో షాక్ – డయ్యూడామన్ లో పార్టీ ఖాళీ – కాషాయకండువా కప్పుకున్న పంచాయతీ సభ్యులు
బిహార్ సీఎం నితీష్ కుమార్ కు మరో షాక్ ఇచ్చింది బీజేపీ. నితీష్ తో తెగతెంపులు చేసుకున్న తరువాత ప్రత్యర్థులుగా మారిన ఇద్దరూ వార్ మొదలుపెట్టేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేలను లాగేసుకున్న ఆ... Read more
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జాయిన్ కానున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రాగాంధీ. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు కేరళలో జరిగే యాత్రలో ఆమె రాహుల్ తో కలిసి పాల్గొంటారు. సెప్టెంబర్ 7... Read more
జ్ఞానవాపి కాంప్లెక్స్ లో పూజలకు అనుమతికోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరఫు దాఖలైన పిటిషన్ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్ను సవాలు చేస్తూ ముస్లిం వర్గ... Read more
క్వీన్ ఎలిజబెత్-2 గౌరవార్థం ఈ నెల 11న జాతీయ సంతాప దినంగాపాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న క్వీన్ స్కాట్లాండ్లోని బల్మోరా కేజిల్లో చనిపోయిన సంగతితెలి... Read more
నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆమెను అరెస్ట్ చేసి స్వతంత్రదర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను స్వీకరించేందుకు సీజేఐ జస్టిస్ యు. యు లలిత్ నేత... Read more