తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు... Read more
సునందా పుష్కర్ మృతికేసులో శశిథరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు
సునంతా పుష్కర్ కేసులో శశిధరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై డిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. శశిధరూర్ పై ఉన్న ఆరోపణల్ని కొట్టివేసి క్లీన్ చిట్ ఇస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశార... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
తెలంగాణ విమోచనం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా….రాష్ట్రవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో యువసమ్మేళనం నిర్వహించారు. దక్షిణ మధ్యక్షేత్ర ధర్మజాగరణ్ ప్రముఖ్ అ... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
కశ్మీర్ ఫైల్స్ ఓ వల్గర్ ప్రాపగండా:ఇఫీ జ్యూరీ హెడ్ – లాపిడ్ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్ సహా పలువురి ఆగ్రహం
కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడుఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండాగా అభివర్ణించాడు. అయితే వాస్తవ గాథతో తెరకెక్క... Read more
ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి – సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్య
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎఎస్ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి ఆ... Read more
షర్మిల అరెస్ట్ పై విజయమ్మ ఆందోళన – వైఎస్సార్టీపీ నాయకురాలి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ ల... Read more
వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలం... Read more
ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తుండగా షర్మిళ అరెస్ట్ – కార్లో ఉండగానే క్రేన్ తో లిఫ్ట్ చేసిన పీఎస్ కు తరలించిన పోలీసులు
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల కార్లో ఉండగానే అలాగే కారును క్రేన్ సాయంతో ల... Read more
విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్ట,నష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒ... Read more
బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పాదయాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సోమవారం ఆయన పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా... Read more
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ చార్జిషీట్ – ఏ1 గా సమీర్ మహేంద్ర, చార్జిషీట్లో లేని మనీష్ సిసోడియా పేరు
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో... Read more
డిల్లీలో కాంగ్రెస్ నాయకుడి సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు-విధుల్లో ఉన్న పోలీసు మీద ఆసిఫ్ ఖాన్ దాడి
ఓవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మతబేధాలు సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని జామియా నగర్లో తయ... Read more
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలో పారదర్శకత లేదు అని సుప్రీంకోర్టు జస్టిస్ KM జోసెఫ్ పేర్కొన్నారు. అంతే కాదు, ఆ నియామక కమిటీ లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు అయితే ఇంకా చాలా బాగుంటు... Read more
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
మోదీనే నెంబర్ వన్ – మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రధానికి 77 శాతం అప్రూవల్ రేటింగ్
ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా... Read more
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ – అభిషేక్, విజయ్ నాయర్ సహా ఏడుగురి పేర్లు చేర్చిన అధికారులు
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది. మొదటి అరెస్ట్ జ... Read more
మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను త... Read more
డిల్లీమద్యం కేసులో సీబీఐకి చుక్కెదురు – అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో డిల్లీ కోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.మద్యం కుంభకోణ... Read more
ఎన్నికల కమిషనర్ నియామకం ప్రక్రియను ఒక్కరోజులో పూర్తిచేయడంపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఈసీల నియామకంపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఈసీ అరుణ్... Read more
తాను సేవ చేస్తున్నా తప్ప వ్యాపారం చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద కుట్ర చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నా... Read more
గాల్వాన్ మీకు హాయ్ చెప్తోందంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదాస్పదమై దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది నటి రిచా చద్దా. సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నట్టు ఆమె ట్వీట్ చేసిన సంగతి... Read more
డిల్లీ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆప్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో బయటపెట్టింది బీజేపీ. పార్టీ అభ్యర్థి ముకేష్ గోయెల్ ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది.... Read more