పార్టీ సభకు వచ్చిన వారి వల్ల ఇబ్బంది పడిన ఓ వ్యాపారిని ఆదుకుని తన ఔదార్యం చాటుకున్నారు కర్నాటక బీజేపీ నేత, ఎంపీ ప్రతాప సింహ. శుక్రవారం అమిత్ షా మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైసూర్... Read more
దేశంలో అందుబాటులో ఉన్న మరో 14 మొబైల్ మేనేజింగ్ యాప్ లను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆయా యాప్ ల ద్వారా ఉగ్రసంస్థలు, వాటి మద్దతుదారుల మధ్య కమ్యునికేషన్ సాగుతోందని కేంద్రం చెబుతో... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేయాలనుకోవడం అభ్యంతకరం – రాష్ట్రపతి ముర్ముకు 120మంది ప్రముఖుల లేఖ
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మత విశ్వాసాలకు , భారతదేశ ఆచార సంప్రదాయాలకు అది విరుద్ధమని ..జోక్యం చేసుకోవాలంటూ 120మంది ప్రముఖులు రాష్... Read more
అవినాష్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ – ముందస్తు బెయిల్ ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను సుప్రీం... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ… తాజా సప్లిమెంటరీ చార్జ్ షీట్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చింది. ఆయనతో పాటు కవిత, అరుణ్ రామచంద్ర పిళ్ళై,... Read more
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT 12 వ తరగతి పాఠ్య పుస్తకాలనుంచి తొలగించిన భాగాలను స్టేట్ సిలబస్ లో చేర్చాలని కేరళ సర్కారు నిర్ణయించింది. తొలగించిన పాఠ్యాంశాలను స్... Read more
ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ‘మన్ కీ బాత్’ రేడియో షో 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30వతేదీన ప్రసారం కానున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీని అభినందిస్తూ…మన్... Read more
బిహార్ మాజీ ఎంపీ, పేరుమోసిన మాఫిడా డాన్ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలుగువాడైన దళిత ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్యకేసులో ఆనంద్ మోహన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం తన కొడు... Read more
కేరళలో మొదటి వందేభారత్ రైలుకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ.ర తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతినందిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కా... Read more
వైఎస్సార్టీపీ నేత షర్మిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఆమె చేయి చేసుకోవడమే కారణం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులను కలిసి వినతిపత్రం... Read more
ఈటల గురించి నోటికొచ్చింది వాగితే ఊరుకోం-బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలే అనుకుంటున్నారు : డీకేఅరుణ
ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలే అనుకుంటున్నారని అవే మాటలు ఈ... Read more
పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ పట్ల విధేయతను చాటుకున్న కర్నాటక బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పకు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సామాన్య కార్యకర్తనని గొప్పగా చెప్పుకునే మిమ్మల్ని చూస్తు... Read more
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు – చేవెళ్లలో ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ లో పాల్గొననున్న హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్న విషయం తెలిసిందే.ఈన... Read more
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే -హైకోర్ట్ ఉత్తర్వులను తప్పుపట్టిన ధర్మాసనం
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. ఈనెల 25 వరకూ అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చే... Read more
దేశం విడిచి వెళ్లేందుకు యత్నం – అమృత్ పాల్ భార్య కిరణ్ కౌర్ ను అడ్డుకున్న పంజాబ్ పోలీసులు
పోలీసుల కళ్లుగప్పి దేశం విడిచి పారిపోబోతున్నఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను అమృత్ సర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. దొంగతనంగా లండన్ వెళ్తున్నట్టు గుర్తించారు. అక... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
హెన్రీ జాక్ సన్ సొసైటీ తాజాగా ఇచ్చిన తన “హిందూ ధర్మం పై ద్వేషం” అనే నివేదికలో ఈ క్రింది విషయాలు ఉన్నాయి. ఛార్లెట్ లిటిల్ వుడ్ అనే ఆమె సుమారు1000మంది హిందూ తల్లి తండ్రులను ఇంటర్వ్... Read more
అసెంబ్లీ ఎన్నికల ముంగిట కర్నాటకలో ఘోరం జరిగింది. బీజేవైఎం నాయకుడిని ప్రత్యర్థులు హత్యచేశారు. ధార్వాడ్ జిల్లా కోతూర్ లో ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ కుమార్ ను అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపా... Read more
మాఫియాపేరుతో ఇంకెవరూ ఎవర్నీ బెదిరించలేరు – అతిక్ హత్య తరువాత తొలిసారి స్పందించిన యోగి
అతీక్ అహ్మద్ హత్య నేపథ్యంలో సీఎం యోగి తొలిసారి స్పందించారు. గూండాలు ఇక మాఫియా పేరుతో యూపీలో ఎవర్నీ బెదిరించలేరని ఆయన అన్నారు. అన్నట్టుగానే మాఫియా అంతు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో చట్టబద్దప... Read more
నన్ను ఎంత నిందిస్తే అంత పతనం అవుతారు, ఇప్పటికి కాంగ్రెస్ నన్ను 91 సార్లు అవమానించింది : ప్రధాని మోదీ
తనను నిందించిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ పతనమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల మోదీని విషసర్పమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయనీవ్యాఖ్యలు చేశారు. కర... Read more