ప్రజల కోసమే ప్రజల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు ముఖ్యంగా విద్య వైద్యం కోసం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక... Read more
Myind Media Radio News- March 31 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
Myind Media Radio News- March 28 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
జర్నలిస్ట్ ల కోసం డైరీ ని తీసుకొని వచ్చిన వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) ని రాష్ట్ర మంత్రులు అభినందించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని రాష్ట్ర మంత్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గ్రామ గ్రామానికి, ఇంటింటికీ వెళ్ళాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతోంది. శతాబ్ది సంవత్సరంలో దీనిని ప్రాధాన్యత గా పెట్టుకొన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి దేశాలలో హిందువుల భద్రత ముఖ్యమని, హిందువులు సురక్షితంగా ఉంటేనే ముస్లిములకు కూడా రక్షణ దొరుకుతుందని ఆయన వివరించారు.... Read more
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఎంతటి డైనమిక్ అనేది వేరే చెప్పనక్కర లేదు. సమాజంలోని చీడపురుగులకు బుద్ధి చెప్పటానికి ఆయన బుల్ డోజర్ మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలోని అల్లర్లకు పాల్... Read more
దేశం కోసం సర్వస్వం అర్పించిన మహనీయుల సేవలను సదా గుర్తించుకోవాలి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అభిప్రాయపడింది. ఈ సజ్జన శక్తి సదా స్మరణీయం అని పిలుపునిచ్చింది. బెంగళూరు లో మూడు రోజులపాటు ఆర్ఎస... Read more
నాగపూర్ వాస్తవానికి ఒక చారిత్రక నగరం. స్వాతంత్ర సమరంలో దేశ భక్తులను తయారుచేసిన ప్రాంతం. మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ మరియు ఆయన కుమారుడు శంభాజీ లను .. అక్కడ ప్రజలు దైవంగా ఆరాధిస్తారు. అటువంటి... Read more
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్తిస్థాయిలో దోహదపడింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. సంఘ్ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నట్లు ఆయన కుండ బద్దలు కొట్... Read more
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్ట సభ లో సాక్షిగా బయట పెట్టిన వాస్తవాలు. ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చేందుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి తప్పితే, భత్యాలు ఇతర అవసరాలు తీర్చే పరిస్థితి లేనే లేదు. ఉద్... Read more
భాషల మీద నెలకున్న వివాదానికి కేంద్రం తెర దించింది. హిందీ భాషను రుద్దే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని భాషలను గౌరవిస్తామని, ప్రతీ భాషను జాతీయ భాషగానే చూద్దామని కేంద్ర విద్... Read more
మజ్లిస్ పార్టీ అగ్రనాయకులు ఒవైసీ బ్రదర్స్ మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకు పడ్డారు. సెక్యులర్ ముసుగులో ఒవైసీల ఆగడాలను కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారంటూ పరో... Read more
తెలంగాణ, ఏపీ కి భారీగా నిధుల విడుదల.. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారు. ఇందుకు తగినట్లుగా ఇక్కడ నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారు. విరివ... Read more
Myind Media Radio News- March 11 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
Myind Media Radio News- March 10 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
ఆంధ్రప్రదేశ్లో అక్రమ చర్చిల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. అక్రమ చర్చిల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. కానీ అంతలోనే ప్రభుత్వ పెద్దలు బ్రేక్ వేశారు. దీంతో ఈ ప్రతిప... Read more
దేశంలో సకారాత్మకమైన మార్పు యువత తోనే సాధ్యం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలకు రోజులు చెల్లాయని ఆయన అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానిక... Read more
తెలుగు గడ్డమీద భారతీయ జనతా పార్టీ అంతకంతకు బలపడుతుంది. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో సాదాసీదాగా ప్రభావం చూపించింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని బలమైన పంజా విసిరింది.... Read more
ఉద్యోగాల కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా బెంగళూరు వంటి నగరాలలో మన యువత ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ నెగ్గుకొని రావాలంటే తెలుగు, తమిళం వంటి... Read more
భారతీయులు ఎక్కువ గా ఇష్టపడే క్రికెట్ మీద, క్రికెటర్ల మీద కాంగ్రెస్ పార్టీ చౌకబారు రాజకీయాలు చేస్తోంది. ఇటీవలే పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించిన భారత్ ఆటగాళ్లకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చిం... Read more
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ పట్టుదల మీద చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి అంటూ ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తమ పార్టీ... Read more
ముస్లిం సమాజంలో వెలుగులు నింపేందుకు ఉద్దేశించిన వక్ఫ్ చట్టం సవరణ కు వడి వడిగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇది చట్ట రూపం దాల్చే అవకాశం కనిపిస్... Read more