తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు మెహబూబా ముఫ్తీ ని ఇప్పుడు తాను ఉంటున్న గుప్ కార్ రోడ్ [Gupkar Road ]లో ఉన్న ఫెయిర్ వ్యూ [Fairview ] ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇ... Read more
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిమాండ్ కు నిందితులు – బీజేపీ పిటిషన్ పై హైకోర్ట్ స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ స్పందించింది. పోలీసుల దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. అలాగే 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.... Read more
నా సొంతింటికి భద్రత పెంచేవరకూ ఉన్న బంగ్లాను ఖాళీచేయను – ఢిల్లీహైకోర్టుకు స్పష్టం చేసిన సుబ్రమణియన్ స్వామి
తనకు కేంద్రప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత మాజీఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసాన్ని ఖాళీచేయాలంటూ న్యాయ... Read more
విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆజంఖాన్ ను దోషిగా తేల్చిన రాంపూర్ కోర్టు – యోగీపై ఆజం అనుచిత వ్యాఖ్యలు
సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో రాంపూర్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే... Read more
కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం – విచారణ వేగవంతం చేసిన తెలంగాణ పోలీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెద్దమొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని బీజేపీవాళ్లు తమను ప్రలోభపెడ్తున్నా... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారధిగా ఖర్గే పదవీస్వీకారం, దీపావళి సందర్భంగా యాత్రకు మూడురోజులు విరామం ఇచ్చారు రాహుల్. తిరిగి బుధవారం యాత్ర ప్ర... Read more
కరెన్సీ నోట్లపై లక్ష్మీగణపతుల రూపాలు ఉంచాలి – ప్రధానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి – ఓట్ల కోసమే కొత్తనాటకాలన్న బీజేపీ
కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ గణపతుల చిత్రాలు ఉంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. కొత్త నోట్లపై ఓ వైపు మహాత్మాగాంధీ, మరోవైపు దేవుళ్ల చిత్రాలు ముద్రించాలని సూచించా... Read more
ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహ... Read more
కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – డ్రైవర్ ముబిన్ కు ఉగ్రసంస్థలతో సంబంధాలు
అక్టోబరు 25న తమిళనాడులోని కోయంబత్తూరు బాంబుపేలుడు ఘటనకు సంబంధించి… ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుదీన్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయ... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రసంగించిన రుషి సునాక్ ఐక్యత, స్థిరత్వం, దేశ అభివృద్ధే తనకు తొలి ప్రాధాన్యమన్నారు. బోరిస్ జాన్సన్, పెనీ మోర్డౌంట్ పోటీనుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగ... Read more
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉంటారనుకున్న యూకే హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్ వంద మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యార... Read more
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి మనసు చాటుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో దీపావళి జరుపుకున్నారు. కరోనా రక్కసి కారణంగా అనాథలైన ఆ చిన్నారు... Read more
ఎన్నికల్లో పోటీపై ఐదేళ్ల అనర్హత వేటును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్లపాటు తనపై అనర్హత వేటు వేసిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఖాన్. త... Read more
ఉక్రెయిన్ యుద్ధం తెచ్చి పెట్టిన సమస్యలు ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆహారపదార్ధాలు, ఇంధనం తదితరాల కొరత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. 19 యూరోజో... Read more
గతంలో రూపాయి బలహీన పడిన సందర్భంలో ప్రపంచంలో అన్ని ముఖ్య కరెన్సీలతో రూపాయి బలహీన పడేది. అంటే మన రూపాయి డాలర్ తో మాత్రమే కాకుండా, పౌండ్, ఎన్, యురో ఇలా అన్ని ముఖ్య కరన్సీ లతో కూడా బలహీన పడేది.... Read more
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధ్యక్షరేసులో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళలూరులో ఓటేశారు. సోనియా, ప్రియాంక, మన్మోహన్ సహా పలువురు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేతోపాటు కేరళకు చ... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా – తన అవసరం పార్టీకి లేనట్టుంది – రాజీనామాలేఖలో బూర
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈమేరకు సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన పార్టీలో తనకు అవమానం జరిగిందని వాపోయిన నర్సయ్యగౌడ్... Read more
అసోం సీఎం హిమంత శర్మ భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ... Read more
గొడ్డుమాంసం తినిపించి, సుస్తీ చేయించి – కర్నాటకలో హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్న ముఠా
కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి... Read more
వారణాశిలోని జ్ఞానవాపి శివలింగాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్థారించాలంటూ దాఖలైన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదే... Read more
పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వ... Read more