కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. పార్టీ నుంచి ఓ అసెంబ్లీ స్థానానికి బరిలో ఉన్న ఓ అభ్యర్ధి కరోనా కాటుతో మరణించారు. ద... Read more
ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీలో పాల్గొంటున్న మోదీ.. సీఎం దీదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం నాడు రాష్ట్రంలోని వర్ధమాన్ నియ... Read more
అగ్రనేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు ప్రధాని మోదీ ప్రచారం చేస్తుంటే మరోవైపు అమిత్ షా చేస్తున్నారు. ఇంకోవైపు మైనార్టీ అగ్రనేత, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ... Read more
బెంగాల్ ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు అననుకూల పరిస్థితులలో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో ఏ పార్టీ పరిస్థితే ఏమిటే తెలుసుకొనేందుకు సర్వే చేయించారు దానివివరాలు తృణమూల్ కాంగ్రెస్ Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్లో పర్యటిస్తుండగా వాహన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మమతా బెనర్జీపై జరిగిన దాడి ఘటన కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఓ... Read more
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. Read more
టీఎంసీ,బీజేపీ మధ్య మాటలయుద్దమే కాదు.. ప్రత్యేక్ష దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ లక్ష్యంగా టీఎంసీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయి. Read more
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎలక్షన్ కమిషన్ మరో షాకిచ్చింది. బుధవారం నాడు ఇచ్చిన నోటీసు వివరణ ఇవ్వకముందే.. మరో నోటీసు కూడా జారీ చేసింది. ఇటీవల సీర్పీఎఫ్ జవాన్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల... Read more
దీదీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మతం పేరుతో ఓట్లను అడిగారన్న ఆరోపణలు రావడంతో ఈసీ బుధవారం నాడు నోటీసు జారీచేసింది. Read more
అధికార పార్టీ టీఎంసీకి చెందిన కొందరు వ్యక్తులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున... Read more
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కమల దళం దూసుకెళ్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉంది. Read more
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా చూపిస్తున్నప్పటికీ..బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్త... Read more
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 30 నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. Read more
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడమే కాకుండా.. విష ప్రచారాన్ని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాదు ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తూ అబద్దాల... Read more
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్లను చంపేస్తామంటూ ఓ మెయిల్ కలకలం రేపుతోంది. ముంబై నగరంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సీఆర్పీఎఫ్కు మంగళవారం నాడు ఓ మెయిల్ వచ... Read more
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో ఓటు హక్కును... Read more
ఎన్కౌంటర్ ఘటన తర్వాత జవాన్ రాకేశ్వర్ సింగ్ జాడ తెలియకపోవడం కలకలం రేపింది. ఆయన ఆచూకీ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. అయితే ప్రస్తుతం ఆయన మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు తెలిస... Read more
వెస్ట్ బెంగాల్లో మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌరా ప్రాంతానికి చెందిన ఓ టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం దొరకడం కలకలం రేపుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్ Read more
రాష్ట్రంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 7.00 గంటల వరకే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. బీజేపీ తరఫున పాలక్కడ్ నియోజకవర్గం నుంచి పోటిచేస్తున్న "మె... Read more
ఏప్రిల్ 6వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 41వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో.. Read more
వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇప్పటికే రెందడు దశల పోలింగ్ ముగియగా.. ఇంకా ఆరు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే అధికార టీఎంసీకి, బీజేపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది... Read more
ఎన్నడూ లేని విధంగా ఆమె ఓటర్లను విపరీతంగా ప్రాదేయపడుతున్నారు. ఓ వైపు బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు Read more
కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. Read more