పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి అవకాశం ఇవ్వడం బీజేపీలో ఆనవాయితీ. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఎప్పటినుంచో ఏపీ బీజేపీలో కష్టపడి పని చేస్తున్న పాకా సత్యనారాయణకు తగిన గు... Read more
తప్పు చేసిన హింసకు పాల్పడిన శిక్ష తప్పకుండా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్… సర్ సంఘ చాలక్ డాక్టర్ మోహన్ జి భాగవత్ అభిప్రాయపడ్డారు. అదేపనిగా హింసకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని అద... Read more
కాశ్మీర్ పై కేంద్రం పట్టు… కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడి వెనక చాలా భయంకరమైన కుట్ర ఉంది. అక్కడ టూరిజంను నాశనం చేయాలన్నది స్పష్టమైన వ్యూహం. బయటినుంచి టూరిస్టులు ఆగిపోతే,, స్థానిక యువత ఉప... Read more
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలయింది అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు అప్పట్లో కడిగి విద్యార్థి సంఘం పద... Read more
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మైనార్టీ రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వారికే పెద్ద పీట వేస్తున్నారు. అది గమనించి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు... Read more
పాక్ మీద ముప్పేట దాడి ………….. కాశ్మీర్ లో ఊచకోత ద్వారా పాకిస్థాన్ మూర్ఖంగా ప్రవర్తించింది. దీనికి తగిన శిక్ష ఉండాలంటూ దేశ మంతా బలంగా కోరుకొంటోంది. అమాయకులైన టూరిస్టులన... Read more
సింధూ ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్.. ……. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విసిరిన పంజా కు పాకిస్తాన్ ఇప్పుడు విల విల లాడుతోంది. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీ... Read more
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు విద్యార్థి ఉద్యమంలో గొప్ప వరవడి అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సరసం డాక్టర్ మోహన్ జీ భాగవత్ అభిప్రాయపడ్డారు. కార్యకర్తల గుణ సంపదను చూసి ఏబీవీపీ గొప్పతనం తెలుసుక... Read more
జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. హిందువులన లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు రెచ్చిపోయారు. ఐడి కార్డుల ద్వారా హిందువులను గుర్తించి ఏరి కోరి కాల్చి చంపేశారు. ……. అనంత్నాగ్ జి... Read more
ఇటీవల వక్ఫ్ సవరణల చట్టం మీద వాదనల సందర్భంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు అనుసరిస్తున్న విధానాల మీద నెటిజన్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సున్ని... Read more
తిరుమలలో అన్యమతస్తుల ఆగడాలు ఎక్కువ అయ్యాయి. కీలక పోస్టులలో తిష్ట వేసుకుని అక్రమాలకు తెగబడుతున్నారు. శ్రీవారి ఆలయం నుంచి జీతాలు తీసుకుంటూ నల్ల అట్ట పుస్తకాలు పంచుతున్నారు. ముఖ్యంగా విద్యార్థు... Read more
బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు ఏమాత్రం ఆగడం లేదు. దాడులు చేసిన వారి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. దీంతో దుర్మార్గులు రెచ్చిపోతున్నారు.తాజాగా బభేశ్ చంద్ర రాయ్ అనే వృద్ధుడు... Read more
Myind Media Radio News- April 18 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
తమిళనాడు లోని డీఎంకే నాయకులు రెచ్చిపోతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించేందుకు ఉరకలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్, యువరాజు ఉదయనిధి స్టాలిన్ బాటలోనే నడుస్తున్నారు. తాజాగా తమిళనాడు మంత్రి... Read more
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన పడకేస్తోంది. అధికార యంత్రాంగం లో ముందు చూపు కరువు అవుతోంది. దీంతో తెలంగాణ ప్రజలకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో సమస్యలు వస్తాయని నిపు... Read more
Myind Media Radio News- April 17 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
హైదరాబాద్ పాతబస్తీ గురించి తెలియని వారు ఉండరు. అక్కడ అంతా ఒకే జనాభా అన్న సంగతి జగమెరిగిన సత్యం. ఇక్కడ దాదాపుగా పాకిస్తాన్ కల్చర్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాదులోని మరికొన్ని ప్రాంతాల... Read more
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో రాజకీయ చేస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను రెచ్చగొడుతోంది. దీంతో అక్కడి వక్ఫ్ బోర్డు లు.. డీఎంకే అండతో చెలరేగిపోతున్నాయి. తమిళనాడుల... Read more
Myind Media Radio News- April 16 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. వ్యాపారం కోసం అడవుల్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భ... Read more
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా.. బరిలోకి దిగి గెలుపు తెచ్చుకోవడం అధికార పార్టీలకు అలవాటు. కానీ హైదరాబాద్ స్థానిక సంస్థలు ఎన్నికల్లో అ... Read more
దళితవాదులు అన్న ముసుగులో అబద్దాలు ప్రచారం చేయటం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. జై భీమ్… జై మీమ్ పేరుతో దేశ ద్రోహులకు దళితులను దగ్గర చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇందుకోసం రాజ... Read more
Myind Media Radio News- April 11 2025 – Madhu Sudhan Reddy http://media.blubrry.com/myindmedia___the_voice_of/audio.voxnest.com/stream/d53ebdc2f7774e619cbf96f8dfece664/myindmedia-archi... Read more
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేేసుకొంటున్నాయి. డీఎంకే పార్టీ కి చెక్ పెట్టేందుకు బీజేపీ చొరవ తీసుకొంది. తమిళనాడు రాష్ట్రం వరకు… బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు ఖరారు అయింది. వచ్... Read more