అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల... Read more
ఉగ్రవాదులుగా మారిన 32 వేల మంది యువతులు – ‘ది కేరళ స్టోరీ’ టీజర్ రిలీజ్- దేశవ్యాప్త చర్చ
అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ది కేరళ స్టోరీ టీజర్ విడుదలైంది. కేరళ నుంచి లవ్ జిహాద్ కు గురైన 32 వేల మంది యువతులు ఉగ్రవాదులుగా మారిన హృదయవిదారక గాథను తెరకెక్కించారు నిర్మాత విపుల్ అమృత్ లాల్.... Read more
అక్కడక్కడా ఘర్షణలతో మునుగోడు పోలింగ్ ముగిసింది. పెద్దసంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసిన ఆరు గంటల తరువాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో బారులుగా దర్శనమిచ్చార... Read more
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. ఆయన చేపట్టిన ఓ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. దేశంలో ఉపఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.... Read more
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబరు 1వతేదీ, రెండో దశ డిసెంబరు 5వతేదీన పోలింగ్ జరుగుతుందని... Read more
ఎర్రకోట దాడి కేసు ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ మరణశిక్షను ధ్రువీకరించిన సుప్రీం కోర్ట్ – రివ్యూ పిటిషన్ తిరస్కరణ
2000 సంవత్సరం డిసెంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ కు మరణశిక్షను ధ్రువీకరించింది సుప్రీం ధర్మాసనం. ఆరిఫ్ రివ్యూ పిటిషన్ను తిరస్కరించింది సీజేఐ లలిత్... Read more
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది. అరెస్ట్ పై మండిపడ్డారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్ష... Read more
బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి సవాల్ విసిరారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. చట్టవిరుద్ధ గనుల తవ్వకం కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ ఈడీ ఆయన... Read more
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటలవరకు 77.5 శాతం పోలింగ్ నమోదైంది. ఆరుగంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే పలు చోట్ల బారులు తీరిఉన్నారు. ఆరుగంటల వరకు క్యూలో ఉన్నఅందరికీ ఓటేసే అ... Read more
బీజేపీ, సీపీఐఎం ఒక్కటయ్యాయి. మీరు విన్నది నిజమే. అయితే ఎన్నికలకోసం మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి సాగడం లేదు. కేరళలో ఓ ప్రజాఉద్యమాన్ని రెండు పార్టీలు కలిసి ముందుండి నడిపిస్తున్నాయి. విజింజం ప... Read more
మునుగోడు ఎన్నికల వేళ రకరకాల ఫేక్ వీడియోస్, న్యూస్ వైరల్ అవుతున్నాయి. నిన్నటికి నిన్న మునుగోడు ఎన్నికపై ఆర్ఎస్ఎస్ సర్వే చేసింది.అందులో టీఆర్ఎస్ గెలుస్తోందంటూ ఓ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది.... Read more
సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్... Read more
మునుగోడు ఎన్నికకు సంబంధించి ప్రచారానికి గడువు ముగిసింది. అయితే ఈ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఓ సర్వే నిర్వహించిందని..అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తోందని తేలిందంట... Read more
అమరావతి కేసు విచాణ నుంచి వైదొలిగారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిల్ లలిత్. రాజధాని రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో బెంచ్ కు బదిలీ చేయాల్సిందిగా ర... Read more
వరల్డ్ బ్యాంక్ ప్రశంసిస్తే తట్టుకోలేకపోయిన చిదంబరం, ట్విట్టర్లో అక్కసు – నెటిజన్ల కౌంటర్లు
ఈ మధ్య వరల్డ్ బాంక్ , ఐఎంఎఫ్ మోడీ ప్రభుత్వము సంక్షేమ పథకాల ఫలాలను DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ది దారుల ఖాతాల్లోకి వేసే సిస్టమ్ ని చాలా ఘనంగా పొగిడింది. వరల్డ్ బ్యాంక్ ,I... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఉత్సాహంగా సాగుతోంది. నిన్న పిల్లలతో పరుగులు తీసిన రాహుల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మధ్యమధ్యలో ఎక్కడికక్కడ విద్యార్థి, కార్మిక, మేధావి, రైతు వర... Read more
భారత సంతతికి చెందిన ఋషి శునక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నుకోగానే మన దేశంలో ని కమ్మీ లు,లిబరల్స్ ముస్లిం ఎందుకు భారత ప్రధాని కాకూడదు అంటూ మొత్తుకుంటున్నారు ! డియర్ కమ్మీస్ & లిబరల్స్ మీకు సమాధ... Read more
తాజాగా జమ్మూ కాశ్మీర్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు మెహబూబా ముఫ్తీ ని ఇప్పుడు తాను ఉంటున్న గుప్ కార్ రోడ్ [Gupkar Road ]లో ఉన్న ఫెయిర్ వ్యూ [Fairview ] ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇ... Read more
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రిమాండ్ కు నిందితులు – బీజేపీ పిటిషన్ పై హైకోర్ట్ స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్ట్ స్పందించింది. పోలీసుల దర్యాప్తుపై కోర్టు స్టే విధించింది. అలాగే 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.... Read more
నా సొంతింటికి భద్రత పెంచేవరకూ ఉన్న బంగ్లాను ఖాళీచేయను – ఢిల్లీహైకోర్టుకు స్పష్టం చేసిన సుబ్రమణియన్ స్వామి
తనకు కేంద్రప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత మాజీఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ఢిల్లీలో ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసాన్ని ఖాళీచేయాలంటూ న్యాయ... Read more
విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆజంఖాన్ ను దోషిగా తేల్చిన రాంపూర్ కోర్టు – యోగీపై ఆజం అనుచిత వ్యాఖ్యలు
సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో రాంపూర్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. ఆయనపై నమోదైన సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే... Read more
కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం – విచారణ వేగవంతం చేసిన తెలంగాణ పోలీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెద్దమొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని బీజేపీవాళ్లు తమను ప్రలోభపెడ్తున్నా... Read more
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సారధిగా ఖర్గే పదవీస్వీకారం, దీపావళి సందర్భంగా యాత్రకు మూడురోజులు విరామం ఇచ్చారు రాహుల్. తిరిగి బుధవారం యాత్ర ప్ర... Read more
కరెన్సీ నోట్లపై లక్ష్మీగణపతుల రూపాలు ఉంచాలి – ప్రధానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి – ఓట్ల కోసమే కొత్తనాటకాలన్న బీజేపీ
కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ గణపతుల చిత్రాలు ఉంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు డిల్లీ సీఎం కేజ్రీవాల్. కొత్త నోట్లపై ఓ వైపు మహాత్మాగాంధీ, మరోవైపు దేవుళ్ల చిత్రాలు ముద్రించాలని సూచించా... Read more
ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటూ సందేశాత్మక సమాచారాన్ని షేర్ చేస్తూ… చురుగ్గా స్పందించే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈసారి భారత ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సరిహ... Read more