మద్యం స్కాం కేసులో ఈడీ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ మూడో చార్జిషీట్ దాఖలైంది. మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషిలపై ఈ చార్జిషీట్ వేసింది. ఫిబ్రవరి 7న... Read more
బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హన్మకొండ కోర్ట్ డాకెట్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలని సంజయ్ పిటిషన్లో పేర్కొన్నారు. సంజయ్ పై ఆరోపణలు ఏంటని కోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్... Read more
తనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బిద్రెవెర్ కళాకారుడు షా రషీద్ అహ్మద్. ఈ సందర్భంలో స్వయంగా ప్రధానితో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అనే ఒకే... Read more
ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది మే 30 నుంచి సత్యేంద్ర జైన్ కస్టడీలోనే ఉన్నారు.పలుకుబడి ఉన్న... Read more
భారతరాష్ట్రపతి ద్రౌపదిముర్ము సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించనున్నారు. ఏప్రిల్ 6,7,8 తేదీల్లో అసోంలో ఆమె పర్యటించనున్నారు. అందులో భాగంగా 8వతేదీన తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె సుఖోయ్... Read more
సిబిఐ, ED ఏకపక్ష దాడులు చేయకుండా అంటే సోదాలు,అరెస్ట్,రిమాండ్, బెయిల్ లాంటి అంశాల మీద మార్గ దర్శక సూత్రాలని ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.మొత... Read more
కోదండరాంతో షర్మిళ భేటీ – నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై కలిసి పోరాడుదామని ప్రతిపాదన
వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రధానంగా చర్చించారు. నిర... Read more