తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. ఈ టూర్ లో పలు దేశాల పారిశ్రామికవేత్త... Read more
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు. పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేళ్ల క్రితం తాను పంపిణి చేసిన గిరక తాడుకు కల్లు నేడు కల్లుపారుతోందని స్థానికులు చెప్పడంతో ఆ... Read more
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుంచి చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు తరలిస్తున్న రూ.77 లక్షల నగదు, మెడికల్ కిట్టు, జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా నాలుగు సెల్... Read more
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆ వెంటే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. ఆ వివరాలు: రిపబ్లిక్ టీవీ: బీజేపీ 85 -100సీట్లు; కాంగ్రెస్ 99-109; జేడీఎస్... Read more
స్వల్ప ఘటనలు మినహా…కర్నాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. 5 గంటలకు 65.59శాతం పోలింగ్ నమోదైంది.రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స... Read more
టెర్రరిస్టుల షెల్టర్ జోన్ గా హైదరాబాద్ మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అధికారం కోసం బీఆర్ఎస్ కాంగ... Read more
కొట్టుకున్నంత పని చేశారు – భద్రాద్రి జిల్లాలో అధికార, విపక్ష ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాక్షిగా అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కొట్టుకున్నంత పనిచేశారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జర... Read more
తలసాని శ్రీనివాస యాదవ్ జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా తన స్థాయికి చేరలేడని రేవంత్ రెడ్డి అన్నారు.తనను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నడేమో అని ఆయన వ్యాఖ్యానించారు. పిసకడం పక్... Read more
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు…రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.. రైతులను పరామర్శించారు.మొలకలు వచ్చిన ధ... Read more
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంతం నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా చెట్లు విరిగి ఇళ్ల మీద పడ్డ... Read more
తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామి వారిని సేవించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం... Read more
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొండగట్టుకు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అంజన్నకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకు... Read more
గంజాయికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం యువ... Read more
కర్నాటక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. మొదట్లో సర్వేలన్నీ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలని చెప్పాయి. అయితే కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ గ్రా... Read more
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులుగా మణిపూర్ అట్టుడుకుతోంది. మైటీలను ఎస్టీల్లో చేర్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ పలు గిరిజన సంఘాలు ఆందోళనకు పిలుపున... Read more
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే పూజలు, హోమాలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమ... Read more
తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర దేశాధినేతలనైనా కాలవొచ్చుకానీ.. ఈ రాష్ట్ర సీఎంను మాత్రం కలవలేమన్నారు. కొత్త సెక్రటేరియేట్ ప్రారంభ... Read more
శరద్ పవార్ రాజీనామా – పార్టీ చీఫ్ బాధ్యతనుంచే తప్ప రాజకీయాల్ని వీడబోవడం లేదన్న ఎన్సీపీ చీఫ్
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ఆయన ప్రకటించారు. పవార్ నోట ఊహించని మాట రావడంతో అంతా షాకయ్యారు. అక్కడే ఆయనకు మద్దతుగ... Read more
పార్టీ సభకు వచ్చిన వారి వల్ల ఇబ్బంది పడిన ఓ వ్యాపారిని ఆదుకుని తన ఔదార్యం చాటుకున్నారు కర్నాటక బీజేపీ నేత, ఎంపీ ప్రతాప సింహ. శుక్రవారం అమిత్ షా మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైసూర్... Read more
దేశంలో అందుబాటులో ఉన్న మరో 14 మొబైల్ మేనేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆయా యాప్ ల ద్వారా ఉగ్రసంస్థలు, వాటి మద్దతుదారుల మధ్య కమ్యునికేషన్ సాగుతోందని కేంద్రం చెబుతో... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
ప్రభుత్వానికి రైతు గోస పట్టదా – కాళ్లమీద పడుతున్నా కనికరం లేదా : ఈటల
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో ఐకేపీ సెంటర్ ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనే నాథ... Read more