ఇవాళ అమెరికా బయల్దేరిన భారత ప్రధాని 24న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ కానున్నారు. వాషింగ్టన్లో వారి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరా... Read more
నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వం హిందూ తీవ్ర వాద మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఇది భారతీయ లౌకికవాదానికి ముప్పు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నలు ఇవి: అసలు ఫండమెంటలిజం అంటే ఏమిటి? అద... Read more
భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. ముస్లింలు ఇతర మతాల వారికన్నా సగటున ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇక జైనులు అతి తక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని అమెరి... Read more
వీణవంక మండలం ఘన్ముకులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈటల సతీమణి జమున. గ్రామస్తులు ఆమెకు మంగళహారతులతో స్వాగతం పలికారు. శివాలయం, హనుమాన్, పోచమ్మ గుడి లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారం మొదలు... Read more
కోవిషీల్డ్ టీకా రెండుడోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే వాళ్లు క్వారెంటైన్లో తప్పకుండా ఉండాలన్న బ్రిటన్ ప్రభుత్వ నిబంధనలపై భారత్ మండిపడింది. నిబంధనల్ని వెనక్కి తీసుకోకుంటే ప్రతిచర్య ఉ... Read more
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతిలేకుండా దీక్షలో కూర్చోవడమే కారణం. ఆత్మహత్య చేసుకున్ననిరుద్యోగ యువకుడు రవీంద్ర కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అంతకుముందే... Read more
భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. ఐదురోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తో ఆయన సమావేశం ఉంటుంది. QUAD సమావేశంలోనూ, ఐక్యరాజ్యసమిత... Read more
ఏటూరునాగారంలో దళిత గిరిజన ఆత్మగౌరవ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క స్పృహతప్పి పడిపోయారు. యాత్రలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. కాసేపటికే నీరసంతో బీపీ తగ్గి అక్కడే కళ్... Read more
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17 శుక్రవారంనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు. నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి దగ్గర నాటి అమరులకు ఆయన నివాళులు అర్పించనున్నారు. అమిత్ ష... Read more
చిన్నారి హత్యాచార ఘటన అమానుషమని వైసీపీ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిళ అన్నారు. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. చైత్ర కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిళ... Read more
భారత్ పై జరుగుతున్న ఒక భయంకరమైన కుట్ర గురించి తెలుసుకోండి. ఇది చాలా పెద్ద పోస్ట్. దీనిని ఓపిగ్గా చదివి అర్థం చేసుకొని నలుగురితో పంచుకోండి. గతంలో ఢిల్లీ లో జరిగిన CAA వ్యతిరేక ప్రదర్శనలు కానీ... Read more
ఆఫ్గనిస్తాన్ పాలనావ్యవహారాల్లో అతిజోక్యం చేసుకుంటోంది పొరుగుదేశం పాకిస్తాన్. తమ కన్నుసన్నల్లో పాలన సాగాలని పాక్ ఆశిస్తుండగా..ఆలస్యంగా తేరుకున్న తాలిబన్లు…ఎక్కడికక్కడ ఇప్పుడు చెక్ పెడుత... Read more
భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 75కోట్లకు పైగా టీకాడోసులు పంపిణీ అయినట్టు కేంద్రం తెలిపింది. డిసెంబర్ నాటికి 43శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తికానుంది. స్వాతంత్ర్య... Read more
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. యోగీ సర్కారు పేదలకోసం పనిచేస్తోందని చెప్పారు. అలీగడ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్... Read more
తాలిబన్లు ఉగ్రవాదులైతే…గాంధీ,నెహ్రూలూ ఉగ్రవాదులే: అర్షద్ మదానీ జమైత్ ఉలేమా-ఇ-హింద్ ప్రెసిడెంట్ , దరుల్ ఉలూమ్ దేవ్ బంద్ ప్రిన్సిపల్ కూడా అయిన అర్షద్ మదానీ తాలిబన్లను స్వాతంత్ర్య సమరయోధు... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala,12th September 2021
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala,12th September 2021| MyindMedia Read more
‘ఇంటి నుంచి బయటకు వెళ్లినోడు వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తడని గ్యారంటీ ఏది?.. ఈ ప్రపంచంలో పూర్తి స్థాయి భద్రత ఇచ్చే దేశం ఉందా?’ ‘మన దేశంలో అయితే కష్టం.. అమెరికా ఒక్కటే మోస్ట... Read more
[ ప్రపంచ మత మహా సమ్మేళనం సభను నిర్వహించిన నిర్వాహకుడు హెన్రీ బారోన్ ముందుగానే క్రైస్తవం అన్ని మతాల కంటే శ్రేష్టమైనది అని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు,కానీ ప్రకటించ లేకపోయాడు, ఆ వి... Read more
ఉత్తరప్రదేశ్ ప్రభత్వం ఆలీఘడ్ ఊరు పేరును “హరి ఘడ్” గా మార్చాలి అని నిర్ణయించింది. అయితే ఇలా అలీగఢ్ నుండి హరిగఢ్ గా మార్చడం మతతత్వ అజెండా లో భాగమే అని దీనికి చారిత్రక ఆధారాలు ఏమీ ల... Read more
గ్రాహం స్టెయిన్స్.. ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ మిషనరీగా ఇతడిని సెక్యులర్ మీడియా అభివర్ణిస్తుంటుంది. కానీ అతను కుష్టు వ్యాధిగ్రస్థుల సేవ పేరిట 1969లో భారతదేశానికి వచ్చిన ఆస్ట్రేలియన్ క్రైస్తవ మ... Read more
“నేను తెలంగాణకు ప్రథమ పౌరురాలినే..! కానీ సామాన్య మహిళను” అంటూ గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందరరాజన్ గారు అభిప్రాయపడ్డారు. తమిళ సై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించి నేటితో రెండు... Read more
హైదరాబాద్ దాటి విస్తరిస్తున్న ఎంఐఎం పార్టీ…త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ మీద కన్నేసింది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అప్పుడే ఎన్నికలప్రచారం మొదలుపెట్టారు. బీఎస్పీ, ఎస్పీ అధినే... Read more
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూడు వారాల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వంలో మరో 8 మంది వివిధ శాఖలకు కీలక మంత... Read more
ఆఫ్గనిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్లో ఉన్నవారు పాలకులుగా మారడంపై అసహనం వ్యక్తం చేస్తోంది.అలాగే కొత్త సర్కారులో... Read more
సనాతనం ధ్వంసం చేస్తారా? | ‘Dismantling global hindutva’ conspiracy | వర్తమాన భరతం | MyindMedia Read more