కరెన్సీ నోట్లపై లక్ష్మీగణపతుల రూపాలు ఉంచాలి – ప్రధానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి – ఓట్ల కోసమే కొత్తనాటకాలన్న బీజేపీ
కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ గణపతుల చిత్రాలు ఉంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. కొత్త నోట్లపై ఓ వైపు మహాత్మాగాంధీ, మరోవైపు దేవుళ్ల చిత్రాలు ముద్రించాలని సూచించా... Read more
ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహ... Read more
కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ – డ్రైవర్ ముబిన్ కు ఉగ్రసంస్థలతో సంబంధాలు
అక్టోబరు 25న తమిళనాడులోని కోయంబత్తూరు బాంబుపేలుడు ఘటనకు సంబంధించి… ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ తల్కా, మహ్మద్ అజరుదీన్, మహ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయ... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రసంగించిన రుషి సునాక్ ఐక్యత, స్థిరత్వం, దేశ అభివృద్ధే తనకు తొలి ప్రాధాన్యమన్నారు. బోరిస్ జాన్సన్, పెనీ మోర్డౌంట్ పోటీనుంచి తప్పుకోవడంతో ఏకగ్రీవంగ... Read more
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉంటారనుకున్న యూకే హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు పెన్నీ మోర్డాంట్ వంద మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యార... Read more
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి మనసు చాటుకున్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో దీపావళి జరుపుకున్నారు. కరోనా రక్కసి కారణంగా అనాథలైన ఆ చిన్నారు... Read more
ఎన్నికల్లో పోటీపై ఐదేళ్ల అనర్హత వేటును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఐదేళ్లపాటు తనపై అనర్హత వేటు వేసిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఖాన్. త... Read more
ఉక్రెయిన్ యుద్ధం తెచ్చి పెట్టిన సమస్యలు ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఆహారపదార్ధాలు, ఇంధనం తదితరాల కొరత వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. 19 యూరోజో... Read more
గతంలో రూపాయి బలహీన పడిన సందర్భంలో ప్రపంచంలో అన్ని ముఖ్య కరెన్సీలతో రూపాయి బలహీన పడేది. అంటే మన రూపాయి డాలర్ తో మాత్రమే కాకుండా, పౌండ్, ఎన్, యురో ఇలా అన్ని ముఖ్య కరన్సీ లతో కూడా బలహీన పడేది.... Read more
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధ్యక్షరేసులో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళలూరులో ఓటేశారు. సోనియా, ప్రియాంక, మన్మోహన్ సహా పలువురు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేతోపాటు కేరళకు చ... Read more
అంతర్జాతీయ ఆకలి సూచీ,భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు,పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 19... Read more
టీఆర్ఎస్ కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా – తన అవసరం పార్టీకి లేనట్టుంది – రాజీనామాలేఖలో బూర
భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. ఈమేరకు సీఎంకు రాజీనామా లేఖను సమర్పించిన పార్టీలో తనకు అవమానం జరిగిందని వాపోయిన నర్సయ్యగౌడ్... Read more
అసోం సీఎం హిమంత శర్మ భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో భద్రతా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ... Read more
గొడ్డుమాంసం తినిపించి, సుస్తీ చేయించి – కర్నాటకలో హిందువులను బలవంతంగా మతం మార్పిస్తున్న ముఠా
కర్నాటకలో బలవంతపు మతమార్పిళ్లు ఎక్కువవుతున్నాయి. తాజా ఓ హిందూ వ్యక్తిని కొందరు బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అందుకోసం గొడ్డు మాంసం తినిపించారు. నిందితులు నవా ముస్లింలు పేరుతో గ్రూపుగా ఏర్పడి... Read more
వారణాశిలోని జ్ఞానవాపి శివలింగాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్థారించాలంటూ దాఖలైన పిటిషన్ ను జిల్లా కోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు శివలింగం వంటి నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించాలని కోర్టు ఆదే... Read more
పాత సినిమాలలో స్మగ్లింగ్ జరిగే విధానం: విలన్ కి విదేశాల నుండి సరుకు సముద్రం ద్వారా ఏదో ఒక తీరానికి వస్తుంది. దానిని తీసుకోవడానికి విలన్ అనుచరులు బీచ్ కి వెళతారు. అక్కడ విదేశాల నుండి వ... Read more
కశ్మీర్ విలీనంలో జాప్యం చేసింది నెహ్రూనే, హరిసింగ్ కాదు : జైరాం ట్వీట్లపై కిరణ్ రిజిజు
భారత దేశంలో కశ్మీర్ ను విలీనం చేయడంలో జాప్యం చేసింది నెహ్రూనేనని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈవిషయంలో హరికిషన్ దే తప్పని… జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలిపే విషయంలో ఊగిసలాటలో ఉన్నా... Read more
హిమాచల్ ప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అందుకోసం సిమ్లా వెళ్లిన ఆయనకు స్థానికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైల్వేస్టేషన్లోకి పెద్దఎత్తున జనం వచ్చారు.... Read more
హిజాబ్ కేసులో సుప్రీం అస్పష్ట తీర్పు – సీజేఐ బెంచ్ కు సిఫార్స్ చేసిన ద్విసభ్య ధర్మాసనం
కర్నాటకలో హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు అస్పష్ట తీర్పును ఇచ్చింది. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా..మరొకరు విద్యార్థుల చదువ... Read more
చాలా దేశాల కన్నాభారత ఆర్థిక వ్యవస్థ బాగుందని ఐఎంఎఫ్ తెలిపింది. చాలా దేశాల ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతుంటే… భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని సంస్థ ఆసియా-పసిఫిక్ డిపార్ట్మెంట... Read more
అమెరికన్ డెమోక్రాటిక్ పార్టీ ముఖ్య నేత, 2020లో అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నుండి గట్టి పోటీదారుగా నిలబడ్డ తులసి గబ్బర్డ్ డెమోక్రాటిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె తన... Read more
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మహాకాళ్ కారిడార్ ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. అంతకుముందు సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న మోదీ మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం... Read more