పశ్చిమబెంగాల్ ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన – కేంద్రం జోక్యం చేసుకోవాలని అమిత్ షాకు సువేందు లేఖ
పశ్చిమబెంగాల్లో తాజా ఘర్షణలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మోమిన్పూర్లో హింస ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదని తక్షణం కేంద్ర బలగాలను పంపాలని విపక్షనేత సువేందు అధికారి కేంద్రానికి లేఖరాశారు... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ – బోయినపల్లి అభిషేక్ ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఢిల్లీ తరలించిన సీబీఐ
డిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగవంతం చేసింది సీబీఐ. కొంతగాలంగా పలువురిని విచారించిన అధికారులు మరొకరిని అరెస్టే చేశారు. స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభ... Read more
\గుజరాత్ లో రాజకీయం వేడెక్కింది.అధికార పార్టీ బీజేపీతో పాటు ఆప్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం కూడా మొదలైంది. ఇక సొంత రాష్ట్రంలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కా... Read more
మోదీ సభకు జనం లేరు – ఖాళీ కుర్చీల వీడియోను ప్రచారం చేస్తూ దొరికిపోయిన జిగ్నేష్ మేవానీ
ఆదివారం నాటి మోదీ మాధేరా సభకు జనం లేరు. అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నై. సొంత రాష్ట్రంలో ప్రధానికి ప్రజాదరణ కరవువుతోంది. ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరై ప్రశాంత్ భూషణ్ మరోసారి ఫేక్ వీడియోతో... Read more
ఉచిత విద్యుత్ ఇస్తాం, విద్యుత్ మీద సంపాదించే మార్గాలు చెప్తా – గుజరాత్ ఓటర్లకు పోటాపోటీ హామీలు
గుజరాత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పుడే రాజకీయ సభలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఇంకా నిద్ర నుండి లేవ లేదు కానీ దాని స్థానం అక్రమించాలి అని చూస్తున్న కేజ్రీ మాత్రం అప్పుడే అన్ని ప్రయత్నా... Read more
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనారోగ... Read more
గత కొద్దీ దశాబ్దాలుగా మరెన్నడూ లేని విధంగా పరిస్థితులలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వంక పెద్ద సంఖ్యలో జమ్మూకశ్మీర్కు పర్యాటకులు వస్తుండగా, మరోవంక స్థానిక ఉగ్రవాదుల సంఖ్యా గతం... Read more
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకుంటున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు శశిథరూర్. హైకమాండ్ ఆదేశంతో తాను తప్పుకుంటున్నానన్న ప్రచారం వట్టిదేనన్నారు. ఆ పుకార్లను నమ్మవద్దన... Read more
మలయాళ వార పత్రిక, మాతృభూమి, RSS పై తప్పుడు కథనం ప్రచురించినందుకు, పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించినందుకు ఆర్ఎస్ఎస్కి క్షమాపణలు…చెప్పింది.. వివరాలు: మళయాళ పత్రిక ‘ మా... Read more
మేడం మిమ్మల్ని ప్రెసిడెంట్ గా శ్వేతసౌధంలో చూడాలనుంది – మిచెల్ ఒబామా ట్వీట్ కు జావేద్ అక్తర్ రీట్వీట్
అమెరికా మాజీ మొదటి మహిళ మిచెల్ ఒబామా పై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ గా మిచెల్ పోటీ చేయాలని..ఆమెను శ్వేతసౌధంలో చూడాలనుకుంటున్నట్టున్నానని ట్విట్టర్... Read more
జార్జియ మోలోని – ఇటలీ చరిత్రలో మొట్ట మొదటి మహిళా ప్రధానిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నది ! అయితే ఇందులో విశేషం ఏముంది ? రైట్ వింగ్ సపోర్టర్ అయిన మోలోని నేను,నా దేశం,నా మతం, నా దేశ సంస్... Read more
ఈసారి విజయనగరం మహారాజా ఆస్పత్రి – ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వ నిర్ణయం
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు పేరు మార్పు కొనసాగుతోంది. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన జగన్ సర్కారు..ఈసారి విజయనగరంలోని ప్రతిష్టాత్మక మహారాజా ఆస్పత్రి పేరును కూడా మార్చేసింది... Read more
మునుగోడు బరిలో అధికారపార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – ఖరారు చేసిన కేసీఆర్
వచ్చే నెలలో జరిగే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికకోసం అధికార పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నుంచి గెలి... Read more
కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. బారాముల్లాలో బహిరంగసభలో హోంమంత్రి ప్రసంగిస్తుండగా సమీపంలోని మసీదు నుంచి ఆజాన్ వినిపించింది. దీంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు అమి... Read more
దసరా సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి పార్టీ ఏకగ్రీవ... Read more
రాహుల్ పాదయాత్రలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా సోనియాగాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాసేపు తనయుడితో కలిసి ఆమె కూడా నడిచారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ... Read more
ప్రధానిమోదీ హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఈనెల 10వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్ వేదికగా జరిగే UNWGIC సమావేశాలకు మోదీ హాజరు కావల్సిఉంది. 120 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు ఆ కార్యక్రమంలో... Read more
పీఠమెక్కింది మొదలు పంజాబ్ సీఎం భగవంతమాన్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో భగవంత్ మాన్ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తో మాట్లాడుతుండగా ఆమె మాస్క్... Read more
భారత వాయుసేనలో సరికొత్త ఆయుధాలు చేరాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధవిమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. రాజస్థాన్ జోథ్ పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్... Read more
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14... Read more
పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా భారత్లో నిలిచిపోయింది. చట్టబద్దమైన డిమాండ్ కు అనుగుణంగా దాన్ని నిలిపేసినట్టు తెలిసింది. జులైలో కూడా ఓ సారి ఇలాగే పాక్ ప్రభుత్వ ట్విట్టర్ ను ఇక్కడ ని... Read more
మోదీ కాన్వాయ్ లోకి ఆంబులెన్స్ – కాసేపు కాన్వాయ్ ని పక్కకు నిలిపిన ప్రధాని సిబ్బంది-సోషల్మీడియోలో వీడియో వైరల్
మోదీ గుజరాత్ పర్యటనలో ఓ అనూహ్య ఘటన జరిగింది. రెండురోజులపాటు సొంత రాష్ట్రంలో ఆయన పలు అభివృద్ధికార్యక్రమాలు ప్రారంభించారు. శుక్రవారం ఓ ముఖ్యకార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా హఠాత్తుగా ఆయన... Read more
ఆఫ్గనిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. రాక్షస మష్కరులు ఏకంగా వందమంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారు. రాజధాని కాబూల్లోని ఓ విద్యాసంస్థలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. చనిపోయిన వి... Read more
సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో గాంధీనగర్-ముంబై మధ్య కొత్తగా ప్రారంభమైన సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ వందేభారత్ రైలును ప్రారంభించారు ప్రధాని మోదీ. తరువాత కొంతదూరం రైల్లో ప్రయాణించారు. గాంధీనగర్... Read more