వైస్ చాన్సర్ల నియామకాన్ని కొట్టేసిన కేరళ హైకోర్ట్ – యూజీసీ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లానని ఆదేశం
స్టేట్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ ను నియమిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది ఆ రాష్ట్రహైకోర్ట్. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్గా డాక్టర్... Read more
సూరత్ లో అసద్ కు నిరసనల తెగ – నల్లజెండాలతో ముస్లిం యువకుల ఆందోళన – మోదీ మోదీ అంటూ నినాదాలు
గుజరాత్ లో అసదుద్దీన్ కు నిరసనల తెగ తగిలింది.అది కూడా ముస్లిం యువకుల నుంచి. సౌత్ ఈస్ట్ లో బహిరంగసభలో పాల్గొన్న ఆయనకు కొందరు నల్లజెండా ఊపి నిరసన తెలిపారు. ఆయన వేదికపైకి వెళ్లేముందు కూడా మోదీ... Read more
ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ ఉపఎన్నిక కోసం సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి పార్టీ చీఫ్, ఆమె భర్త అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అక... Read more
నాపై నేను తీర్పు ఇచ్చుకోలేను – ఆ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపుతా : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
కేరళ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. తన అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై సంతకం చేయలేనని స్పష్టంచేశారు. దానిపై తనకు తాను తీర్పు చెప్పుకోలేనని... Read more
న్యాయవ్యవస్థకు సంబంధించి ఈ వారంలో రెండు ఆసక్తికర పరిణామాలు మనం చూశాం. ఒకటేమో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.... Read more
అది చిన్న రాష్ట్రం . అప్పులున్న రాష్ట్రం కూడా. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు పోటీచేస్తున్న వాళ్లల్లో చాలామంది కుబేరులు. అదే హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా ప్రధాన ప... Read more
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందర్నీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మే 18, 2022న ఏజీ పెరరివలన్ విడుదలలో అనుసరించిన విధానాన్నే మిగిలిన దోషుల విషయంలోనూ అనుసరిస్తున్... Read more
రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆదిత్యఠాక్రే – కలమ్ నురి నుంచి రాహుల్ తోకలిసి నడిచిన ఠాక్రే
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం రాహుల్ యాత్రలో పాల్గొన్నారు శివసేన యువనాయకుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా కలమ్న... Read more
నాగప్రభు కెంపెగౌడ ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
బెంగళూరు అభివృద్ధికి విశేషకృషి చేసిన నాగప్రభు కెంపెగౌడ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్రమోదీ. 108 అడుగుల ఎత్తైన ఆ విగ్రహానికి అభ్యుదయ విగ్రహంగా పేరుపెట్టారు. ప్రముఖ శిల్ప... Read more
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖ వచ్చారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ... Read more
విశాఖ పర్యటన కోసం వచ్చిన మోదీతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ వపన్ కల్యాణ్. ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోదీతో ఇద్దరూ అరగంటపాటు చర్చలు జరిపారు. బీజేపీ కోర్ కమిటీ భేటీ కంటే ముందే ప్రధానితో సమావేశమైన... Read more
ఏపీలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి అధికారమే లక్ష్యంగా ప్రధానపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇక ఈసారి పవర్లోకి రాకుంటే పార్టీ ఉనికే ప్రమాదం అనే స్థితిలో ఉన్న టీడీపీ మరి... Read more
ప్రధానిమోదీని, అమిత్ షాను కూడా కలుస్తా – రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలు బాగున్నై: సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
బెయిల్ మీద విడుదలైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన బు... Read more
MIM రజాకార్ ఎజెండాను అమలు చేయడంలో బాగంగానే రాజాసింగ్ గారిపై అక్రమంగా PD యాక్టు కింద కేసు నమోదు చేసిన KCR ప్రభుత్వం రాష్ట్రంలో దారుసలాం ఎజెండాను అమలు చేయాలని చూస్తుంది. రాజాసింగ్ గారిప... Read more
ప్రగతిభవన్లా కాక రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. ఇప్పుడు ప్రొటోకాల్ గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని గతంలో తనకు ప్రొటోకాల్... Read more
హిందు అనే పదానికి అర్థం అసహ్యమట – కర్నాటక పీసీసీ చీఫ్ సతీష్ వ్యాఖ్యలు-భగ్గుమన్న హిందూసంస్థలు
హిందూ అంటే అసహ్యమట. అది కూడా పర్షియన్ భాషలో. ఈ మాటన్నదెవరో కాదు కర్నాటక కాంగ్రెస్ చీప్ సతీష్ జార్కి హోళే. ఆయన వ్యాఖ్యలపై మండిపడింది బీజేపీ. హిందుసంస్థలు సైతం సతీష్ పై భగ్గుమన్నాయి. కర్నాటక బ... Read more
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనల... Read more
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, విడుదల చేయాలంటూ…ఆయన భార్య ఉషాబాయి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం బెయి... Read more
భారత మేధావులు ఉనికి కోల్పోతున్నారు, కారణం మోదీనే : ఆస్ట్రేలియన్ సామాజికవేత్త బాబోన్స్
ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ సాల్వటోర్ బాబోన్స్ మంగళవారం భారతదేశంలోని ‘మేధావి’ వర్గాన్ని గట్టిగా విమర్శించారు. వారు బహుశా సమాజంలో తమ స్థానాన్ని కోల్పోతున్నారని అయన అ... Read more
గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ జాయింట్ రైడ్స్ – మంత్రి కమలాకర్ ఇల్లు, కార్యాలయం సహా 30 చోట్ల సోదాలు
మైనింగ్ అక్రమాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఈడీ, ఐటీ సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీల యజమానలు, వ్యక్తుల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి... Read more
అయోధ్యలో రామాలయం పనులు 2023 చివరికల్లా పూర్తవుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇప్పటికి సగం పనులు పూర్తయ్యాయన్నారు.ఆలయ నిర్మాణానికి సంబంధించి పాలంపూర్లోనే బీజేపీ తొలి... Read more
ఈజిప్టులో జరుగుతున్న పర్యావరణ సదస్సు కాప్ -27 నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హడావుడిగా బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. అసలేంజరిగిందా అంటూ అక్కడున్నవాళ్లు కాసేపు అయోమయానికి గురయ్యారు. ఆ... Read more
దేశంకోసం ఎంతో చేశారు, దీర్ఘాయుష్షుతో జీవించాలి – ఆద్వానీకి మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు
బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా ఆయనింటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. దేశం కోసం ఆయన చేసిన సేవలు అమోఘమని ఆయన దూరదృష్టి, మేథస్సు అపూర్వమన... Read more
రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపు కి సంబంధించినది అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమ... Read more
ఓఎంసీ కేసులు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ – ఆధారాలు లేనందున నిర్దేషిగా తేల్చిన ధర్మాసనం
ఓఎంసీ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం క... Read more