ఆఫ్గనిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. రాక్షస మష్కరులు ఏకంగా వందమంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారు. రాజధాని కాబూల్లోని ఓ విద్యాసంస్థలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. చనిపోయిన వి... Read more
సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో గాంధీనగర్-ముంబై మధ్య కొత్తగా ప్రారంభమైన సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. తరువాత కొంతదూరం రైల్లో ప్రయాణించారు. గాంధీనగర్... Read more
JNU విద్యార్థి నేత షార్జిల్ ఇమామ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగాలతోనే 2019లో ఢిల్లీలో హింస చెలరేగిందనే ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతనిపై రాజద్రో... Read more
నిషేధిత పీఎఫ్ఐకి మరో షాక్. సంస్థ సెప్టెంబర్ 23న ఇచ్చిన పిలుపుతో కేరళ రోడ్డు రవాణాకు వాటిల్లిన నష్టం మొత్తాన్ని చెల్లించాలంటూ ఆరాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆరోజు సంస్థ ఇచ్చిన పిలు... Read more
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతానూ కేంద్రం నిలిపేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాను నిలిపేసింది ట్విట్టర్. ఉగ్రవాదసంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై పీఎఫ్ఐ,... Read more
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా [PFI] ని అయిదేళ్ళ పాటు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రశ్నలకి సమాధానాలని వెతకాల్సి ఉంటుంది.ఆ ప్రశ్నలు ఏమిటో ఒ... Read more
కాంగ్రెస్ అధ్యక్షరేసులో ముందునుంచీ పేరు వినిపిస్తున్న అశోక్ గెహ్లాట్ కు అధిష్టానం చెక్ పెట్టింది. సాయంత్రం ఢిల్లీ వచ్చిన తననుకలిసిన గెహ్లాట్ ను గట్టిగానే మందలించినట్టు సమాచారం. అధ్యక్ష ఎన్ని... Read more
కేంద్ర ప్రభుత్వం తీపి కబరు – కేంద్ర ఉద్యోగులు, పేదలకు లబ్ది చేకూర్చే కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు సహా పేదలకు తీపికబురు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏను పెంచడంతో పాటడు… మరో మూడునెలల పాటడు పేదలకు ఉచిత రేషన్ అందించే… ప్రధాన మంత్రి గ... Read more
రాజస్థాన్ సంక్షోభంలో ఆరాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెల్చింది. ఆయనకు పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లాట్ తెరపైకి రావడం…... Read more
షాహిన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు పీఎఫ్ఐ కుట్ర – ఆల్ట్రా లెఫ్ట్ వింగ్, ఇస్లామిస్టులు కలిసి పన్నిన పన్నాగాలు ఎన్నో
తాజాగా నిషేధానికి గురైన పీఎఫ్ఐ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షాహీన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు ఆ సంస్థ కుట్రపన్నినట్టు తేలింది. దేశం మీద యుద్ధాన్ని ప్రకట... Read more
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్న పీఎఫ్ఐ – దేశంలో కల్లోలం రేపడమే సంస్థ ప్రధాన ఎజెండా
భారత్ లోని ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. PFI తో పాటు దాని అనుబంధ సంస్థల్ని UAPA కింద ఐదేళ్లపాటు నిషేధి... Read more
బాంబుల తయారీ కోర్సు, హైటెక్ పరికరాలు, కీలక పత్రాలు స్వాధీనం-ఎక్కడికక్కడ హింసకు పీఎఫ్ఐ కుట్ర-నిఘా ఏజెన్సీ దాడుల్లో విస్తుగొలిపే ఆధారాలు
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిషేధం తరువాత తమిళనాడులోని పలు చోట్ల జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. రామనాథపురం జిల్లాలోని వాలినొక్కంలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఫిషర్మ... Read more
ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించి పాకిస్థాన్తో అమెరికా చేసుకున్న ఒప్పందంపై మండిపడ్డారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతుగా ఎఫ్-16 విమానాల... Read more
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మీమ్స్ వీడియోలు పోస్ట్ చేసిన యూట్యూబ్ చానళ్లపై కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంపై అసభ్యకరమైన వీడియోలు చేస్తున్నారంటూ సాగర్ దాస్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాద... Read more
సహనం కోల్పోయి పుతిన్ తానంత తానుగా వ్యూహాత్మక అణు ఆయుధాలని[Strategic Nuclear Weapons] ఉపయోగించేలా చేసి దరిమిలా రష్యా మీద పూర్తి స్థాయి ఆంక్షలు విధించేలా చేసి చివరికి ప్రజలే తిరుగుబాటు చేసి అధ... Read more
గెహ్లాట్ తీరుపై హైకమాండ్ ఆగ్రహం – అధ్యక్ష రేసులో లేనట్టే… సీఎంగా కొనసాగింపుపైనా అనుమానాలు !
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ రాజస్థాన్లో రాజుకున్న నిప్పు ఇప్పట్లో చల్లారేలా లేదు. అధ్యక్ష రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్ తీరుతో పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. పార్టీ చీఫ్ పదవి సంగతి తరువాత ఉన్... Read more
బాలీవుడ్ నడి ఆశాఫరేఖ్ ను చలనచిత్రరంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే వరించింది. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవకుగానూ కేంద్రప్రభుత్వం ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది.ఉదిత్ నారాయణ్, హే... Read more
అసోం సీఎం హిమంతశర్వ జగ్గీవాసుదేవ్ తో కలిసి రాత్రిపూట కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించడం వివాదాస్పదం అవుతోంది. సాక్షాత్తూ సీఎం చట్టాన్ని అతిక్రమించారంటూ ఆయనపై ఫిర్యాదులు సైతం అందాయి.... Read more
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం-బెట్టు వీడని గెహ్లాట్-కమల్ నాథ్ ను రంగంలోకి దింపిన అధిష్టానం
రాజస్థాన్ సంక్షోభం మరింత ముదురుతోంది. గెహ్లాట్ బెట్టు వీడడం లేదు. ఆయన తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, అ... Read more
కాంగ్రెస్ ను వీడిన సీనియర్ రాజకీయ నాయకుడు, జమ్ముకశ్మీర్ నేత గులాంనబీ ఆజాద్ సొంతపార్టీ పెట్టారు. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరును మీడియాముఖంగా ప్రకటించిన ఆయన… మూడురంగులతో కూడిన పార్టీ జె... Read more
పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నినట్టు తాజా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసిన సంగతి తెల... Read more
టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు ఎంపీ అర్వింద్. కమీషన్లకే పనిచేయడం కేసీఆర్కు అలవాటైపోయిందన ఎనిమిదేళ్లుగా ఆయన పని ఇదేనని మండిపడ్డారు. రేపోమాపో జైల్లో చిప్పకూడు తినబోయే వ్యక్తి కొడ... Read more
సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్న మనస్థాపంతో మరో వీఆర్ఏ గుండెపోటు తో చనిపోయాడు. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ కు చెందిన 40ఏళ్ల రాజు స... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీచేసింది. షబ్బీర్ అలీ, సుదర్శన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డిసహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింద... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చేతులు మారిన కోట్ల రూపాయలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరిస్తోంది. సీబీఐ మోపిన అభియోగాల ఆధారంగా ముందుగా నలుగురి ఖాతాలు, సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సా... Read more