వివేకానంద హత్య కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివేకాకేసును ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలం... Read more
ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తుండగా షర్మిళ అరెస్ట్ – కార్లో ఉండగానే క్రేన్ తో లిఫ్ట్ చేసిన పీఎస్ కు తరలించిన పోలీసులు
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. షర్మిల కార్లో ఉండగానే అలాగే కారును క్రేన్ సాయంతో ల... Read more
విజయం అనేది ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు! 1947 లో యూదుల కోసం ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా కష్ట,నష్టాలకి ఎదురొడ్డి పోరాడుతూ వచ్చింది. అరబ్ దేశాలతో ఒ... Read more
బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పాదయాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సోమవారం ఆయన పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా... Read more
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ చార్జిషీట్ – ఏ1 గా సమీర్ మహేంద్ర, చార్జిషీట్లో లేని మనీష్ సిసోడియా పేరు
డిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటిరోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టులో... Read more
డిల్లీలో కాంగ్రెస్ నాయకుడి సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు-విధుల్లో ఉన్న పోలీసు మీద ఆసిఫ్ ఖాన్ దాడి
ఓవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మతబేధాలు సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని జామియా నగర్లో తయ... Read more
ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలో పారదర్శకత లేదు అని సుప్రీంకోర్టు జస్టిస్ KM జోసెఫ్ పేర్కొన్నారు. అంతే కాదు, ఆ నియామక కమిటీ లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఒకరు అయితే ఇంకా చాలా బాగుంటు... Read more
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మర్రిశశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శర్బానంద సోనేవాల్ ఆయనకు బీజేపీ సభ్యత్వ... Read more
మోదీనే నెంబర్ వన్ – మోర్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సర్వేలో ప్రధానికి 77 శాతం అప్రూవల్ రేటింగ్
ప్రపంచ నేతల్లో మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ. ఆయనకు 77 శాతం అప్రూవల్ రేటింగ్ లభించింది. మోదీ తరువాత వరుసగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ , అమెరికా... Read more
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ – అభిషేక్, విజయ్ నాయర్ సహా ఏడుగురి పేర్లు చేర్చిన అధికారులు
డిల్లీ మద్యం కేసులో సీబీఐ తొలిచార్జిషీట్ దాఖలు చేసింది. 10వేల పేజీల చార్జిషీట్లో నిందితులుగా హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ను పేర్కొంది. మొదటి అరెస్ట్ జ... Read more
మంగళూరులో ఈనెల 19న జరిగిన కుక్కర్ బాంబు పేలుడు తమపనేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్. అంతేకాదు మరో దాడికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అయితే IRC హెచ్చరికను త... Read more
డిల్లీమద్యం కేసులో సీబీఐకి చుక్కెదురు – అభిషేక్, విజయ్ నాయర్ బెయిల్ పై స్టేకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ మద్యం కేసులో డిల్లీ కోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.మద్యం కుంభకోణ... Read more
ఎన్నికల కమిషనర్ నియామకం ప్రక్రియను ఒక్కరోజులో పూర్తిచేయడంపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఈసీల నియామకంపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఈసీ అరుణ్... Read more
తాను సేవ చేస్తున్నా తప్ప వ్యాపారం చేయడం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తమ మీద కుట్ర చేస్తోందన్నారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ తనకు చెప్పారని ఆయన అన్నా... Read more
గాల్వాన్ మీకు హాయ్ చెప్తోందంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదాస్పదమై దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది నటి రిచా చద్దా. సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నట్టు ఆమె ట్వీట్ చేసిన సంగతి... Read more
డిల్లీ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఆప్ అవినీతిపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో బయటపెట్టింది బీజేపీ. పార్టీ అభ్యర్థి ముకేష్ గోయెల్ ఒక ఎంసీడీ ఇంజనీర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు బీజేపీ ఆరోపించింది.... Read more
వీరసావర్కర్ పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు – మహారాష్ట్రలో జోడోయాత్రను నిలిపేయాలని డిమాండ్లు
సావర్కర్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటీషర్లకు వీరసావర్కర్ భయపడ్డారని..వాళ్లకు సేవకుడిగా పనిచేశారని రాహుల్ వ్యాఖ్యానించారు.అంతేకాదు తనకు క్షమాభిక్ష పెట్టాలని అర్జీలు పెట్టుకున... Read more
సామాజిక సమరసతా వేదిక మరియు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ నాగోబా మందిర ప్రాంగణంలో బిర్సా ముండా 147 వ జయంతి ఘనంగా జరిగింది. 37 గ్రామాల నుండి నల్గురు సార్మెడి పెద్దలు, 31... Read more
చికోటి కేసులో తలసాని సోదరులను విచారించిన ఈడీ – మరికొందరు ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం
క్యాసినో నిర్వాహకుడు చికోటీ ప్రవీణ్ ను కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. చికోటీతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... Read more
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో కార్యక్రమం పూర్తైంది. పోలీసులు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. అంతకుముందు పద్మాలయా స్టూడియోనుంచి మహాప్రస్థానం వర... Read more
గుజరాత్ లో ఎన్నికల వేళ ఆప్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్ వార్త కలకలం రేపింది. ఈస్ట్ సూరత్ నుంచి పోటీలో ఉన్న కంచన్ జరివాలా కనిపించడం లేదంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతేకాదు నామినేషన్ ఉపసంహ... Read more
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి ప్రధాని మోదీని కలిశారు రిషి సునాక్. జీ 20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చిన బాలి నుసు దవా కన్వెన్షన్ సెంటర్లో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇ... Read more
వైస్ చాన్సర్ల నియామకాన్ని కొట్టేసిన కేరళ హైకోర్ట్ – యూజీసీ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లానని ఆదేశం
స్టేట్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ ను నియమిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది ఆ రాష్ట్రహైకోర్ట్. కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వైస్ ఛాన్సలర్గా డాక్టర్... Read more
సూరత్ లో అసద్ కు నిరసనల తెగ – నల్లజెండాలతో ముస్లిం యువకుల ఆందోళన – మోదీ మోదీ అంటూ నినాదాలు
గుజరాత్ లో అసదుద్దీన్ కు నిరసనల తెగ తగిలింది.అది కూడా ముస్లిం యువకుల నుంచి. సౌత్ ఈస్ట్ లో బహిరంగసభలో పాల్గొన్న ఆయనకు కొందరు నల్లజెండా ఊపి నిరసన తెలిపారు. ఆయన వేదికపైకి వెళ్లేముందు కూడా మోదీ... Read more