ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలన్నీ ఒక్కొక్కటిగా తరలిపోతుండడంపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ నేతల వేధింపులే అందుకు కారణమని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే తెలంగాణ ప్రభుత... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలనం రేపుతున్నవేళ తెలంగాణ బీజేపీ ఇంచార్జి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబ... Read more
జపాన్, జర్మనీని దాటి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ – S&P గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ అంచనా
భారతదేశం జపాన్ మరియు జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని ప్రపంచ దిగ్గజ ఆర్థిక సేవల సంస్థలు అయిన S&P గ్లోబల్ మరియు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తు... Read more
భారత్ నాలో భాగం, భారతీయుడిగా గర్విస్తున్నా – పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ సుందర్ పిచయ్
భారత్ నాలో భాగమని…ఎక్కడున్నా…ఎక్కడికెళ్లినా దేశాన్ని తనతో తీసుకెళ్తానని గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ అన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆ... Read more
అకాలమరణంతో అభిమానులకు గుండెకోత మిగిల్చిన కన్నడసూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠశాల సిలబస్లో పాఠ్యాంశంగా పెట్టాలని కర్నాటక ప్రభుత్వం విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈమేరకు... Read more
తెలుగు రాష్ట్రాలకూ వందే భారత్ – 2023 ఫిబ్రవరిలోగా నడిపేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్… 2023 ఫిబ్రవరి లోగా ఇక్కడకు రానుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ట్రైన్ను నడపాలన్న ప్... Read more
పోలీసులకు సమాచారం లేదు, నిఘావ్యవస్థకు తెలీదు – హైదరాబాద్ లో అజిత్ దోవల్ రహస్య పర్యటన
జాతీయ భద్రతా సలహాదారు హైదరాబాద్ వచ్చారు. కొన్ని గంటలపాటు ఆయనిక్కడ ఉన్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా రహస్యంగా సాగింది. ఎందుకు వచ్చారు..ఎక్కడెక్కడ తిరిగారు..ఎవరిని కలిశారనేదానిపై ఎవరిదగ్గరా స... Read more
పోలవరం వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు – వైసీపీ తీరుపై టీడీపీ చీఫ్ ఆగ్రహం
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం పోలవరంలో ఉద్రిక్తం నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తున్న చంద్రబాబుకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు వెళ్లే దారిలో... Read more
సొంత రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం – 50 కి.మీటర్ల మేర భారీ రోడ్ షో-స్వాగతం పలికిన వేలాదిమంది
సొంత రాష్ట్రంలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు అతిపెద్ద ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడూ చేయలేని విధంగా అతిపెద్ద రోడ్ షోలో నిర్వహించారాయన. 16 నియోజకవర్గా... Read more
‘హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారాబ్రాహ్మణి బైక్ రైడ్ చేశారు. హిమాలయ సానువుల్లో మోటార్ సైకిల్ పై ఝూమ్మంటూ దూసుకెళ్లారు. మరికొందరితో ఆమె చేసిన బైక్ యాత్రకు సంబంధించిన ఫొటోలు,... Read more
జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నవంబర్లో 1,45,867 కోట్ల జీఎస్టీ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు చేరింది. ఎగవేతలకు చెక్ పడడంతో పాటు వస్తు, సేవల వినియోగం కూడా విరివిగా పెరగడమే ఇందుకు కార... Read more
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం జేఎన్యూలోని గోడల నిండా బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కలకలం రేపాయి. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. రాతలు... Read more
జి20 కి ఇప్పటి వరకు అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించిన 17 సభ్యత్వ దేశాలు సార్థకమైన ఫలితాలను అందించాయి. ఆ ఫలితాలలో స్థూల ఆర్థిక స్థిరత్వానికి పూచీ పడడం, అంతర్జాతీయ పన్నుల విధానాన్ని సక్రమంగా వ్యవ... Read more
బీజేపీ నీచరాజకీయాలు చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేప... Read more
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలకు షరతులో కూడిన బెయిల్ ఇచ్చి... Read more
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు గానూ తొలివిడలో మొత్తం 89 అసెంబ్లీ స్... Read more
కేసీఆర్ కుటుంబంపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల. కేసీఆర్ పాలనలో తెలంగాణ అఫ్ఘనిస్తాన్లా తయారైందని… కేసీఆర్ తాలిబన్ చీఫ్ లా, ఆయన వెంట ఉన్న నాయకులు తాలిబ... Read more
తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు... Read more
సునందా పుష్కర్ మృతికేసులో శశిథరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టుకు ఢిల్లీ పోలీసులు
సునంతా పుష్కర్ కేసులో శశిధరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై డిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. శశిధరూర్ పై ఉన్న ఆరోపణల్ని కొట్టివేసి క్లీన్ చిట్ ఇస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశార... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ను శరత్రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో... Read more
తెలంగాణ విమోచనం జరిగి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా….రాష్ట్రవ్యాప్తంగా అమృతోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వరంగల్లో యువసమ్మేళనం నిర్వహించారు. దక్షిణ మధ్యక్షేత్ర ధర్మజాగరణ్ ప్రముఖ్ అ... Read more
ఈసారి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరా – డిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా... Read more
కశ్మీర్ ఫైల్స్ ఓ వల్గర్ ప్రాపగండా:ఇఫీ జ్యూరీ హెడ్ – లాపిడ్ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్ సహా పలువురి ఆగ్రహం
కశ్మీర్ ఫైల్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడుఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్. ఈ చిత్రాన్ని వల్గర్ ప్రాపగండాగా అభివర్ణించాడు. అయితే వాస్తవ గాథతో తెరకెక్క... Read more
ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి – సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్య
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎఎస్ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి ఆ... Read more
షర్మిల అరెస్ట్ పై విజయమ్మ ఆందోళన – వైఎస్సార్టీపీ నాయకురాలి పాదయాత్రకు హైకోర్టు అనుమతి
వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ ల... Read more